Home » Author »Bharath Reddy
తమకు బురద రాజకీయాలు చేతకాదని రైతులకు అండగా నిలవడం మా బాధ్యత అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
కర్నూలు జిల్లా కోడుమూరు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురురు విష్ణువర్ధన్ రెడ్డి కుమారుడు రాజవర్ధన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు
రాష్ట్రంలో కొన్ని రైస్ మిల్లులో ఉండాల్సినంత దాన్యం లేదు, అసలు ధాన్యం నింపేందుకు గోనెసంచులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవని కిషన్ రెడ్డి అన్నారు
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్ పేరును ఈరోజు నుంచి "తులసీభాయ్"గా మార్చేస్తున్నట్లు ప్రధాని మోదీ సరదాగా వ్యాఖ్యానించారు
పాము కాటు కారణంగా ఒడిశా రాష్ట్రంలో ప్రతి ఏటా సరాసరి 900 మంది మృతి చెందుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి
దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం లోహియా మెషినరీ లిమిటెడ్(ఎల్ఎంఎల్) మోటార్ సైకిల్స్ సంస్థ తిరిగి మోటార్ సైకిల్స్ మార్కెట్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది
రష్యాకు ఎగుమతులను తిరిగి ప్రారంభించింది భారత్ టీ, బియ్యం, పండ్లు, కాఫీ, సముద్ర ఉత్పత్తులు మరియు ఇతర ఉత్పత్తులతో కూడిన కంటైనర్లు రష్యాకు తరలి వెళ్తున్నయి.
ప్రశాంత్ కిషోర్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరే ఊహాగానాలు వెలువడుతున్నాయి. సోనియా గాంధీ, ప్రశాంత్ కిషోర్ మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది
నెల్లూరులో ఫ్లెక్సీల రగడ కాక రేపుతోంది. ప్రతిపక్ష నేతలు ఫ్లెక్సీలు సహా అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలు సైతం తొలగించడంపై నెల్లూరులో రాజకీయ వర్గపోరు రాజుకుంది.
రోజా బాలకృష్ణతో కలిసి నటించిన భైరవద్విపం చిత్రం 28 ఏళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా చిత్ర విశేషాలను రోజా గుర్తు చేసుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో అయితే కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుంటే ఉన్నాయి. యక్టీవ్ కేసుల సంఖ్య 1729కి చేరింది
బుధవారం కూడా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోదీ. గుజరాత్ లోని బనస్కాంత, జామ్నగర్ దాహోద్లలో జరిగే కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నార
దేశంలో ప్రతి జంట నలుగురు పిల్లల్ని కని ఇద్దరినీ దేశానికి అంకితం చేయాలని హిందూ జాతీయ వాది సాధ్వి రితంబర అన్నారు
కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నెహ్రు కుటుంబీకులే ఉండాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ వైస్ఛైర్మెన్ పీజే కురియన్ అన్నారు.
చివరగా 2015లో "Mi-Pad"ను భారత్ లో విక్రయించిన షావోమి..ఏడేళ్ల అనంతరం ఇపుడు "Smart Pad 5"ను భారత్ లో విడుదల చేయనుంది.
పేదోళ్ల రాజ్యం కావాలా? పెద్దల రాజ్యమే కావాలా? ప్రజలారా.. ఆలోచించండి" అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు.
పట్టణాలు, నగరాల్లో పశువులను పోషించే యజమానులు ఇకపై వార్షిక లైసెన్స్ పొందాల్సి ఉంటుందని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది
కరోనా నాలుగో దశ ప్రారంభమైన చైనాలో మొదటిసారి మహమ్మారి భారిన పడి ముగ్గురు మృతి చెందడం అధికారుల్లో ఆందోళన కలిగించింది.
ఏప్రిల్ 14 - 17 మధ్య మూడు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 80 రెవెన్యూ సర్కిళ్లలో తీవ్ర తుఫాను మరియు పిడుగు పాటు సంఘటనలు సంభవించాయి
"ఖురాన్ ను తగలబెట్టండి, దానిపై పంది రక్తం పోయండి" అంటూ రాస్మస్ పలుడాన్ చేసిన వ్యాఖ్యలపై స్వీడన్ లోని కొందరు ముస్లింలు నిరసనకు దిగారు