Home » Author »Bharath Reddy
ఐఐటీ మద్రాసు క్యాంపస్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. క్యాంపస్ పరిధిలోని హాస్టల్స్ లో గత వారం 32 యాక్టివ్ కేసులు మాత్రమే ఉండగా..ఈవారం ఆ సంఖ్య 111కి చేరింది.
అసలు యువతిపై ఎవరూ దాడి చేయలేదని..తన మేన మామ కొండబాబును పోలీస్ కేసులో ఇరికించేందుకే స్వాతి ఈ నాటకం ఆడినట్లు పోలీసులు తేల్చారు
తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై సూపరింటెండెంట్ డాక్టర్ భారతి వివరణ కోరినట్లు పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, అంబులెన్సు మాఫియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి రజిని హెచ్చరించారు
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు అధికార టీఆర్ఎస్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
సోనియాను ఢీ కొట్టిన జగన్ తిరిగి కాంగ్రెస్ పార్టీతో పోత్తు పెట్టుకుంటే జనం నవ్వకుంటారని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేనలపై మంత్రి అమర్నాథ్ విరుచుకు పడ్డారు
టీ తాగేందుకు ఏకంగా ఎక్స్ప్రెస్ రైలునే ఆపారు లోకో పైలట్లు. విచారణ పూర్తయిన తర్వాత రైల్వే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించని రైతులను అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వం నుంచి వెలువడిన ఉత్తర్వులు రాష్ట్రంలో కలకలం రేపింది.
శుక్రవారం వెల్లడించిన స్టేక్ హోల్డర్ల ఓటింగ్ ఫలితాల ప్రకారం..99.97 శాతం మంది సెక్యూర్డ్ క్రెడిటర్స్..ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించారు.
గడిచిన 24 గంటల్లో(శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు) దేశంలో కొత్తగా 2593 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధరణ అయింది.
ఆన్ లైన్ సమాచార నియంత్రణ కోసం ప్రతిపాదించిన "డిజిటల్ సేవల చట్టం (డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ DSA)" తీసుకురావాలని సమాఖ్యలోని 27 దేశాలు నిర్ణయించాయి.
ఉదయం 11 గంటలకు జమ్మూకాశ్మీర్ సాంబా జిల్లాలో పల్లి పంచాయితీ ప్రాంతానికి చేరుకోనున్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు
తాగుడుకి బానిసయినా ఓ యువకుడు..మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్న తల్లినే హతమార్చాడు
బైక్ బయటపెట్టి..బ్యాటరీ మాత్రమే ఇంట్లోకి తీసుకెళ్లి చార్జింగ్ పెట్టి ఉండడంతో..ఈ పేలుడు సంభవించినట్లు గుర్తించామని షోరూమ్ నిర్వాహకుడు పేర్కొన్నాడు
అమెరికా విదేశాంగశాఖ తెలిపిన వివరాలు ప్రకారం అసలు ఇల్హర్ ఒమర్ పాక్ పర్యటన అధికారికంగా జరగలేదని..ఆ పర్యటనకు అమెరికా ప్రభుత్వం స్పాన్సర్ చేయలేద
ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్యాటరీ పేలి..ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విజయవాడ నగరంలో సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది.
ఓ మహిళ..ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లి తెరిచి ఉన్న మ్యాన్ హోల్ లో పడింది. ఫోన్ చేతిలో ఉండగా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి ఆ మహిళ..ప్రమాద భారిన పడింది
ఇద్దరు కాలేజీ విద్యార్థినిలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అమ్మాయిలమనే సంగతే మర్చిపోయి నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని మరి కొట్టుకున్నారు
వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ..నడిరోడ్డుపై నమాజ్ నిర్వహించిన 150 మంది పై ఆగ్రా నగర పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్ నగరంలో సంచలనం కలిగించిన రూ.100 కోట్ల ల్యాండ్ కబ్జా కేసులో అసలు సూత్రధారుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపడుతున్నారు
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు భక్తులుతో నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి 25 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు