Home » Author »Bharath Reddy
అద్వానీ వ్యాఖ్యలపై బాలాసాహెబ్ స్పందిస్తూ.."మోదీ జోలికి వెళ్లవద్దని, మోదీ లేకపోతే గుజరాత్ కూడా ఉండదు(బీజేపీ ప్రభుత్వం)" అని వారించినట్లు ఉద్ధవ్ గుర్తుచేశారు
అనుమతి నిమిత్తం ఓయూకి బయలుదేరిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అడ్డుకున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్లి తీరుతామని అన్నారు
మన దేశంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లాలంటే మనకు కూడా ప్రత్యేక పర్మిషన్ కావాలనే సంగతి మిలో ఎవరికైనా తెలుసా?. ఏంటి..మన దేశంలో మనం తిరగడానికి కూడా అనుమతి కావాలా..అని ఆశ్చర్య పోతున్నారా
ట్విట్టర్ ద్వారా స్పందించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న పధకాలు అక్కరకు రావడం లేదంటూ మహిళలు అడిగిన తీరుపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
భరత ఖండంలోని ఉత్తరాన హిమాలయ పర్వత శ్రేణులు మరియు దక్షిణాన హిందూ మహాసముద్రం మధ్య నివసించే ప్రజలందరూ హిందువులేనని కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే అన్నారు
గుజరాత్లో ఆప్ని చూసి బీజేపీ భయపడుతోందని, ఇప్పటికే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలను ప్రకటించవచ్చని శనివారం ఆయన ట్వీట్ చేశారు.
నిందితుడు అహ్మద్ ముర్తజా అబ్బాసీ సోషల్ మీడియా ద్వారా ఐసిస్ తీవ్రవాదులు మరియు సానుభూతిపరులతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.
భారత్ లో జరిగే ఎన్నికల్లో మొదటి రెండు పార్టీలు తప్ప, మూడో ఫ్రంట్ నాలుగో ఫ్రంట్ కూటములు ఎన్నికల్లో విజయం సాధిస్తాయని తాను భావించడం లేదంటూ ఇటీవల ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు
పదుల సంఖ్యలో కోవిడ్ టీకాలు చెత్తకుప్పలో దర్శనమిచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ నగరంలో వెలుగు చూసింది. కన్నౌజ్ లోని ఓ ఆరోగ్య కేంద్రం వద్ద పదుల సంఖ్యలో కరోనా టీకాలు బాక్సులతో సహా చెత్తకుప్పలో పడేసి ఉన్నాయి
టాంజానియాకు చెందిన సోషల్ మీడియా స్టార్..కిలి పాల్ పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతో పాపులర్ అయిన కిలి పాల్ గురించి సోషల్ మీడియా యూజర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.
గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ వైసీపీ నేతలనుద్దేశించి ఎద్దేవా చేశారు
పెంపుడు పిల్లిని విడిచి ఉండలేని ఓ మహిళ ఏకంగా ఆ పిల్లినే పెళ్లి చేసుకుంది. 'ఆ..! ఇదేం విడ్డూరం. పిల్లిని పెళ్లి చేసుకుందా' అంటూ అవాక్కవుతున్నారా. ఆ పిల్లి పెళ్లి గోలేంటో చూద్దాం
రైల్వే అధికారులు ఆలయాన్నితాకితే అక్కడే తామంతా మూకుమ్మడిగా ప్రాణత్యాగం చేసుకుంటామంటూ హెచ్చరించారు. దాదాపు 400 ఏళ్లుగా అందులోని దేవత విశేష పూజలు అందుకుంటుంది
దేశంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై స్పందిస్తూ చిదంబరం శనివారం వరుస ట్వీట్లతో మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు
ఒడిశాలోని సోనేపూర్ కు చెందిన ఓ మహిళ ఇంటి బయట తమ కారు పై రోటి తయారు చేసింది. అనంతరం మంట వెలిగించకుండానే ఆ రోటీని కారు బోనెట్(కారు ఇంజిన్ ఫై భాగం)పై వేసి..అచ్చు స్టవ్ పై చపాతీ కాల్చినట్లు కాల్చింది
ఓ రైతు తన కుమారుడి పెళ్లి కోసం ఏకంగా హెలికాఫ్టర్ నే అద్దెకు తీసుకున్నాడు. హెలికాప్టర్లో పెళ్లి కూతురిని తీసుకువచ్చి కుమారుడి పెళ్లిని ఘనంగా జరిపించి రైతు సత్త ఏంటో చూపించాడు.
పాకిస్తాన్ వైపు నుంచి భారత్ లోకి వస్తున్న మేడ్ ఇన్ చైనా డ్రోన్ ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) భద్రతా దళాలు కూల్చివేశాయి.
పాకిస్తాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు సౌదీ అరేబియాలో ఘోర అవమానం జరిగింది. 'దొంగ దొంగ' అంటూ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా సౌదీలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
2020 నుంచి చైనా మనకు పర్యాటక వీసాలు ఇవ్వడం మానేసిందని..అరిందమ్ బాగ్చి వివరించారు. వీసాల జారీ ప్రక్రియ గురించి మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని ఆయన పేర్కొన్నారు
అడవిలో తిరుగుతున్న ఏనుగు..ఉన్నట్టుండి ఒక చెట్టును కూల్చివేసింది. భారీ వృక్షాన్ని ఒక్క ఉదుటున పెకిలించి వేసింది ఏనుగు.