Home » Author »Bharath Reddy
ఎండ వేడిమిలో కూర్చుని పని చేస్తున్న వీధి వ్యాపారులకు ఈ చిన్నారి మంచి నీటి బాటిళ్లను పంచుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడం ప్రధాన సమస్యగా మారింది. దేశ వ్యాప్తంగా సరాసరి నిరుద్యోగిత రేటు మార్చిలో 7.60% ఉండగా ఏప్రిల్లో 7.83%కి పెరిగింది.
పండుగల సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
సింహాచలంలో స్వామి వారి నిజరూప దర్శనాలు మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. వైశాఖ శుద్ధ తదియలో మంగళవారం వేకువజాము నుంచి అప్పన్న నిజరూపంలో దర్సనమిచ్చారు
ప్రస్తుత 2021-22 విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు యోగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయిస్తూ..కమిషన్ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఎన్టీపీసీ సింహాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని మొత్తం నాలుగు యూనిట్లలో ఒకేసారి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది
బోయింగ్ 747 విమానం గరిష్ట జీవిత కాలం లక్ష గంటలు కాగా..సౌదీ రాజు కొనుగోలు చేసిన 747-8 విమానం గాల్లో ఎగిరిన సమయం కేవలం 42 గంటలు కావడం విశేషం.
రేపల్లె రైల్వేస్టేషన్ లో ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. హోంమంత్రి తానేటి వనిత సోమవారం బాధితురాలిని పరామర్శించారు.
నిఘా కళ్లుగప్పి ఎర్ర చందనం అక్రమ సాగిస్తూనే ఉన్నారు స్మగ్లర్లు. ఎర్రచందనం చెట్లను నరికి వాటిని దుంగలుగా మార్చి తరలించే ముఠాను కడప జిల్లా పోలీసులు అడ్డుకున్నారు
మూడు రోజుల పాటు పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. మొత్తం మూడు రోజుల వ్యవధిలో 65 గంటల పాటు 25 కీలక సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న నేరాలపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేరాల తీవ్రతను హెచ్చరిస్తూ రాష్ట్ర డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు.
అదే పనిగా ఇంటివద్దనే ఉంటూ..ఏసీలు వాడితే విద్యుత్ బిల్లు పెరిగిపోతుంది. అయితే, కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన కరెంటు బిల్లు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సొంత రాజకీయ పార్టీ పెట్టనున్నారా? కాంగ్రెస్ ఆఫర్ ను పీకే అందుకే తిరస్కరించాడా? గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.
ఇలా వేగంగా నడవడాన్నే "బ్రిస్క్ వాక్" అంటారు. ఒక అధ్యయనం ప్రకారం బ్రిస్క్ వాక్ చేసే వారిలో..మిగతా వారికంటే ఎక్కువ ఫలితం కనిపించింది
స్నేహితుడిని కలిసేందుకు వచ్చిన ఓ ఒంటరి బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి యత్నించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది
నిజమైన జాతీయత ఏంటో తెలుసుకోవాలంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చి జాతీయవాదంపై మూడేళ్ల కోర్స్ చేయాలనీ వర్మ సూచించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరుపున రూ.2 లక్షలు చెక్కును అందించారు
జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్, కుల్గామ్ జిల్లాల్లో ఆదివారం భారత భద్రతా దళాలు జరిపిన దాడుల్లో ఇద్దరు హైబ్రీడ్ ఉగ్రవాదులు పట్టుబడినట్లు అధికారులు పేర్కొన్నారు.
సంపద ఎలా పెంచుకోవాలనే విషయంపై అనేకమంది తరచూ తన సూచనలు కోరుతుంటారని..అయితే వారి వారి నేపధ్యాలు తెలియక ఎటువంటి సూచనలు చేసేవాడిని కానని మస్క్ చెప్పుకొచ్చారు.
అనధికారిక ప్రయాణాలను అరికట్టేందుకు ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక్క ఏడాది కాలంలో సుమారు రూ.23 కోట్ల రూపాయలు జరిమానా వసూలు చేశారు