Home » Author »Bharath Reddy
TATA Avinya విద్యుత్ వాహనాన్ని శుక్రవారం టాటా సంస్థ ఆవిష్కరించింది. సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా డిజైన్ చేసిన ఈ అవిన్యా కారు సాధారణ వాహనాల కంటే పూర్తి బిన్నంగా ఉండనుంది
"వీర్ మహాన్" ప్రస్తుతం wweలో పంబరేపుతున్న భారతీయుడు. WWE పోటీల విషయంలో ఇటీవల సోషల్ మీడియాలో బాగా ట్రేండింగ్ లో ఉన్న పేరు.
ఏపీలో నాడు- నేడు పథకంపై తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు ప్రశంసించాయని..కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక కూడా..మా ప్రభుత్వ విధానాలను అనుసరించారని మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత తన ఔదార్యాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు మంత్రి స్వయంగా దగ్గరుండి సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు
రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ గురించి, ఆపార్టీ విజయాలను, గత చరిత్రలను కీర్తిస్తూ విద్యార్థులు జవాబులు రాయాలంటూ ఆరు ప్రశ్నలు పరీక్ష పేపర్లో ఇచ్చారు.
కేజ్రీవాల్ బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించిన తీరు, దృశ్యాలు వీడియో కాన్ఫరెన్స్ సమయంలో రికార్డు అయ్యాయి
పంజాబ్ రాష్ట్రంలో పలుచోట్లా భారీ పేలుళ్లకు పాల్పడనున్నట్లు ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ పేరుతో బెదిరింపు లేఖ రావడంతో రైల్వే పోలీసులు, పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించగా..పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
నోకియా జీ21 స్మార్ట్ ఫోన్ బుధవారం భారత మార్కెట్లోకి విడుదల అయింది. 3 రోజులు పాటు బ్యాటరీ, రెండేళ్ల పాటు వరుస సాఫ్ట్వేర్ అప్డేట్ సహా మరెన్నో ఫీచర్స్ ఈ G21లో ఉన్నాయి
మతపరమైన ప్రదేశాల్లో 6,031 లౌడ్ స్పీకర్లను అధికారులు తొలగించారు. మరో 29,674 ప్రాంతాల్లో స్పీకర్ల శబ్దాన్ని పరిమితికి లోబడి తగ్గించాలని అధికారులు ఆదేశించారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మరోసారి పశ్చిమ దేశాలపై స్వరం పెంచారు. రష్యా - యుక్రెయిన్ యుద్ధంపై భారత వైఖరిని ప్రశ్నించిన యురోపియన్ యూనియన్ సభ్యదేశాలకు దీటైన జవాబు ఇచ్చారు.
ఆర్ఐ అరవింద్ పై పోలీస్ కేసు నమోదు కావడం, గుడివాడలో ఇసుక మాఫియా రెచ్చిపోవడం పై ప్రతిపక్ష టీడీపీ నేత నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు
ఆయా రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను, వారి తాలూకు అనుభవాలను వెబ్ సిరీస్ రూపంలో పొందుపరుస్తూ..ప్రజలు కోసం తీసుకురావాలని భావించింది
నగరంలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు బ్యానర్లు పెడితే వెంటనే తొలగిస్తామని కేటీఆర్ అన్నారని, దీనిపై జీవోను కూడా విడుదల చేశారని రాజా సింగ్ పేర్కొన్నారు
మీరు హెల్మెట్ సరిగా పెట్టుకోలేదు. అందుకు మీకు రూ.500 చలాన్ విధిస్తున్నాము. వెంటనే చలాన్ మొత్తాన్ని చెల్లించండి" అంటూ చలాన్ పంపించారు పోలీసులు
గత ఐదేళ్లలో దేశంలో 2.1 కోట్ల ఉద్యోగాలు పోయాయని, 45 కోట్ల మంది ప్రజలు ఉద్యోగం కోసం వెతకడం మానేశారని ఒక వార్తా నివేదికను రాహుల్ ఉదహరించారు
భారత్ లో టెస్లా కార్ల అమ్మకాలపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. అయితే ఇండియాలో తయారు చేసి ఇండియాలో అమ్మితేనే టెస్లాకు అనుమతి ఇస్తామని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు
ఎన్నికల వ్యవహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ మీడియా వ్యవహారాల ఇంచార్జి రణదీప్ సూర్జేవాలా మంగళవారం ప్రకటించారు.
రైలులో ప్రయాణికుల రద్దీ కారణంగా ఎవరైనా ప్రయాణికుడికి చోటు లభించక..అతను రైలులో నుంచి పడిపోయి గాయపడితే అందుకు రైల్వేలు ఆ ప్రయాణికుడికి పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది
డేవ్ స్మిత్, ఎలాన్ మస్క్ మధ్య ఆనాడు ట్విట్టర్ వేదికగా జరిగిన ఈ సంభాషణ నేడు మస్క్ ట్విట్టర్ కొనుగోలు అనంతరం తిరిగి ట్విట్టర్లోనే వైరల్ అయింది.