Home » Author »Bharath Reddy
జైలు శిక్ష అనుభవిస్తున్న తన భర్త ద్వారా సంతానం పొందే హక్కు ఉందంటూ ఓ మహిళ..కోర్టును ఆశ్రయించగా..స్పందించిన కోర్టు భర్తను 15 రోజుల పెరోల్ పై విడుదల చేసింది.
పెళ్లికాకుండానే 17 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. ఈఘటన తమిళనాడులోని తంజావూరులో ఏప్రిల్ రెండో వారంలో చోటుచేసుకోగా
పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రూ.1,000 జరిమానాగా చెల్లించాలని మహారాష్ట్రలోని భివాండీలోని మొదటి తరగతి మేజిస్ట్రేట్ కోర్టు ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంతేను ఆదేశించింది
ఎయిర్ ఇండియా విమానంలో ఎలుక ప్రత్యక్షమవగా కాసేపు విమానంలో గందగోళం ఏర్పడింది. ఈఘటన గురువారం జమ్మూకాశ్మీర్ లో చోటుచేసుకుంది
భారత్ లో రక్షణ, జాతీయ భద్రతను పెంపొందించేందుకు ఎంత దూరమైన తాము ఆదేశంతో కలిసి ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఏపీపీఎస్సి ద్వారా వెంటనే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలనీ బీజేపీ యువ మోర్చా నేతలు డిమాండ్ చేశారు.
కూతురు చెప్పిన మాట వినడం లేదని తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మసీదు పునర్నిర్మాణ సమయంలో జరిపిన తవ్వకాల్లో హిందూ ఆలయం తాలూకు శిధిలాలు బయటపడ్డ ఘటన కర్ణాటక రాష్ట్రం మంగుళూరు నగర శివారులో చోటుచేసుకుంది.
నిల్వ ఉన్న కాస్త ఆహార పదార్ధాలు సైతం నిండుకోవడంతో షాంఘై నగరంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. ఆహారం కోసం ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్న దృశ్యాలు ఇటీవల అంతర్జాతీయ మీడియాకు చిక్కాయి
గురువారం గుజరాత్లోని కండ్లా పోర్టుకు సమీపంలోని కంటైనర్ నిలిపివుంచే ప్రాంతంలో ఈ డ్రగ్స్ ని పట్టుకున్నారు అధికారులు
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు, ఇరు దేశాల ఆర్ధిక నిపుణులు సూచన మేరకు 'న్యూ ఏజ్ ట్రేడ్ డీల్' (ఎర్లీ హార్వెస్ట్ డీల్)పైనా ద్రుష్టి సారించనున్నారు
మొదటిసారి ఫిర్యాదు సమయంలోనే పోలీసులు స్పందించి ఉంటే ఇంతటి ఘోరం జరిగేది కాదని ఒక అమాయకురాలి జీవితం నాశనం అయిందంటూ విమర్శలు వస్తున్నాయి.
రూ.1261 కోట్ల వడ్డీని వారి తరుపున పొదుపు సంఘాల మహిళల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం జమ చేయనుంది.
ష్యాలో ఎటువంటి ప్లాంట్ లు, కార్యాలయాలు, ఉద్యోగులు లేరని, రష్యాతో వాణిజ్యాన్ని మాత్రం నిలిపివేయాలని నిర్ణయించుకున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది
ప్రాజెక్ట్ 75లో భాగంగా కాల్వరి తరగతిలో ఆరు మరియు చివరి జలాంతర్గామి అయిన "యార్డ్ 11880" సబ్ మెరైన్ను బుధవారం ప్రారంభించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోసం పది ఎకరాల స్థలం కేటాయిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గ్రామంలో ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రైతులు, విద్యార్థుల తల్లిదండ్రులు చంద్రబాబు వద్ద తమ సమస్యలు చెప్పుకొచ్చారు
చంద్రబాబు మాట్లాడుతుండగా..గ్రామ సభకు వచ్చిన వైసిపి నాయకుడు..కాజా రాంబాబు..తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు
సోనియా గాంధీ నివాసంలో సుమారు 6 గంటలపాటు సాగిన సమావేశంలో ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బాధ్యతా రాహిత్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.