Home » Author »Bharath Reddy
గతంలో కరోనా భారిన పడ్డ చిన్నారుల్లో ఈ తరహా లక్షణాలు బయటపడలేదని..ప్రస్తుతం సహసంబంధ వ్యాధులకు గురవడం..కరోనా కొత్త వేరియంట్ కారణమై ఉంటుందా అనే సందేహం తలెత్తుతుంది
"మనం ఎప్పటికీ ఇలానే ఉండలేము. ప్రపంచంలో ఇపుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..ప్రతి దేశం "ఆత్మనిర్భర్"గా ఎలా మారాలనే విధంగా ఆలోచనచేస్తుంది" అని ప్రధాని మోదీ అన్నారు.
పేలుడు నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా గురువారం లేదా శుక్రవారం భూమిపై భూఅయస్కాంత తుఫాను ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు
ఓలా కంపెనీ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లను భవిష్ అగర్వాల్ సమక్షంలోనే నితిన్ గడ్కరీ స్వయంగా తనిఖీ చేశారు.
రష్యా గతంలో భారత్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు S-400 క్షిపణి వ్యవస్థను ఇటీవల లాంఛనంగా అప్పగించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి
గ్యాస్ దిగుమతులను నిలిపివేయడానికి పాశ్చాత్య దేశాలు చేస్తున్న ప్రయత్నాలతో..వారి ఆర్థిక వ్యవస్థలపైనే ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పుతిన్ హెచ్చరించారు.
తన పాస్ పోర్ట్ ను దాచిపెట్టి, బానిసగా తనతో గొడ్డు చాకిరీ చేయించుకున్న ఒక యెమెన్ యజమానిని హత్య చేసిందంటూ కేరళకు చెందిన ఒక మహిళకు ఆదేశ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.
విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేసి ఆన్ లైన్ పాఠాలు బోధించాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు
షోలాపూర్లోని డఫెరిన్ చౌక్ పెట్రోల్ పంప్ వద్ద సుమారు 500 మంది వాహనదారులకు రూ. 1కే పెట్రోల్ పంపిణీ చేశారు అంబేద్కర్ విద్యార్థి సంఘం నేతలు.
ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై ఏ చిన్న నేరం జరిగినా అది ఎంతో సిగ్గుచేటని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత రాయ్ అన్నారు
ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సంప్రదాయాన్ని కొనసాగించడానికే నిర్వాహకులు మొగ్గుచూపారు. దీంతో ఖురాన్ పఠనంతోనే చెన్నకేశవుడి రథోత్సవం మొదలైంది.
ఉష్ణోగ్రతలు, దుమ్ము, ట్రైన్ బరువు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని బుల్లెట్ ట్రైన్ లో మార్పులు చేయనున్నట్లు సతీష్ అగ్నిహోత్రి వివరించారు.
కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని కొత్తపల్లి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎలుకల మందు పెట్టి చెల్లెలిని అక్క హత్య చేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది
విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీతో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి వయో పరిమితి పెంచుతూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు
ఎంతో కాలంగా 111 జీవో పరిధిలోని ప్రాంతాల ప్రజలు చేస్తున్న విన్నపాన్ని సానుభూతితో అర్థం చేసుకున్న కేబినేట్..111 జీవోను రద్దు చేయాలని నిర్ణయించింది.
ధాన్యం కొనుగోలుపై తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
రైతులు పండించిన అన్నం తినేటప్పుడు కులం గుర్తుకురాదన్నా పవన్ కళ్యాణ్..అటువంటి రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
ప్రభుత్వం విధించిన కఠిన లాక్ డౌన్ కారణంగా ప్రజలు కనీస అవసరాలకు నోచుకోలేకపోతున్నారు. లాక్ డౌన్ బాధలు తట్టుకోలేని ప్రజలు సమీప ఆహార కేంద్రాలను దోచుకు వెళ్తున్నారు
ఇకపై రాష్ట్రంలో మద్యం దుఖాణాలు, బార్లకు దేవుళ్ళు, దేవతల పేర్లు, జాతీయ నాయకుల పేర్లు, ఇతర సాంప్రదాయ కట్టడాల పేర్లు పెట్టరాదని సీఎం ఉద్ధవ్ థాక్రే ఆదేశాలు జారీచేశారు
రష్యా నుంచి ఒక నెల వ్యవధిలో భారత్ కొనుగోలు చేసే చమురు పరిమాణం యూరోప్ లో ఒక పూట వినియోగంతో సమానమని జైశంకర్ బ్లింకేం తో అన్నారు