Home » Author »Bharath Reddy
నదీప్రవాహానికి ఇద్దరు కొట్టుకుపోగా..వెంటనే స్పందించిన స్థానికులు..ఇద్దరినీ ఒడ్డుకి చేర్చారు. అయితే అప్పటికే రెజిన్ లాల్ మృతి చెందగా..కొనఊపిరితో ఉన్న కనికాను సమీప ఆసుపత్రికి తరలించా
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు తొలగిస్తూ.. ఇకపై సింగల్ విండో విధానం ద్వారా అన్ని అనుమతులు త్వరగా లభించే విధంగా ఏపీఐఐసీ చర్యలు తీసుకుంది
కొనుగోలుదారుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకున్న కార్ల తయారీ సంస్థలు..అధిక మైలేజ్ ఇచ్చే వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి, పెట్రోల్ కార్లలో అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్ల వివరాలు
సోమవారం ఉదయం ముంబై చేరుకున్న నితిన్ గడ్కరీ..రాజ్ థాకరే నివాసానికి వెళ్లి..వారి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు
అమరావతి రాజధాని పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని రవీంద్ర కుమార్ మండిపడ్డారు.
2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల రూపంలో ప్రజలను దోచుకుతింటుందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు
టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, హెచ్సీఎల్ టెక్ వంటి టెక్నాలజీ కంపెనీలు "ఇంటి నుండి పని" విధానానికి స్వస్తి చెప్పి ఉద్యోగులకు హైబ్రిడ్ విధానంలో కార్యాలయం నుంచే పనిచేసే వెసులుబాటు
పబ్ కి వచ్చే కస్టమర్లకు రహస్యంగా డ్రగ్స్ సరఫరా చేసేందుకు గానూ ఏకంగా ఒక స్మార్ట్ యాప్ నే నిర్వాహకులు రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు.
వివిధ రాష్ట్రాలు విధించే ప్రభుత్వ పన్ను, ఎక్సైజ్ డ్యూటీ మరియు ఇతర సుంకాలను పరిగణలోకి తీసుకుని నగరం నుంచి నగరానికి బంగారం ధరలు మారుతూ ఉంటాయి.
ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు వచ్చిన మహిళా పేషెంట్లు దుస్తులు మార్చుకునే గదుల్లో సీసీకెమెరాలు ఉండడం స్థానికంగా కలకలం రేపింది
ఇప్పటికే మ్యాక్సీ, మినీ, మైక్రో, నానో సిమ్ గా రూపాంతరం చెందిన సిమ్ కార్డు..ఇకపై పూర్తిగా కనుమరుగవనుంది
తన స్నేహితుడితో కలిసి పబ్జీ వీడియో గేమ్ ఆడేందుకు ఓ 12 ఏళ్ల బాలుడు ఏకంగా రైళ్లనే ఆపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
పూరీ జగన్నాథ ఆలయంలో పాకశాలలో ఉన్న 40 మట్టి పొయ్యిలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం దేశ వ్యాప్తంగా కలకలం రేగింది.
దేశ వ్యాప్తంగా కేవలం 49 ఎయిర్ అంబులెన్సులే అందుబాటులో ఉన్నట్లు పౌరవిమానయానశాఖ మంత్రి వీకే సింగ్ తెలిపారు. 19 ఆపరేటింగ్ సంస్థల ఆధ్వర్యంలో ఈ 49 ఎయిర్ అంబులెన్సు సేవలు
అయోధ్య రామ మందిరం గర్భగుడి యొక్క నమూనా చిత్రాన్ని ఆదివారం మీడియాకు విడుదల చేశారు. గర్భగుడిలోకి చేరుకోవాలంటే ఆలయ ప్రధాన ద్వారం నుంచి 21 అడుగుల మేర ఎత్తు ఉండే మెట్లు ఎక్కాలి
అధికారుల సమాచారంతో లాడ్బోరి గ్రామానికి చేరుకున్న ఔరంగాబాద్ ఖగోళ విజ్ఞాన కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్..అవి ఉల్కా - ఖగోళ శాఖలాలు కాదని, ఎలక్ట్రానిక్ రాకెట్ బూస్టర్ ముక్కలు
ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ ఆదేశాల ప్రకారం, ఇప్పటి నుండి దేశవ్యాప్తంగా గసగసాల సాగును పూర్తిగా నిషేధించారని ఆఫ్ఘన్లందరికీ తెలియజేయబడింది
ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ పలు ప్రాంతాల్లో వేడి నుంచి అతి వేడిగా మారనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది.
తెలంగాణ నుంచి యాసంగి వడ్లు కొనుగోలు చేయడంలో కేంద్రం తొండి చేస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
చైనాలోని తూర్పు ప్రాంతంలో గత రెండు వారాలుగా ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో కఠిన లాక్ డౌన్ అమలు చేసింది