Home » Author »Bharath Reddy
వ్లాదిమిర్ పుతిన్ కు థైరాయిడ్ క్యాన్సర్ ఉందని..ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో క్యాన్సర్ ను నయం చేసేందుకు గానూ ఇప్పటికే 35 సార్లు వైద్యులు పుతిన్ నివాసానికి వెళ్ళివచ్చారంటూ
ఐక్యరాజ్యసమితి ద్వారా వివిధ దేశాలకు సరఫరా చేస్తున్న కొవాగ్జిన్ టీకాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు WHO ప్రకటించింది.
భారతదేశం మరియు నేపాల్ మధ్య మొట్టమొదటి ప్యాసింజర్ రైలు లింక్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా శనివారం ప్రారంభించారు.
ఢిల్లీలోని చాణక్యపురిలో కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన "బంగ్లా నంబర్ సి-2/109" బంగ్లాను ఉన్నపళంగా ఖాళీ చేయాలంటూ..కేంద్రం ఆదేశించింది
తనకు ఒక్క అవకాశం ఇస్తే గుజరాత్లో అవినీతిని సమూలంగా నిర్ములిస్తానని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మొదటిసారిగా జరుగుతున్న ప్రాణహిత పుష్కరాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువతుల అమాయకత్వాన్ని అలసత్వంగా తీసుకుని కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. చట్టాలు కఠినంగా అమలు చేస్తున్నా ఆడవారి పట్ల ఇటువంటి దారుణాలు జరగడం శోచనీయం.
లక్షలాది మంది రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసపూరిత మాటలు చెబుతుందని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు
ఇరు దేశాల మధ్య దౌత్య, ఆర్ధిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ముందడుగు పడిందని ఇరువురు ప్రధానులు పేర్కొన్నారు
ఓ ఎమ్మెల్యే..చట్టాన్ని మరిచి పోలీసుల వద్దనే దర్పాన్ని ప్రదర్శించి.. ఏకంగా పోలీస్ స్టేషన్లో అధికారి కుర్చీలోనే కూర్చున్న ఘటన బీహార్ లోని దర్బంగా జిల్లాలో చోటుచేసుకుంది.
ఇందులో ఉన్న నీతి ఏంటంటే "సంకల్పం + చాతుర్యం + సహనం = విజయం" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశాడు.
అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మీదుగా భారత్ వరకు నిర్మించ తలపెట్టిన ట్రాన్స్ అఫ్గాన్ పైప్ లైన్ నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తుర్క్మెనిస్తాన్ ప్రకటించింది
ప్రేమికుల గొడవను సర్ది చెప్పేందుకు వెళ్లిన ఒక స్విగ్గీ డెలివరీ బాయ్..చివరకు తానే ఆ గొడవలో చిక్కుకుని..యువతిపై దాడి చేసిన ఘటన ఇది.
హైదరాబాద్ శివమ్ రోడ్డులో మాదక ద్రవ్యాల ముఠాను అరెస్ట్ చేసిన వ్యవహారంపై నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ డీసీపీ చక్రవర్తి..10టీవీతో ప్రత్యేకించి
పాదయాత్ర సమయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి గారు... ఇచ్చిన మాటను మరిచిపోయారు అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొందరు వ్యక్తులు విదేశీ శక్తులతో చేతులుకలిపి తనను గద్దె దించేందుకు కుట్రపన్నాయని తీవ్ర ఆరోపణలు చేసిన ఇమ్రాన్ ఖాన్..విదేశీ శక్తులతో పని చేస్తున్న ఆ ముగ్గురు తొత్తులు ఇక్కడ ఉన్నారంటూ
నేపాల్ దేశాన్ని నూటికి నూరు శాతం హిందూ దేశంగా ప్రకటించాలంటూ గత కొంతకాలంగా ఆ దేశంలో వస్తున్న డిమాండ్ కు సీనియర్ మంత్రి ఒకరు గట్టి మద్దతు పలికారు.
రాష్ట్రంలో నేడు విద్యుత్ చార్జీలు పెంచడానికి కారణం ఆనాడు చంద్రబాబు చేసిన తప్పిదాలే అంటూ ప్రతిపక్ష నేతపై సజ్జల రామకృష్ణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలిలో నేర చరితుల్ని సభ్యులుగా చేర్చడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో బీసీ నేతలు, మంత్రులు సమావేశం అయ్యారు.