Home » Author »Bharath Reddy
జగన్ మూడేళ్లలోనే రూ.42,172 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారని, గజ దొంగలు కూడా ఆశ్చర్యపోయేలా జగన్ రెడ్డి ప్రజలను దోచుకుంటున్నారని చంద్రబాబు అన్నారు
హైదరాబాద్ లోని నల్లకుంట శివమ్ రోడ్, జూబిలీహిల్స్ ప్రాంతాల్లో దుర్గ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అడిషనల్ కమిషనర్ డీఎస్ చౌహన్ వివరాలు వెల్లడించారు
నిద్రిస్తున్న మహిళ గొంతు కోసి దుండగుడు పరారైన ఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈఘటన
కేంద్ర ప్రభుత్వ అద్వర్యంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 15 లైట్ కంబాట్ హెలికాప్టర్ల కొనుగోలుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) బుధవారం ఆమోదం తెలిపింది.
ఇదిలాఉంటే బుధవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 43.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది.
చంద్రబాబుని మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని.. లక్ష్య సాధనలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా బాధపడబోమని అస్మిత్ రెడ్డి అన్నారు
మైలవరాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దేవినేని ఉమ మైలవరంలో నిరసనకు దిగారు. మైలవరం ప్రధాన కూడలిలో వాహనాల్ని నినిలిపివేసి రోడ్డుపై భైఠాయించారు
BIMSTEC 5వ శిఖరాగ్ర సమావేశం పురస్కరించుకుని ప్రధాని మోదీ వర్చువల్ విధానం ద్వారా సభ్య దేశాధినేతలతో సమావేశం అయ్యారు.
జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సాధారణ క్యాలండర్ తో పాటుగా ఆర్ధిక సంవత్సరాన్ని యధావిధిగా కొనసాగిస్తుంటారు. మరి భారత్ లో మాత్రమే ఎందుకు ఈ ప్రత్యేక తేడా
కరెంటు చార్జీలు బాదుడే, బాదుడంటూ నాడు జగన్ తీసిన దీర్ఘాల స్థాయిలోనే.. ఇప్పుడు రాష్ట్రంలో మూడేళ్లలో కరెంటు చార్జీలు భారీగా పెంచి జనానికి షాక్ ఇస్తున్నారని లోకేష్ అన్నారు
ఓబీసీ రిజర్వేషన్ గురించి చర్చించేందుకు వైకాపా ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు బుధవారం ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ పై విమర్శలు గుప్పించారు. ఉదయం లేస్తూనే ప్రధాని మోదీ దినచర్య ఇదిగో అంటూ బుధవారం రహెహుల్ గాంధీ ట్వీట్ చేశారు
తిన్నింటి వాసాలు లెక్కపెట్టే కొడాలినానిని.. వైకాపా నేతలే అసహ్యించుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కనీస మద్దతు ధర (MSP) నిర్ణయించేలా పలు అంశాలపై అధ్యయానికి అతి త్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు
"దేఖో అప్నా దేశ్" ఆఫర్లలో భాగంగా చార్ ధామ్ యాత్ర చేయాలనుకునే యాత్రికులకు IRCTC ప్రత్యేక ప్యాకేజి తీసుకువచ్చింది.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ సుమారు రూ.1000 కోట్లను బోగస్ ఖర్చులుగా వినియోగించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు.
ఫ్యామిలీతో కలిసి ఓ ఖరీదైన రెస్టారెంట్ కి వెళ్లిన ఒక వ్యక్తి..అక్కడ తాను తినగా మిగిలిన ఆహారాన్ని..ఒక టిఫిన్ బాక్స్ లో నింపుకు వెళ్ళాడు
దేశంలో మహిళలకు అస్సలు భద్రత లేని రాష్ట్రాల్లో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్నీ ఏ ప్రైవేటు సంస్థో, వ్యక్తిగత అభిప్రాయంగా కాదు..సాక్షాత్తు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది
అమెరికాకు చెందిన ప్రముఖ కొరియర్, రవాణా దిగ్గజ సంస్థ ఫెడెక్స్ కంపెనీ సీఈఓగా భారత్ కు చెందిన రాజ్ సుబ్రమణియం నియమించబడ్డారు
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పధకం ద్వారా మధ్యప్రదేశ్ లో నిర్మించిన 5.21 లక్షల గృహహాలను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు