Home » Author »Bharath Reddy
ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాదాలు..విద్యుత్ ద్విచక్రవాహనాల మన్నిక, నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి
నేతలు చేసే ప్రసంగాలు నవ్వు పుట్టించే విధంగా ఉంటే వాటిని నేరంగా పరిగణించలేమని..అభ్యంతరకరంగా ఉంటే మాత్రం నేరమే అవుతుందని ధర్మాసనం పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలో వేడి తీవ్రత పెరుగుతుంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో పగలు ఎండ, వేడిగాలుల తీవ్రత అధికంగా ఉండగా.. రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.
గోదాములోని క్రింది భాగంలో విద్యుత్ బోర్డులు, ఫ్యూజ్ లు అమర్చిన చోట లభించిన ఆధారాలను పరిశీలించిన అధికారులు.. విద్యుత్ బాక్స్ లో అమర్చిన ఫ్యూజ్ లలో ఒక ఫ్యూజ్ లేకపోవడం గమనించారు.
అంటార్కిటికా ఖండంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా తూర్పు ప్రాంతంలోని మంచు పర్వతశ్రేణుల్లో ఒక మంచుముక్క విడిపోయి ప్రస్తుతం పూర్తిగా కుప్పకూలింది
"ది మోడీ స్టోరీ" పేరుతో ప్రారంభించిన ఈకార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ జీవిత విశేషాలను ఒక వెబ్ సైట్ లో పొందుపరిచారు. ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు ఆయన ప్రయాణం
యుక్రెయిన్ సరిహద్దు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలాండ్ దేశంలోని ర్జెస్జో ప్రాంతంలో నాటో సైనికులతో పాటు యుక్రెయిన్ శరణార్థులను బైడెన్ కలుసుకున్నారు.
యుక్రెయిన్ పై మొదటి దశ యుద్ధం దాదాపుగా ముగిసిందని.. ప్రస్తుతం డాన్బాస్ ను స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని అన్నారు
ఎక్కువ రేటు పెట్టి ఖరీదైన కొత్త ఫోన్లను కొనుగోలుచేయలేని వినియోగదారుల కోసం సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్స్ ను అందుబాటులోకి తెచ్చింది.
కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ నేతృత్వంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జిలు సమావేశంకానున్నారు
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకూ..వాల్తేర్ డివిజన్ స్థానంలో స్థానంలో కొత్తగా రాయగఢ డివిజన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిందని వివరించారు
శాస్త్రసాంకేతిక మార్పులపై చర్చించి అందుకు ప్రణాళికా బద్దంగా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసేందుకు "విజన్ ఇండియా 2047" సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించనున్నారు
80 ఏళ్ల వృద్ధురాలిని దుస్తులు తీయించి ఎయిర్ పోర్ట్ CISF భద్రతా సిబ్బంది తనిఖీ చేసిన ఘటన ఇటీవల అస్సాంలోని గుహాటీ ఎయిర్ పోర్ట్ లో చోటుచేసుకుంది
ఇప్పటికే మార్కెట్లో బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లు..ఓలా, అథెర్, హీరో ఎలక్ట్రిక్ వంటి బ్రాండ్లకు గట్టిపోటీ ఇస్తుంది.
దేశంలో రేషన్ కార్డుదారులకు పెద్ద ఉపశమనం కలిగించే విధంగా రేషన్ కార్డును ఆధార్ తో అనుసంధానం గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
చూస్తూ వుంటే మేము మా ఉమ్మడి విలువలను కాపాడుకునే విషయం..పశ్చిమ దేశాలు మరియు రష్యాల మధ్య చీకటి అంశంగా ఉన్నట్లు అనిపిస్తుంది" అని జెలెన్స్కీ అన్నారు
2020 జూన్ లో గాల్వాన్ ఘర్షణలు మరియు తూర్పు లడఖ్లో సరిహద్దు ప్రతిష్టంభన తర్వాత ఒక ఉన్నత స్థాయి చైనా అధికారి భారత్ లో పర్యటించడం ఇదే మొదటిసారి
ది కాశ్మీర్ ఫైల్స్" చిత్రం నిజంగా అందరూ చూడాల్సిన చిత్రమే అయితే..దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆ చిత్రాన్ని ఉచితంగా యూట్యూబ్ లో అప్లోడ్ చేసేలా బీజేపీ నేతలు కోరాలని" అన్నారు
అమిత్ షా ఆధ్వర్యంలో గురువారం యూపీ బీజేపీ శాసనసభ్యులు సమావేశం అయ్యారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
ది వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గూగుల్ సీఈఓ సుందర్ పిచై మాట్లాడుతూ..తాను నిద్రకంటే అత్యుత్తమమైన విశ్రాంతి తీసుకుంటానని తెలిపారు.