Home » Author »Bharath Reddy
ఆర్ఎస్ఎస్, బీజేపీలు తమ స్వార్ధ రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని, ప్రజలను వారు తప్పుదోవ పట్టిస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు
ఆత్మకూరులో ఓ యువతీ తన మాజీ ప్రియుడిని ఇంటికి పిలిపించి కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు ఎన్నికల వరకు కామా ఉండేదని ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందడంతో.. మోదీ తీసుకొచ్చిన "కాస్ట్లీ దిన్" మళ్లీ తెరపైకి వచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీ
లాన్ మస్క్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్ "స్టార్ లింక్" ద్వారా యుక్రెయిన్ ప్రజలకు ఉచిత ఇంటర్నెట్ అందిస్తున్నాడు. 5,000 స్టార్ లింక్ టెర్మినల్స్ ను యుక్రెయిన్ కోసం యాక్టివేట్
పశ్చిమబెంగాల్లో బొగ్గు కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సోమవారం ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు.
బీజేపీ నేత, గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి(ఆపద్ధర్మ) ప్రమోద్ సావంత్ నే సీఎంగా కొనసాగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది
సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు పౌరోహిత్య పాఠాలు నేర్పిస్తూ..శిక్ష అనంతరం వారి జీవితాలకు మార్గనిర్దేశం చేస్తున్నారు పోలీసులు.
తరగతి గదిలోకి వెళ్లిన ఆ బాలుడు అక్కడ తన ఈడు పిల్లలను చూసి సంతోష పడుతుండగా.. అంతలోనే ఆ తరగతిలో చిన్నారి విద్యార్థులు ఆ బాలుడికి సాధార స్వాగతం పలికారు.
గెలాక్సీ ఏ53 5జీ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు సోమావారం నుంచి అధికారకంగా ప్రారంభమైనట్లు శాంసంగ్ సంస్థ తెలిపింది.
దేశంలోని హిందూ సమాజం మొత్తం కలిసి వస్తే మువ్వన్నెల జెండా స్థానంలో కాషాయ రంగు జెండా ఎగురుతుందని.. ఆర్ఎస్ఎస్ నేత కల్లడ్క ప్రభాకర్ భట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య దృఢమైన బంధం పెనవేసుకుందని రానున్న రోజుల్లో మరింత స్నేహపూర్వకంగా ఆ బంధం కొనసాగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోనున్న జగన్ సర్కార్.. పన్నుల రూపంలో ప్రజలను పీక్కుతింటుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు
పంజాబ్ నుంచి ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఐదుగురు నూతన సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేసింది
తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజ కోనేవరకు తాను ముందుండి పోరాడుతానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు
పొరుగు దేశం శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొంది. పాలు, చికెన్, కూరగాయలు, ఆయిల్ వంటి నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
పంజాబ్ సీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన భగత్ సింగ్ ఫోటో వివాదాస్పదానికి దారి తీసింది. ఫొటోలో భగత్ సింగ్ ధరించిన తలపాగా రంగుపై విమర్శలు వచ్చిపడ్డాయి
ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే విషయమై సోమావారం సాయంత్రం డెహ్రాడూన్ లో ఉత్తరాఖండ్ బీజేపీ శాసనసభా పక్ష సమావేశం కానున్నది
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబి ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లో విబేధాలు సృష్టిస్తున్నాయని ఆజాద్ అన్నారు
ప్రధానంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం, చైనా దురాక్రమణలు, క్వాడ్ కూటమి భవిష్యత్తు ప్రణాళికలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు
రష్యా సైనికుల దాష్టికానికి యుక్రెయిన్ లో ఇప్పటివరకు 1400 మందికి పైగా సాధారణ పౌరులు మృతి చెందిఉంటారని ఆదేశాధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల్లో 115 మంది చిన్నారులే