Home » Author »Bharath Reddy
మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీని అన్ని విధాలుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలకు సూచించారు
ఎల్లారెడ్డిలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన "మన ఊరు మన పోరు" సభాస్థలి వద్ద టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే స్టిక్కర్ తో కూడిన కారు కలకలం సృష్టించింది
నిర్లక్ష్యంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వాహనదారులపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఈక్రమంలో జంటనగరాల్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు
ప్రస్తుతం కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కోసం సహకారం అందిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాల అవసరం రానున్న రోజుల్లో ఉండకపోవచ్చని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు.
అసెంబ్లీలో పేపర్ పత్రాలకు స్వస్తి పలుకుతూ ఎలక్ట్రానిక్ పద్దతిని ప్రవేశపెట్టింది. దీంతో దేశంలో మొట్టమొదటిసారిగా కాగిత రహిత అసెంబ్లీగా నాగాలాండ్ నిలిచింది
దేశంలోనే రైల్వే స్టేషన్లలో అత్యధిక ఆర్డర్లు డెలివరీ చేసిన స్టేషన్ గా మధ్యప్రదేశ్ లోని "ఇటార్సీ జంక్షన్" నిలిచినట్లు రైల్వేశాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
శనివారం సాయంత్రం పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో.. వేడి, ఎండ తీవ్రత నుంచి నగర వాసులు కాస్త ఉపశమనం పొందారు.
భారత్-జపాన్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా..శాంతి, సమృద్ధి, పురోగతి సాధించడంలో ఇరు దేశాలు భాగస్వామ్యంగా వ్యవహరించనున్నాయని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అండమాన్ నికోబార్ దీవుల యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తు నిర్వహణ బృందాలు సహా కేంద్ర సహాయక బృందాలు రంగంలోకి దిగి ముమ్మర సహాయక చర్యలు చేపడుతున్నారు
మహావికాస్ అఘాది ప్రభుత్వంలో తమ పార్టీ కలిస్తే మరో చక్రం జోడించబడి, సౌకర్యవంతమైన కారుగా ప్రభుత్వం సాగుతుందని ఎంపీ ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు
పోలాండ్ లోని రెడ్ క్రాస్ సంస్థకు అందించేందుకు డేవిడ్ కామెరాన్ తన ఇద్దరు సహచరులతో కలిసి స్వయంగా వాహనం నడుపుకుంటూ యూకే నుంచి బయలుదేరి వెళ్లారు.
యుక్రెయిన్ యుద్ధం కంటే ముందు నుంచే భారత్ లో ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం పేదలను దోచుకుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు
తెలంగాణ రాష్ట్రంలో రాగాల మూడు రోజుల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది
సీఎం జగన్ ఇప్పటికే బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ తో ముందుకెళ్తున్నారని ఇక పవన్ కళ్యాణ్ కు ఎక్కడ అవకాశం లభిస్తుందని అన్నారు
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఢిల్లీలోని 10 జనపథ్లోని సోనియా నివాసంలో ఈ భేటీ జరిగింది
స్వచ్ఛ్ భారత్ మిషన్, యోగా, ఫిట్నెస్, 'బేటీ బచావో బేటీ పఢావో' వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రోత్సహించడంలో "ఫోర్త్ ఎస్టేట్" సహకారంతో వ్యవహరించిందని ప్రధాని మోదీ అన్నారు
జెలెన్స్కీ ఎంతగా శాంతిని కాంక్షిస్తున్నాడో అర్ధం చేసుకున్న ప్రపంచ దేశాలు ఆయన్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలనీ భావించాయి.
ఆంధ్రప్రదేశ్లో త్వరలో గ్రూప్స్ పోస్టుల భర్తీ జరగనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జాబ్ క్యాలండర్ పోస్టులకు అదనంగా ఈ గ్రూప్స్ పోస్టుల భర్తీ జరగనుంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..దశల వారిగా మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పారని.. కానీ ఇప్పుడు వైసీపీ నేతలే రాష్ట్రంలో కల్తీసారా తయారు చేస్తూ విక్రయిస్తున్నారని బోండా ఉమా ఆరోపించారు
22,500 మంది భారతీయ పౌరులు సహా.. 18 దేశాల పౌరులను మానవతా దృక్పధంతో తరలించినట్లు తిరుమూర్తి పేర్కొన్నారు.