Home » Author »Bharath Reddy
అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)గా పిలిచే ఈ సర్వీస్ లో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో అమెజాన్ ఉంది. ఈ ప్లాట్ ఫార్మ్ పై పనిచేయాలంటే లక్షలాది మంది ఉద్యోగుల అవసరం ఉంటుంది.
దేశంలో అన్ని ఉత్పత్తులపై రేట్లు పెంచిన బీజేపీ ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపుతుందని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు బుధవారం లోక్సభలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు
భారత్ లో 12-18 మధ్య వయసు వారికి అత్యవసర వినియోగ నిమిత్తం తాము అభివృద్ధి చేసిన నోవావాక్స్ కరోనా టీకాకు అనుమతి లభించిందని సీరం ఇన్స్టిట్యూట్ ప్రకటించింది
గిరిజన రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించారంటూ కేంద్ర గిరిజనశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు.
ప్రభుత్వ భూమిని కబ్జాచేశారంటూ సాక్షాత్తు పరమశివుడికే కోర్టు సమన్లు జారీ చేసిన ఘటన ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.
మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరుపున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఘోర అగ్నిప్రమాదంలో 11 మంది వలస కార్మికులు మృతి చెందారు
మహిళలు, చిన్నారుల భద్రత కొరకు పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ దిశ పాట్రోలింగ్ వాహనాలను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా - యుక్రెయిన్ యుద్ధంపై ఇటీవల చేస్తున్న ప్రకటనలు ఆ దేశానికే పాక్షిక నష్టం కలిగించే విధంగా ఉంటున్నాయి
దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఉత్తరప్రదేశ్ పోలీసులకు సమాచారం అందడంతో న్యూఢిల్లీలో హైసెక్యూరిటీ అలర్ట్ జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి
1931 మార్చి 23న భారత స్వాతంత్ర విప్లవకారులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసింది.
గోదావరిలో ఇసుక తరలింపుపై పోలవరం కాంట్రాక్టు సంస్థ మేఘ ఇంజనీరింగ్ మరియు జేపీ వెంచర్స్ సంస్థ మధ్య చిన్నపాటి వివాదం నెలకొంది.
వివిధ దేశాల నుంచి భారత్ కు వచ్చే అంతర్జాతీయ విమానాలలో Covid-19 ఆంక్షలను తొలగిస్తున్నట్లు భారత పౌరవిమానయానశాఖ తెలిపింది.
భారత దేశాన్ని సుసంపన్న దేశంగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న జాతీయ రహదారులను మరింత విస్తృతంగా నాణ్యతతో అభివృద్ధి చేస్తామని జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ
ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్న వ్యక్తులు, సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 103 కేసులు నమోదు
జైల్లో సెల్ఫోన్లు వాడుతూ పట్టుబడిన ఖైదీలకు మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1963 నాటి కర్ణాటక జైళ్ల చట్టాన్ని సవరించారు
భారత దేశ హస్తకళలు, సాంస్కృతిక స్వరూపాన్ని ప్రపంచానికి పరిచేయంచేసే దిశగా ప్రతి ఏటా నిర్వహించే "సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా" మంగళవారం ప్రారంభమైంది.
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో రాంచీ రిమ్స్ లో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్ ను ఢిల్లీ ఎయిమ్స్ కి తరలించనున్నరు
యుద్ధాన్ని ఆపి.. నేరుగా పుతిన్ తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానంటూ యుక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రతిపాదనపై రష్యా స్పందించింది.
సాధారణంగా నిత్యావసరాలు, ప్యాక్డ్ ఫుడ్ వంటి ఉత్పత్తులను 10 నిమిషాల్లో డెలివరీ చేయొచ్చు. కానీ వండి ఉడికించే వేడివేడి ఆహారాన్ని పది నిముషాల్లో డెలివరీ చేయడం సాధ్యపడే విషయంకాదు