Home » Author »Bharath Reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అవసాన దశలో వెంటిలేటర్ పై ఉందని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు
యాదాద్రి ఆలయంలో సోమవారం నాడు జరిగిన మహా సమారోహం కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందకపోవడంపై కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి స్పందించారు
విశాఖ నగరంలో ఇంటెలిజెన్స్ ఎస్సీ మధుకి చెందిన భూమిని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కబ్జా చేశారంటూ గత రెండు రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలపై నేడు ఇరువురు స్పష్టత ఇచ్చారు.
సాక్షుల భద్రతపై సీబీఐ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తూ వారికి భదత్ర కల్పించాలని కోర్టును కోరారు
ఏప్రిల్ 6 బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు
యుక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు కఠినతరంచేసిన వేళ..ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది
రింగేల్ సింగ్ చేతిలో లాఠీ పట్టుకుని ఉండగా.. చేయి అమాంతం గాల్లోకి లేచి..అతని శరీరం గింగిరాలు తిప్పుతూ గూడ్స్ రైలు కింద పడ్డాడు
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్..ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు
విశాఖ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రతిపాదనేది సమర్పించలేదని కేంద్రం స్పష్టం చేసింది.
హుబ్బిలి జిల్లాలో పరీక్ష రాసేందుకు బురఖా ధరించి వచ్చిన ఓ ముస్లిం విద్యార్థినిని అక్కడి స్కూల్ యాజమాన్యం అడ్డుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ.. అతిత్వరలోనే తిరిగి పుంజుకుని..పూర్వవైభవాన్ని నిలబెట్టుకోవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
సీఎం సీటులో కూర్చుని పది రోజులు కూడా దాటలేదు..అప్పుడే కేంద్రంపై కాలు దువ్వుతున్నారు భగవంత్ మన్. కేంద్ర ప్రభుత్వ విధానాలపై భగవంత్ మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు
శ్రీలంకకు భారత్ సహాయం మరియు ఇతర దౌత్యపరమైన అంశాలపై ఇరువురు చర్చించినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ ద్వారా వెల్లడించారు
రోజు రోజుకు స్టీల్ ప్లాంట్ ఉద్యమం బలపడుతుందని..రాష్ట్ర బీజేపీ నేతలు, పవన్ కళ్యాణ్ ఇక్కడి స్థితిగతులను కేంద్రంలోని బీజేపీ పెద్దలకు తెలియజేయాలని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు
యూకేకి చెందిన లియా షట్కేవర్ అనే యువతి ఒక్క నిమిషంలో 352 గ్రాముల బరువున్న 19 నగ్గెట్స్ ను తిని గిన్నిస్ రికార్డు నెలకొల్పింది
దాదాపు రెండేళ్ల అనంతరం భారత్ లో పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమానరాకపోకలకు అనుమతి లభించింది. ఈమేరకు ఆదివారం నుంచి అనుమతులు అమల్లోకి వచ్చాయి
కరోనా వంటి విపత్కర పరిస్థితులు దాటుకుంటూ భారత దేశం ఆర్ధిక ప్రగతి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ప్రపంచంలోనే అత్యంత శబ్ద కాలుష్య నగరాల్లో ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ఈ విషయాలు వెల్లడించింది
ఒడిశాలో శనివారం వెలువడిన మునిసిపల్ ఎన్నికల్లో సీఎం నవీన్ పట్నాయక్ సారధ్యంలోని అధికార బిజూ జనతా దళ్(బీజేడీ) పార్టీ అత్యధిక సీట్లు సాధించి క్లీన్ స్వీప్ చేసింది
వింగ్స్ ఇండియా ఏవియేషన్ షోను తిలకించేందుకు శనివారం పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. శని ఆదివారాల్లో సాధారణ ప్రజల సందర్శనానికి అనుమతి ఇచ్చారు.