Home » Author »Bharath Reddy
యుక్రెయిన్ పై రష్యా యుద్ధం కారణంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా తమ దేశం నుంచి వెళ్ళిపోయిన విదేశీ సంస్థలకు రష్యా ప్రభుత్వం హెచ్చరికలు చేసింది
తాలిబన్ల అస్థిత్వాన్ని గుర్తించేలా తమ దేశంలో రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించాలని అఫ్గానిస్తాన్ లోని తాలిబన్ నేతలు భారత్ ను విజ్ఞప్తి చేశారు.
దేశంలో మరోసారి ఆంత్రాక్స్ వైరస్ కలకలం రేగింది. ఐఐటీ మద్రాస్ క్యాంపస్ లో ఆంత్రాక్స్ సోకి జింక మృతి చెందడం సంచలనంగా మారింది.
గురువారం రాత్రి 150 మందికి పైగా దుండగులు గుంపుగా వచ్చి ఇస్కాన్ రాధాకాంత ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారని స్థానిక మీడియా వెల్లడించింది.
రాష్ట్రంలో ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న మద్యం దుకాణాల్లో తక్కువ నాణ్యత కలిగిన మద్యం అమ్ముతున్నారని, అవి తాగి ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్
బాలికలు పాఠశాలలకు వెళ్లి చదువుకునే విధంగా తాలిబన్ నేతలు అనుమతులు ఇచ్చారు. వచ్చే వారం నుంచి అఫ్గాన్ బాలికలు పాఠశాలలకు వెళ్లనున్నరు
రాష్ట్రంలో విడాకుల నమోదును తప్పనిసరి చేస్తూ చట్టాన్ని తీసుకురావాలనే యోచనలో కేరళ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.
22 రోజులుగా సాగుతున్న భీకర యుద్ధంలో ఇప్పటివరకు 7 వేలమందికి పైగా రష్యా సైనికులు మృతి చెందారని అమెరికా నిఘావర్గాలు వెల్లడించాయి.
ఏటా ఏప్రిల్ రెండో వారంలో నమోదు అయ్యే గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం మార్చి నెలలోనే నమోదు కావడం ఆందోళన వ్యక్తం అవుతుంది.
హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో గురువారం పేలుడు పదార్థాలు కలకలం రేగింది.
బంగాళఖాతంలో తీవ్ర తుఫాను ముంచుకొస్తుందన్న భారత వాతావరణశాఖ(IMD) హెచ్చరికల మేరకు కేంద్ర విపత్తునిర్వహణశాఖ అప్రమత్తం అయింది
అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు రాజకీయ కక్షతో తమ పొలానికి నిప్పు పెట్టారని భూమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు.
ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు కొరత ఏర్పడి పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో ఇండియన్ ఆయిల్ రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. టికెట్లను మార్చి 20న ఆన్లైన్లో
శాంసంగ్ సంస్థ సరికొత్త లాప్ టాప్ లను భారత మార్కెట్లో విడుదల చేసింది. గెలాక్సీ గో, బుక్ 2 సిరీస్, బుక్ 2 బిజినెస్ అనే మూడు రకాల లాప్ టాప్ లను విడుదల చేసింది
ప్రజా సమస్యలు చర్చించే పవిత్ర దేవాలయమైన శాసనసభలో ప్రతిపక్షాలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయని అంబటి రాంబాబు మండిపడ్డారు.
తనతో పాటుగా హ్యాండ్ బ్యాగేజి కింద ఓ సూట్ కేస్ తీసుకొచ్చాడు అరుణ్ బోత్రా. అయితే అరుణ్ బోత్రా సూట్ కేస్ ను తనిఖీ చేయాలంటూ ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. తెరిచి చూశారు.
"నేడు సైన్యంలో ప్రతి విభాగంలో మహిళలు పనిచేస్తున్నారని, వారికి సైన్యంలో శాశ్వత కమిషన్ కూడా ఇస్తున్నామని అన్నారు.
ముంబై మహానగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదు అయిందని వాతావరణశాఖ వెల్లడించింది
ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఓటమికి భాద్యత వహిస్తూ రాష్ట్ర అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేయాలనీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించింది.