Home » Author »Bharath Reddy
శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భద్రాద్రి చేరుకున్నారు.
దేశంలోనే పురాతన సైనిక కళాశాలగా పేరొందిన రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ భారత దేశం గర్వించదగ్గ సైన్యాధికారులను, సైనికులను తీర్చిదిద్దింది.
దేవాదాయశాఖ పరిధిలోని ధార్మిక సాహిత్యం, సాంప్రదాయాలు తెలిపే హిందూ ధర్మ పుస్తకాల ప్రచురణలు తగ్గుతూ.. అన్యమత పుస్తకాల ముద్రణ పెరిగిపోతుందని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆందోళన
యుద్ధం కారణంగా మృతి చెందిన వారి శవాలను పూడ్చేందుకు కూడా సమయం ఇవ్వకుండా రష్యా సైన్యం దాడులకు తెగబడుతుంది.
అరబ్ దేశం సౌదీ అరేబియాలో సంచలనం చోటుచేసుకుంది. వివిధ నేరాల్లో శిక్షపడ్డ 81 మందికి నిర్దాక్షిణ్యంగా మరణశిక్ష విధించింది సౌదీ ప్రభుత్వం
ముందుగా మే 2 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ప్రకటించినా..ఇంటర్ పరీక్షల షెడ్యూల్ అడ్డు తగలడంతో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయనున్నారు
విజయవాడ-హైదరాబాద్ -65వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో ఒక చిన్నారి సహా నలుగురు మృతి చెందారు.
ఎన్ని బాంబులు వేసినా, ఎంత నష్టం చేకూర్చినా.. యుక్రెయిన్ వాసులు తమ నగరాలను వదిలి వెళ్లకపోగా..రష్యా సైన్యంపై ఎదురు దాడులు చేస్తున్నారు
రష్యాపై విధిస్తున్న ఆంక్షల విషయంలో వెనక్కు తగ్గని పక్షంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని భూమిపై కూల్చివేస్తామంటూ రష్యా హెచ్చరించింది
పరిమితిలేని అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దశగా నడిపించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం తెచ్చిన బడ్జెట్ ఉందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు అన్నారు.
నలుగురు మహిళలు ఒకే రకమైన చీరలు ధరించి ముఖంపై ముసుగు వేసుకున్నారు. వారిలో చిన్నారి తల్లి కూడా ఉన్నారు.
కుప్పంతో సహా టీడీపీని ప్రజలు చెత్త బుట్టలో పడేసారు టీడీపీ సినిమాకి 2024లో శుభం కార్డు పడబోతుందని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు మరో మెగా సేల్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. స్టాక్ క్లియరెన్స్ కోసం సంస్థలు పోటీపడి మరీ డిస్కౌంట్ సేల్స్ ను ప్రారంభించాయి.
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మార్చి 28, 29 తేదీల్లో స్టీల్ ప్లాంట్ కార్మికులు మరోసారి సమ్మెకు దిగుతున్నారు
అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ సంస్థకు చెందిన అతిపెద్ద డేటా సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తుంది
భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు శనివారం తెలిపారు.
క్రైమ్ డేటాను కూడా సేకరించి సామాజిక దృక్పథం ద్వారా చూస్తే, నేర నియంత్రణ ప్రణాళికలను మరింత మెరుగుపరుచుకోవచ్చని అమిత్ షా అన్నారు.
అంతర్జాతీయంగా ఏర్పడిన మైక్రో చిప్ ల కొరత ఇంకా కొనసాగుతుంది. దేశీయంగా చిప్ ల కొరత కార్ల తయారీ సంస్థలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది.
ఎస్పి వెనుక ముస్లింల ఏకీకరణ కారణంగా ఇతర వర్గాలు బిజెపి వైపు మళ్లడానికి కీలకమైన అడుగులుపడ్డాయని మరియు బీఎస్పీ ప్రధాన ఓటు బ్యాంకు చీలిపోవడానికి ఇదే కారణమని మాయావతి అన్నారు
తనకు వ్యక్తిగతంగా రేవంత్ తోకాని మరే ఇతర నాయకులతో నాకు విభేదాలు లేవని సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.