Home » Author »Bharath Reddy
డప కేంద్ర కారగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ప్రధాన నిందితుల భద్రత దృష్ట్యా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాశారు.
తమార్పిడిపై గుజరాత్ ప్రభుత్వ అప్పీల్ పై హైకోర్టుకు నోటీసు జారీచేసిన సుప్రీం కోర్ట్.
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో గతేడాది అక్టోబర్ 3న జరిగిన రైతుల హత్య కేసు ఘటనలో ప్రధాన నిందితుడిగా చెప్పబడిన ఆశిష్ మిశ్రకి మరో 24 గంటల్లో బెయిల్ రానుంది.
వివో భారత్ లో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. వివో T1 5G స్మార్ట్ ఫోన్ సేల్స్ సోమవారం నుంచి ఫ్లిప్కార్ట్లో ప్రారంభమయ్యాయి.
ఏపీలో చేపట్టిన ప్రాజెక్టులు, నిర్మాణాలు, నిధులకు సంబంధించి చట్ట సభల్లో తానే స్వయంగా ప్రస్తావించానని చెప్పిన జీవీఎల్ వైకాపా ఎంపీలు చేసిందేమిటో ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు.
నిబంధనల మేరకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభం అయ్యాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మేఘాలయ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విద్యాసంస్థలు తెరుచుకున్నాయి
పుల్వామా ఉగ్రదాడి ఘటనకు నేటితో మూడేళ్లు పూర్తైయ్యాయి. ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సైనికులకు ప్రధాని మోదీ సహా దేశ ప్రజలు సోమవారం నివాళి అర్పించారు.
కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలు చాలని.. ఇతరులెవరూ అవసరం లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
కరోనా వ్యాక్సిన్ పై కెనడాలో ట్రక్ డ్రైవర్ల ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడిన తరహాలోనే వారిని స్ఫూర్తిగా తీసుకుని న్యూజీలాండ్ లోనూ ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు.
ఉదయం స్టాక్ మార్కెట్లు తెరిచే సమయానికి 56943 వద్ద ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్.. అరగంట వ్యవధిలోనే 1300 పాయింట్లు నష్టపోయింది.
బైడెన్ - పుతిన్ మధ్య చర్చలు ఎటూ తేలకపోవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. బైడెన్ వెంటనే బయలుదేరి కీవ్ రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఏపీలో సీఎం జగన్ రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో రైతులకు ఏ మాత్రం లబ్ది చేకూరడంలేదని భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు పేర్కొన్నారు.
మూడు ఉపగ్రహాలతో కూడిన పోలార్ లాంచ్ శాటిలైట్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ52 సోమవారం తెల్లవారు జామున 5.59 నిముషలకు నింగిలోకి దూసుకెళ్లింది.
మద్యం పాలసీపై మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 14న చేపట్టాల్సిన ఆమరణ నిరాహార దీక్షను విరమించుకుంటున్నట్లు అన్నా హజారే ప్రకటించారు.
దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఉన్న పోలీసు, అనుబంధ వ్యవస్థలను ఆధునికీకరించే(ఎంపిఎఫ్ ) పథకాన్ని కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
యూపీలో 9 జిల్లాల్లోని 55 నియోజకవర్గ స్థానాలకు గానూ మొత్తం 586 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోవాలో మొత్తం 40 స్థానాలకు 301 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
రెండేళ్లుగా వీసా ఆన్ ఎరైవల్ లేకపోవడంతో పెద్దగా పర్యాటకులు వచ్చింది లేదు. దీంతో దేశంలో పర్యాటక రంగాన్ని ఆదుకునేందుకు వీసా ఆన్ ఎరైవల్ పునరుద్ధరించింది శ్రీలంక.
ప్పుడిపుడే కెరీర్లో నిలదొక్కుకుంటున్న ఆటగాళ్లను.. కోట్ల రూపాయలు వెచ్చించి వేలంలో కొనుగోలు చేయడం అంత మంచిదికాదని సునీల్ గవాస్కర్ అభిప్రాయ పడ్డారు.
మీ అర్హతలను పొందుపర్చుతూ ఆయా వెబ్ సైట్లలో వివరాలు నమోదు చేసుకున్నారంటే..ఉద్యోగాలు వెతుకుంటూ మీ దగ్గరకు వస్తాయి
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలసి పోటీచేయబోతున్నాయని ఆరోపించిన రఘునందన్ రావు..తన సొంత కుటుంబ సభ్యులను నమ్మలేని స్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని అన్నారు.