Home » Author »Bharath Reddy
రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే తమవాళ్ళకు సలహాదారు పోస్టులు ఇచ్చుకోవడం, వాటిని పొడిగించడం కాదని.. అధికార వైసీపీ పార్టీ నుద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు
తెలంగాణలో పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకైయ్యాయి. ఫిబ్రవరి 8 నుంచి పాలిటెక్నిక్ పరీక్షలు ప్రారంభంకాగా.. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ లీకైంది.
తమ ఐకానిక్ ఎస్యూవీ "బొలెరోను"మరింత ఆకర్షణీయంగా, రక్షణాత్మకంగా తీర్చిదిద్ది ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది మహీంద్రా సంస్థ.
ప్రధాని మోడీ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు టిఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు తెలిపారు.
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు వెల్లడించారు.
సనాతన ధర్మం మన దేశంలో ఏళ్ల తరబడి సుసంపన్నంగా ఉందని..భారత దేశం ఎంతో గొప్ప మాతృభూమి అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
రైల్వే కోడూరు, రాజంపేట, మదనపల్లిలకు అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. రాయచోటిని జిల్లాగా చేస్తేనే అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు
ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సోపిరాల వద్ద..బిడ్డలతో సహా తల్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మృతుల వివరాలను పోలీసులు సేకరించారు.
కోటపల్లి - నర్సాపూర్ రైల్వే లైన్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం రూ. 357.96 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం రూ.2.69 కోట్లు మాత్రమే ఏపీ ప్రభుత్వం డిపాజిట్ చేసింద
70 సీట్లు ఉన్న రైల్లో 300 మంది ఎక్కుతున్నారు, ఆ రైళ్లకు చలాన్ విధించడం లేదు. మరి ఒక బైక్ పై ముగ్గురు ప్రయాణిస్తే చలాన్ ఎందుకు వేస్తున్నారని" ప్రశ్నించారు
పీఆర్సీపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించగా, ఉద్యోగసంఘాల జేఏసీ సభ్యులు ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపై వచ్చే కరోనా వేరియంట్ల వలన వ్యాప్తి ఎక్కువ కలిగి..తీవ్రత అధికంగానూ, ప్రాణాపాయం కూడా కలిగే అవకాశం ఉందని WHO వెల్లడించింది.
కేంద్రం నుంచి పన్నుల వాటా ఏపికి ఏడాదికేడాది తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి.. ఏపీ పై కేంద్రం సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని అన్నారు.
ఫిబ్రవరి 16న తిరుమల కొండపై ఆకాశగంగలో అంజనా దేవి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ చేయనున్నట్లు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు.
పొరపాటుగా నియంత్రణ రేఖను ధాటి భారత్ లోకి ప్రవేశించిన పాకిస్తాన్ బాలుడిని తిరిగి అప్పగించాలంటూ బాలుడి కుటుంబ సభ్యులు భారత ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నారు
గుడివాడలో అక్రమంగా క్యాసినో నిర్వహించి కోట్ల రూపాయల అక్రమ బెట్టింగ్ లు జరిగాయంటూ టీడీపీ నేతలు ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు
రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అనంతరం ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫిబ్రవరి 14-15న అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో భేటీ కానుండగా అదే సమయంలో జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ పుతిన్ తో భేటీ కానున్నారు
దానం చేసేందుకు చిల్లర లేకపోతేనేం.. గూగుల్ పే, ఫోన్ పే, పేటియం చేయండి అంటూ మెడలో "QR Code" వేసుకుని తిరుగుతున్నాడు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య సోమవారం అర్ధరాత్రి ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరిగింది.
అతి ఎత్తైన పర్వత శ్రేణుల్లో మంచు చరియలు విరిగిపడి..ఏడుగురు భారత సైనికాధికారులు గల్లంతయ్యరు. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.