Home » Author »Bharath Reddy
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చిన హామీ అని.. ప్రత్యేక హోదా సాధనకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
తన తండ్రి జన్మదినం సందర్భంగా.. అలంకరణ కోసం ఉపయోగించే పువ్వులు పూయించలేదంటూ.. తోటమాలీలను అరెస్ట్ చేసి కార్మిక శిభిరానికి తరలించాడు కిమ్
అక్రమంగా బంగారాన్ని దేశంలోకి తీసుకొచ్చి.. ఆపై హోల్ సేల్ మార్కెట్లో అమ్మకుంటూ సొమ్ము చేసుకుంటున్న స్మగ్లింగ్ ముఠా సభ్యుడిని ముంబై DRI పోలీసులు అరెస్ట్ చేశారు
ఫిబ్రవరి 16న రష్యా.. ఉక్రెయిన్ పై దాడికి పాల్పడే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూరోపియన్ మిత్రపక్షాలను హెచ్చరించారు
కేరళలో పర్యాటక రంగం కుదేలవగా.. ట్రావెల్స్ యజమానులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో కంపెనీలను మూసేసి ఉన్న వాహనాలను అమ్మేసుకుంటున్నారు.
ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు "సింగపూర్ ఎయిర్ షో-2022" జరుగుతుందని, అందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజస్ యుద్ధ విమానాన్ని ప్రదర్శన
రానున్న రోజుల్లో 5-15 ఏళ్ల వయస్కులకు వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.
మంటల్లో చిక్కుకున్న తల్లీకూతురిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చాడు శ్రావణ్ కుమార్. ప్రాణాలకు తెగించి, ధైర్యసాహసాలను ప్రదర్శించిన కానిస్టేబుల్ శ్రావణ్ ను స్థానికులు అభినందించారు
దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కళాశాలలు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని యూనివర్సిటీస్ గ్రాంట్ కమిషన్ యూజీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.
సేఫ్టీ రేటింగ్" ఇచ్చే కార్యక్రమానికి భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటివరకు గ్లోబల్ NCAP, యూరోపియన్ NCAP, ఆసియాన్ NCAP వంటి సంఘాలే ఈ తరహా రేటింగ్ ను ఇస్తుండగా
హిజాబ్ వివాదమైన, మరే ఇతర జాతీయ వివాదమైన అది తమ దేశ అంతర్గత విషయమని..దయచేసి ఇందులో ఎవరు తల దూర్చవద్దని విదేశాంగ ప్రధాన కార్యదర్శి అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు.
సెల్ ఫోన్ డ్రైవింగ్ కు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర రవాణాశాఖ సన్నాహాలు చేస్తుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు
యూఎస్ లో చిక్కుకున్న అఫ్గానిస్తాన్ ఆస్తులను, నిధులను విడుదల చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేయనున్నారు.
దేశంలో కరోనా కేసులు కనిష్ట స్థాయికి పడిపోవడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు సడలిస్తున్నాయి.
రాముడు నెలవైయున్న అయోధ్యానగరంలో ఒక రహదారికి ఆమె పేరు పెట్టడం సంతోషించదగ్గ విషయమని మోదీ వ్యాఖ్యానించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ప్రధాని మోదీ అభినందించారు.
"వాక్సిన్ తప్పనిసరి" వద్దంటూ కెనడా దేశంలో మొదలైన నిరసనలు క్రమంగా ఇతర దేశాలకు పాకుతున్నాయి. మరికొన్ని దేశాల్లో వాక్సిన్ కు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనలకు దిగుతున్నారు
ఫిబ్రవరి 7న ప్రారంభమైన వాలెంటైన్ వీక్ సందర్భంగా రాజస్థాన్ పోలీసులు రోజుకో విశిష్టతను తెలిపేలా నకిలీ వార్తలపై అవగాహన కల్పిస్తున్నారు.
మోదీ వ్యాఖ్యలపై రాహుల్ స్పందిస్తూ..వాతావరణ, ఉద్యోగ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మోదీ నెహ్రు ప్రస్తావన చేసారని రాహుల్ విమర్శించారు.
ఆంతర్జాతీయ చేపల పరిశ్రమలో ఇటీవల చైనా స్తానం, గణాంకాలు అమాంతంగా పెరుగుతుండడంపై అనుమానం వ్యక్తం అవుతుండగా..ప్రస్తుత నివేదికకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Honda CBR150R బైక్.. 2012లోనే భారత్ లో విడుదలైంది. అప్పట్లో సేల్స్ తక్కువగా ఉండడంతో కొన్నాళ్లపాటు కొనసాగించి 2017లో ఆ మోడల్ ను భారత్ లో నిలిపివేసింది హోండా సంస్థ.