Home » Author »Bharath Reddy
శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీసూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమైయ్యాయి.
కరోనా వాక్సిన్ పొందేందుకు కోవిన్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు గ్రహించండి అంటూ చెప్పిన మాటలకు కాంగ్రెస్ నేతల ముఖాలు చిన్నబుచ్చుకున్నాయి.
మేడారం జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి 3845 బస్సు సర్వీసులు వేసినట్టు ఆయన తెలిపారు. ఒకే ప్రాంతంలో 30 మంది ప్రయాణికులు ఉంటే నేరుగా ఇంటికే ప్రత్యేక బస్సు
ఉయ్యూరులో సోమవారం ఉదయం జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమవారం రాజ్యసభలో మాట్లాడిన టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్.. ఏపీలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను లెవనెత్తారు.
గత డిసెంబర్ లో మొదలైన బురఖా వివాదంపై హోంశాఖ వర్గాలు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
"అంతేకదా సార్.. అది కూడా కరెక్టే కదా సార్" అంటూ ఆ బాలుడు చెప్పిన మాటలు అందిరికి నవ్వు తెప్పించాయి. ఆస్తమాతో బాధపడుతున్న ఆ బాలుడు ఆదివారం మృతి చెందాడు
కృష్ణాజిల్లా ఉయ్యూరులో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై కొందరు దుండగులు హత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
భారత గానకోకిల లతా మంగేష్కర్ మృతి పట్ల పార్లమెంట్ ఉభయసభలు నివాళులర్పించనున్నాయి. లతా మంగేష్కర్ గౌరవార్థం ఉభయ సభలు గంటపాట వాయిదా పడనున్నాయి.
ఇటీవల విడుదల చేసిన సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన (SAGY) జాబితాలో పదింటిలో ఏడూ గ్రామాలూ తెలంగాణ రాష్ట్రం నుంచే చోటు దక్కించుకున్నాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాల సర్పం మధ్య చిక్కుకుందని స్వామి పరిపూర్ణానంద అన్నారు. పాము తన గుడ్డును తానే తినేసేలా ఏపీలో పరిస్థితులు ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
కాశ్మీర్ కోసం త్యాగాలు చేసిన మన సోదరులను స్మరించుకుందాం, స్వేచ్ఛ కాశ్మీర్ కోసం వారికి మద్దతు ఇద్దాం" అంటూ హ్యుండయ్ పాకిస్తాన్ పోస్ట్ పెట్టింది.
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాట ఇచ్చి.. నిలబెట్టుకోకపోవడంతో ఓ కుటుంబం అష్టకష్టాలు పడుతుంది.
రానున్న ఐదేళ్లలో భారత మొబైల్ తయారీ పరిశ్రమ రూ.25 లక్షల కోట్లకు చేరుకుంటుందని..80 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు
ఇమ్రాన్ ఖాన్.. ఆదివారం అక్కడి గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ భవనంలో అధ్యక్షుడు గ్జి జిన్పింగ్ తో సమావేశం అయ్యారు.
దాదాపు 23 నెలల పాటు పర్యాటకులను దేశంలోకి అనుమతించకపోవడంతో.. దేశంలో పర్యాటకం కుంటుపడింది. ఈ వారంలో పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రధాని ప్రకటించారు.
అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తే... దానికి దళిత తేజం బాలయోగి పేరు తొలగించాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు.
బీజేపీ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కొందరికి రాత్రిళ్ళు నిద్రలో శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ నుద్దేశించి ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు
ఉపాధ్యాయ సంఘాలు యూ టర్న్ తీసుకోవడంపై జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.