Home » Author »Bharath Reddy
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిపై శుక్రవారం సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.
సోషల్ మీడియా పవర్ ఏంటో మరోసారి రుజువు చేశారు మన భారతీయులు. పల్లీలు అమ్ముకుని జీవించే ఓ వ్యక్తి పాటను వైరల్ చేసేసి అతని జీవితాన్ని మలుపుతిప్పారు.
కట్టుకున్న భార్యను పెట్రోల్ పోసి తగులబెట్టాడు ఓ కసాయి భర్త. శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తాలూకు వివరాలను కొత్తవలస పోలీసులు వెల్లడించారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం.. అభివృద్ధి, సంక్షేమం దిశగా దూసుకుపోతోందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
ఆన్లైన్ యాప్ ల ద్వారా అక్రమంగా గుర్రపు పందేలు నిర్వహిస్తున్న ముఠా సభ్యులను హైదరాబాద్ రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 42 లక్షల నగదు స్వాధీనం
అంతరించిపోయే దశలో ఉన్న ఆలివ్ రిడ్లే తాబేలు రక్షించిన కోస్టల్ సిబ్బందిని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు అభినందించారు
ఐసిస్ ముఖ్య నాయకుడు "అబు ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురాషి" ఇంటితో సహా తనను తాను పేల్చుకుని మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
గాల్వాన్ ఘర్షణల్లో చైనా చెబుతున్నట్టుగా ఆదేశ సైనికులు నలుగురు మృతి చెందలేదని.. మొత్తం 42 మంది చైనా సైనికులు మృతి చెందారని The Klaxon పత్రిక పేర్కొంది
డైనోసార్ల కాలం నాటికి చెందినవిగా భావిస్తున్న.. రెండు శిలాజ పూల జాతులను శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిపై పుష్పాలు ఎలా ఆవిర్భవించాయనే ఒక చిక్కుముడికి సమాధానం లభించనుంది.
చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-3 ఆగస్టు 2022 నాటికీ ప్రయోగించనున్నారు.ఇస్రో ఆధ్వర్యంలో 2022కి గానూ మొత్తం 19 అంతరిక్ష ప్రయోగాలు జరపనున్నారు
కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలతో ముస్లిం విద్యార్థినిలు తరగతులకు హాజరు కాలేకపోతున్నారు. ఇన్ని రోజులుగా లేని నష్టం ఇప్పుడే ఎందుకంటూ విద్యార్థినిలు ప్రశ్నిస్తున్నారు
బుకింగ్ లు ప్రారంభించి పది రోజులు గడవకముందే..భారత్ లో "హైలక్స్" బుకింగ్ లను నిలివేస్తున్నట్టు గురువారం సంస్థ ప్రకటించింది.
జెఫ్ బెజోస్ పడవను తరలించేందుకు.. ఈ బ్రిడ్జీని తొలగించాల్సి వస్తుంది. బ్రిడ్జీని తొలగించేందుకు అయ్యే ఖర్చు మాత్రం తాము భరించలేమంటూ అక్కడి ప్రభుత్వం, పడవ తయారీ సంస్థ చేతులెత్తాశాయి.
ఏపీలోని అమరావతి, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం దేవస్థానాలకు "ప్రషాద్" పథకంలో స్థానం కల్పించినట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి తెలిపారు.
పేపర్ ఆధారిత కార్డు.. మన్నిక తక్కువగా ఉండడంతో..దాని స్థానంలో సరికొత్త ప్లాస్టిక్(PVC) ఆధారిత కార్డును అందుబాటులోకి తెచ్చారు.
తానూ అభివృద్ధి చేసిన ఈ "Anti-Suicide Ceiling Fan Rod" ఒక్క నిండు ప్రాణాన్ని నిలబెట్టినా..తాను అనుకున్నది సాదించినట్టేనని శరద్ అషానీ చెబుతున్నాడు
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. సరిహద్దు లోపల, బయట భారత్ తీవ్ర ప్రమాదంలో ఉందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రెట్రో సెగ్మెంట్ లో తమ వాటా కోసం ప్రయత్నిస్తున్న బజాజ్, ఇండియాలో మరింత విస్తరణ దిశగా ప్రయత్నిస్తున్న ట్రయంఫ్..కలిసి వ్యూహాత్మకంగా రూపొందించిన ఈ బైక్ ఎంతో ఆకట్టుకుంటుంది.
వృద్ధురాలు ప్రభుత్వం నుంచి వచ్చే పింఛనుపైనే ఆధారపడింది. ఈక్రమంలో గత రెండు నెలలుగా వృద్ధురాలి వేలి ముద్రలు తీసుకున్న వాలంటీర్.. నగదును మాత్రం ఇవ్వలేదు.
2021 డిసెంబర్ లో ముంబై పర్యటనకు వచ్చిన మమతా అధికారికంగా సీఎం హోదాలో లేరని ..అందువల్ల ఆమెపై చర్యలు తీసుకోక పోవడానికి కారణాలు ఏవీలేవని స్పష్టం చేసింది