Home » Author »Bharath Reddy
ప్రస్తుతం భారత్ నుంచి పంపించనున్న 50 వేల టన్నుల ఆహార దినుసులు తప్ప ఆఫ్ఘన్ లో ఆహార సంక్షోభానికి తెరదించే మార్గం ఏది లేదు.
భారత్ లో కరోనా భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4,94,091కి చేరుకుంది. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది.
భద్రతా దళాలు.. ఎదురు కాల్పులు జరిపారు. ఈఘటనలో జైషే మహమ్మద్ కమాండర్ జాహిద్ వానీ, మరో ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు మృతి చెందారు.
అతివేగంతో వచ్చిన కారు గుడిసెల్లోకి దూసుకువెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రమాద ధాటికి ఒక యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
"మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్త" అంటూ తెలుగు సినిమా డైలాగ్ ను తలపించేలా.. ఓ మైనర్ బాలుడు ఏడేళ్ల బాలుడిని కొట్టి చంపిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
హిమాలయాల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల కారణంగా ఆ ప్రభావం తెలంగాణ పై ఎక్కువగా పడుతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు
ఉక్రెయిన్ వ్యవహారంలో అటు అమెరికా, ఇటు రష్యాల మధ్య భారత్ ఎటువంటి పాత్ర పోషిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది.
బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ కు, కేటీఆర్ కు భయం పట్టుకుందని.. అందుకే దాడుల పేరుతో బీజేపీని అడ్డుకుని రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలనుకుంటున్నాడని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పీఆర్సీ రగడ రోజురోజుకి ఉదృతం అవుతుంది. అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉమ్మడిగా పీఆర్సీ కోసం పోరాడుతున్నారు.
అమెరికాలోని చికాగోలో ఇటీవల రైలు పట్టాలపై అక్కడి అధికారులు చలి మంటలు వేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆయా ఖాతాదారులను పట్టుకుంటే సూత్రధారుల గురించి తెలిసే అవకాశం ఉందని భావించిన దర్యాప్తు అధికారులు.. ఆమేరకు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించారు.
శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 2,35,532 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
రూ.75 లక్షలు ఖర్చు చేస్తే.. నేరుగా అమెరికా వీసా పొందే అర్హత ఉండగా.. వీరు ఈ అక్రమ మార్గం ఎంచుకోవడం వెనుక ఇతరుల హస్తమేమైన ఉందా అనే కోణంలోనూ కెనడా అధికారులు ఆరా తీస్తున్నారు.
ఎక్కువ జీతం వస్తుందంటే నెలకో సంస్థలో ఉద్యోగం మారిపోతున్నారు నేటి తరంలో, అలాంటిది ఓ వ్యక్తి 70 ఏళ్లుగా ఓకే సంస్థలో పనిచేస్తున్నాడు అది కూడా ఒక్క అనారోగ్య సెలవు కూడా పెట్టకుండా.
మహారాష్ట్ర నాగపూర్ జిల్లా పరిధిలో ఉన్న పెంచ్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ లో ఒక పెద్దపులి.. మెడకు ఉచ్చుతో ప్రాణాపాయస్థితిలో సంచరిస్తుందంటూ ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు.
బోండా ఉమా 10టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ.. ప్రాంతీయంగా వైసీపీ నేతల కనుసన్నల్లోనే కొత్త జిల్లాల విభజన జరిగిందని ఆరోపించారు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5,000 గ్రహాల్లో ఏలియన్స్ ఉండే అవకాశం ఉందంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ "నాసా" ఇటీవల ప్రకటించింది.
శుక్రవారం ఉదయం 5.15 గంటల సమయంలో పంజాబ్ గురుదాస్పుర్లోని చందూ వదాలా పోస్ట్ వద్ద పాక్ స్మగ్లర్ల కదలికలను గమనించిన బిఎస్ఎఫ్ జవాన్లు వారిపై కాల్పులు జరిపారు.
శుక్రవారం జరిగిన విచారణకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆన్ లైన్ ద్వారా విచారణకు హాజరైయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు వివరించారు.
జిల్లాల సరిహద్దులు, రెవెన్యూ డివిజన్ల కేటాయింపులే తరువాయి భాగం.. అన్న సూచనతో వైసీపీ ప్రభుత్వం ముందుకు పోతున్న సమయంలో.. జిల్లాల ఏర్పాటుపై సందిగ్థత ఏర్పడింది.