Home » Author »Bharath Reddy
దక్షిణ చైనా సముద్రంలో కుప్పకూలిన యుద్ధ విమానం కోసం ఈ రెండు దేశాల నావికా బృందాలు ఆఘమేఘాల మీద సముద్రంలో పరిగెత్తుతున్నాయి.
మొత్తం 34 మంది.. టోనీ నుండి గత కొన్నేళ్లుగా డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారిలో కొందరు బడా పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు కూడా ఉన్నట్లు తేల్చారు
గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 2,51,209 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఓమిక్రాన్ తీవ్ర రూపం దాల్చుతున్న సమయంలో పలు దేశాల్లో కరోనా ఆంక్షలు కఠినతరం చేస్తుండగా.. బ్రిటన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది
ట్విట్టర్ ఖాతా తొలగించమంటూ ఓ యువకుడికి ఆసాధారణ విజ్ఞప్తి చేశాడు మస్క్. అమెరికాకు చెందిన స్వీనీ అనే 19 ఏళ్ల యువకుడు మస్క్ విమాన ప్రయాణ వివరాలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నాడు
భారత్ లోని అరుణాచల్ నుంచి చైనా సరిహద్దు వద్ద దారి తప్పిన యువకుడు "మిరమ్ తరోన్" క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు.
మతి భ్రమించిందో లేక మద్యం మత్తులో ఉన్నాడో తెలియదుగానీ.. ఓ ప్రబుద్ధుడు చేసిన పనికి 40 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. రోడ్డుకి ఒక వైపు మంచును తోడి.. మరో వైపు నడి రోడ్డుపై ఐస్ పడేలా
మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి వివాదంలో ఇరుక్కున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఉపాసనా పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో వైన్ షాపు యజమానిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ కు యత్నించిన ఘటన బుధవారం కలకలం రేపింది.
14 ఏళ్ల బాలికను యువకుడు కిడ్నాప్ చేసి ఆపై చిత్రహింసలకు గురిచేసిన దారుణ ఘటన కృష్ణాజిల్లా గన్నవరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో బుధవారం నాడు దారుణం చోటుచేసుకుంది. సెల్ఫీ మోజుతో ఓ యువకుడు ప్రమాదనికి గురయ్యాడు.
తిరుమల ఆలయం తరహా భద్రతను అయోధ్యలోనూ అమలు చేసేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.
ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందడం వెనుక కారణాలను పరిశోధిస్తున్న క్రమంలో మనుషుల శరీరంపై ఓమిక్రాన్ 21 గంటల పాటు ఉండడమే ఈ వ్యాప్తికి కారణమని తేల్చారు
భారత్ లో తయారయ్యే కోవాక్జిన్, కోవిషీల్డ్ టీకాలను బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ తయారీ సంస్థలు భారత డ్రగ్ నియంత్రణ సంస్థ అనుమతి కోరాయి
భారతదేశ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలకు వీరు ఎంపికకావడం తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు గర్వకారణమని గవర్నర్ డాక్టర్ తమిళిసై వ్యాఖ్యానించారు.
2021 డిసెంబర్ లో సీబీ300ఆర్ ను భారత విఫణిలోకి ప్రవేశపెట్టిన హోండా.. నెల రోజుల వ్యవధిలోనే మరో బైక్ ను విడుదల చేసింది. CBR650R బైక్ ను హోండా భారత్ లో విడుదల చేసింది.
వారం వ్యవధిలో రెండు కోట్లకు పైగా కరోనా కేసులు నమోదు అవడంపై WHO ఆందోళన. వాటిలో అత్యధికంగా అమెరికా, బ్రిటన్, భారత్, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇటలీ దేశాల్లో నమోదు అవుతున్నట్లు గుర్తింపు.
దాదాపు 200 మంది అభ్యర్థులు గయా రైల్వే స్టేషన్ కు చేరుకొని ఆగి ఉన్న ఓ రైలును తగలబెట్టారు. ఆర్.ఆర్.బీ పరీక్షలో అక్రమాలు జరిగాయని నిరసిస్తూ ఉద్యోగార్థులు ఆందోళనకు దిగారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు
ప్రభుత్వ తరుపు వాదనలు విన్న ధర్మాసనం.. తెలంగాణలో కరోనా ఆంక్షల అమలుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అసహనం వ్యక్తం చేసింది.