Home » Author »Bharath Reddy
అంతరిక్షంలోని సుదూర గ్రహాలను, పాలపుంతలను వీక్షించి..విశ్వం గుట్టు తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ "నాసా" ప్రయోగించిన "జేమ్స్ వెబ్" టెలీస్కోప్ మరో ముందడుగు వేసింది.
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని రోడ్డుమీదకు తెచ్చిందన్నారు
లక్ష్మిపార్వతిని అడ్డుపెట్టుకుని, ఎన్టీఆర్ కు ద్రోహం చేసి చంద్రబాబు... సీఎం పదవిని దక్కించుకోలేదా..అని ప్రశ్నించారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆడపిల్లలపై వివక్ష చూపుతూ, చదువుకు దూరం చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్న సమయంలో ఒక మహిళను దేశ అత్యున్నత న్యాయస్థానానికి జడ్జిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
చిన్నారుల్లో ప్రతిభ, సాహసాలను మెచ్చి ప్రతి ఏటా అందించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్ అవార్డుల కార్యక్రమం సోమవారం వర్చువల్ పద్దతిలో జరిగింది.
భారత్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పాడి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరు దేశాల రాయబారులు వర్చువల్ పద్దతిలో సమావేశం అయ్యారు.
విమానంలో ముందు చక్రాల క్యాబిన్ మధ్యలో కూర్చుని దాదాపు 11 గంటల పాటు గాల్లో ప్రయాణించాడు. 35 వేల అడుగుల ఎత్తులో..మైనస్ డిగ్రీల చలిలో.. ..550 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న విమానంలో
కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయర్వేద సంస్థ సహకారంతో టీటీడీ తయారు చేసిన 15 రకాలు పంచగవ్య గృహ ఉత్పత్తులను జనవరి 27వ తేదీ ప్రారంభిస్తున్నామని తెలిపారు
పలువురు భక్తులునెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద సిబ్బంది తనిఖీ చేసి వెనక్కు పంపుతున్నారు.
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. బహిరంగ తరగతి గదులను ఏర్పాటు చేసి పాఠాలు బోదించేలా ప్రణాళిక సిద్ధం చేసింది
సోమవారం ఉదయం నుంచే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం మార్కెట్లు తెరిచే సమయానికి 17535.30 వద్ద ప్రారంభమైన NSE.. ఆరంభంలోనే ఒడిదుడుకులు ఎదుర్కొంది.
ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో జనాల నుంచి డబ్బుపోగు చేసుకున్న ప్రైవేటు కో-ఆపరేటివ్ సొసైటీ సంస్థ అనంతరం బోర్డు తిప్పేసింది.
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీహార్ రాష్ట్రంలో వేడుకలకు విఘాతం కలిగించేందుకు కొందరు కుట్రపన్నారన్న సమాచారంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది
వేర్వేరు పట్టాలపై రెండు ఎదురెదురుగా వచ్చిన రైళ్ల మధ్యలో చిక్కుకున్న ఒక గుర్రం..ప్రమాదం నుంచి ఎలా బయటపడిందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,43,495 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు మహమ్మరి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,68,04,145కి చేరింది.
రైతుకు ఘోర అవమానం జరిగింది. ఇది సహించలేని ఆ రైతన్న.. "రైతు తలుచుకుంటే ఏదైనా చేయగలడు" అని నిరూపించాడు.
ఆడుకునేందుకు అమ్మ ఫోన్ తీసుకున్న ఓ బుడతడు.. ఆన్ లైన్ షాపింగ్ ద్వారా రూ.1.50 లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
అబ్బాయిలకు శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేస్తున్నట్టు బీహార్ లోని ఓ ప్రభుత్వ పాఠశాల సిబ్బంది లెక్కలు చూపించడం అక్కడి అధికారులను విస్మయానికి గురిచేసింది.
ఈజిప్ట్ కు చెందిన షారుఖ్ ఖాన్ అభిమాని గుర్తున్నాడా?. తన ఆరాధ్య నటుడు షారుఖ్ ఖాన్ నుంచి నేరుగా ఉత్తరం, మరియు స్వీయ సంతకం కలిగిన ఫోటోలను అందుకున్నాడు ఆ అభిమాని.