Home » Author »Bharath Reddy
డ్యూటీ టైం ముగిసిందంటు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(PIA) కు చెందిన పైలట్ విమానాన్ని మధ్యలోనే వదిలెళ్లిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
తిరుచానూరు అమ్మవారి ఆలయంలో 50 సంవత్సరాల తరువాత "నవకుండాత్మక శ్రీయాగాన్ని" నిర్వహిస్తున్నారు. లోకకళ్యాణార్ధం.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఈ యాగంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో చేయలేని యుద్ధ స్మారకాన్ని బీజేపీ హయాంలో ప్రధాని మోదీ ఏడేళ్ల కాలంలో చేసి, వీర సైనికులకు నిజమైన నివాళి అర్పించారని భాజపా నేతలు చెప్పుకొచ్చారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమల అయ్యప్ప సన్నిధి ఈ సీజన్ కి గానూ మూతపడింది. "మండల-మకరవిళక్కు"గా పిలిచే ఈ కాలవ్యవధి గురువారంతో ముగిసింది.
స్వామి వారి సేవలో పాల్గొన్న నాగార్జున దంపతులకు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు.
"పుష్ప" మూవీ, "బౌకాల్ వెబ్ సిరీస్"లను ప్రేరణగా తీసుకుని తాము కూడా నేర ప్రవృత్తిలోకి వెళ్లి, ఆయా చిత్రాల్లోని హీరోల వలే ఎదగాలని భావించారు ముగ్గురు మైనర్లు
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల కరోనా టెస్టు కిట్లు, కోటికి పైగా హోం ఐసొలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.
భారత్ లో కరోనా మూడో దశ వ్యాప్తి కొనసాగుతుంది. వరుసగా రెండో రోజూ దేశంలో మూడు లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.
నాగేశ్వరరావు అతని ముగ్గురు కుమారులపై కత్తులు, బరిశెలతో ప్రత్యర్ధులు మూకుమ్మడి దాడి చేశారు. మంత్రాల నెపంతో నిందితులు ఉద్దేశ్యపూర్వకంగా ఈ హత్యలు చేసినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు.
129 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బందితో దాదాపు గంటన్నర పాటు ప్రయాణించిన విమానం ఒక్కసారిగా ప్రారంభ స్థానానికి తిరిగి వెళ్లడం విస్మయానికి గురిచేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఫిబ్రవరి 5న భగవత్ శ్రీరామానుజాచార్యుల వారి 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
భూమికి సుదూరంగా ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఇద్దరు వ్యోమగాములు బుధవారం స్పేస్ వాక్(అంతరిక్ష నడక) చేయనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులు, టెస్ట్ కేంద్రాలలో రెండు కోట్ల టెస్టుల కిట్లు, ఒక కోటి హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధంగా ఉంచినట్లు మంత్రి వివరించారు
ఉద్యోగ సంఘ నేతలు రాజకీయ నేపథ్యంలో ఆలోచనలు విడనాడాలన్న సూర్యనారాయణ.. ఉద్యోగులందరూ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.
లండన్ మహానగరంలో ట్రాఫిక్ లో చిక్కుకున్న ఒక టెస్లా కారు యజమాని పోర్న్ చూస్తూ తోటి వాహనదారులను ఇబ్బందికి గురిచేశాడు.
బంగ్లాదేశ్ నటి రైమా ఇస్లాం షిము మిస్సింగ్ ఘటన విషాదంతం అయింది. గత రెండు రోజులుగా రైమా ఇస్లాం కనిపించడం లేదంటూ ఆ దేశ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
కువైట్ లో మనుషులు నివసించలేనంతగా ఎండలు పెరిగిపోతాయని, దేశం మొత్తం ఉష్ణ ఎడారిగా మారిపోయి "నివాసయోగ్యం కాని ప్రాంతం"గా అవతరిస్తుందని అంతర్జాతీయ పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల మధ్యలో దేశ వ్యాప్తంగా 2,82,970 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.
భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రణవీర్ యుద్ధనౌకలో భారీ పేలుడు సంభవించి ముగ్గురు నేవీ సిబ్బంది మృతి చెందగా మరో 11 మందికి గాయాలు అయ్యాయి