Home » Author »Bharath Reddy
ప్రతిష్టాత్మక "Formula E" కార్ రేసింగ్ కు మహానగరం అతిత్వరలో ఆతిథ్యమివ్వనుంది. దీంతో ఈ ఘనత సాధించిన ప్రపంచ మహానగరాల సరసన హైదరాబాద్ నిలిచింది.
పెద్దపులులు నిలయమైన మధ్యప్రదేశ్ లో.. ఆ రాష్ట్ర వన్యప్రాణి/అటవీశాఖ ముఖచిత్రంగా నిలిచిన "కాలర్ వాలి పులి" మృతి చెందింది.
ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లోని పాక్టియా ప్రావిన్స్, జజాయిఅరుబ్ జిల్లాలో ఒక సంగీత వాయిద్యకారుడి ఇంటిపై దాడి చేసిన తాలిబన్లు.. అతణ్ణి బయటకు ఈడ్చుకొచ్చి దారుణంగా కొట్టారు.
ఓడిశాలోని ధెంకనల్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో భారీ ఏనుగుల గుంపు ఒకటి.. పద్దతిగా కాలువ దాటుతున్న దృశ్యాలు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మొగా నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే హర్ జోత్ ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ కండువా కప్పుకున్నారు.
కనుమ పండుగ రోజున ప్రభల జాతర ఉత్సవం.. కోనసీమ గ్రామాల్లో 400 ఏళ్ల సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. అంబాజీపేట (మం) జగ్గన్నతోటకు భారీ ప్రభలు చేరుకున్నాయి.
విజయవాడలోని ప్రముఖ దైవక్షేత్రం కనకదుర్గమ్మ ఆలయంలో కరోనా కలకలం రేగింది. ఆలయ అర్చకుడొకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు (PCS) ఏర్పాటు చేయదలచిన వ్యక్తులు ప్రభుత్వం నుంచి ఎటువంటి లైసెన్స్ లేకుండానే వాహన ఛార్జింగ్ స్టేషన్ ను ఏర్పటు చేసుకోవచ్చు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం.
ప్రతి ఒక్కరు కరోనా వాక్సిన్ తీసుకుని మహమ్మారి నుంచి రక్షణ పొందాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సూచించారు.
రానున్న రోజుల్లో తన నియోజకవర్గంలో రోడ్లన్నీ కంగనా రనౌత్ బుగ్గల్లాగా నున్నగా చేస్తానని ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ తన నియోజకవర్గ ప్రజలకు మాటిస్తున్నట్లు ప్రకటించారు
ఉత్తరప్రదేశ్ కు చెందిన అర్చనా గౌతమ్ అనే మోడల్, నటి యూపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె బికినీ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
కదులుతున్న బస్సులో డ్రైవర్.. మూర్చిల్లిపోగా ఒక మహిళ తన అసాధారణ ప్రతిభతో చాకచక్యంగా వ్యవహరించి తనతో సహా 23 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడింది.
అమెజాన్, టార్గెట్, ఫెడెక్స్, UPS వంటి ప్రముఖ కొరియర్ కంపెనీలకు చెందిన పార్సెల్స్ లక్షల సంఖ్యలో మాయమౌతున్నట్లు వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి.
ముంబై నుంచి హజ్రత్ నిజాముద్దీన్(ఢిల్లీ)కి వెళ్తున్నఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్ప్రెస్.. గుజరాత్ లోని వల్సాడ్ సమీపంలో.. పట్టాలపై ఉన్న సిమెంట్ పిల్లర్ ను ఢీకొట్టింది
దేశీయంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతికి సంబంధించి ఫిలిప్పీన్స్ దేశం నుంచి రూ.2,780 కోట్ల విలువైన ఆర్డర్ ను బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ అందుకున్న భారత్
ఆదిత్యనాథ్ ను గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచే బరిలోకి దించడంలో బీజేపీ అధిష్టానం మాస్టర్ ప్లాన్ ఉంది. హిందువులు అధిక ప్రాబల్యం ఉన్న గోరఖ్పూర్ స్థానం 1967 నుంచి బీజేపీకి కీలకంగా ఉంది
IATAలో సభ్యత్వం ఉన్న199 దేశాల పాసుపోర్టులపై..వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని విలువను లెక్కిస్తుంది HPI. ఈక్రమంలో 2022కి గానూ పాకిస్తాన్ పాసుపోర్టు విలువ 108వ స్థానానికే పరిమితం
తమకు ఎవ్వర్ని తొక్కేయాల్సిన అవసరం లేదని... మరోకర్ని పైకి తీసుకొచ్చి ఆశ్వీరదీయాల్సిన అవసరం మాకు లేదని టీటీడీ చైర్మన్, వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెంలో పడవ పోటీలు నిర్వహించారు. పొట్టిసుబ్బయ్యపాలెం సముద్ర తీరంలో మత్స్యకారులకు పడవ పోటీలు నిర్వహించారు.