Home » Author »Bharath Reddy
తమ ఊరిలో రోడ్ల దుస్థితిపై ఐదేళ్ల చిన్నారి ఏకంగా రిపోర్టర్ గా మారిపోయి..అధికారులను నిలదీస్తున్న దృశ్యం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది
9 నెలల చిన్నారితో సహా రైలు పట్టాలపై పడిపోయిన మహిళను రైల్వే అధికారులు రక్షించిన ఘటన తమిళనాడులోని కాట్పాడి రైల్వే జంక్షన్ వద్ద చోటుచేసుకుంది
ఒకప్పటి ట్రెండ్ సెట్టర్, క్లాసిక్ బైక్ లలో ఒక వెలుగువెలిగిన yezdi బైక్స్.. చాలా కాలం తరువాత తిరిగి భారత మార్కెట్లోకి వచ్చింది.
భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. గతంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతులకు ఇచ్చిన హామీలలో 11 హామీలను ప్రస్తావిస్తూ సంజయ్ ఈ లేఖ రాశారు
మొహాలీ, పంజాబ్ కి చెందిన ఏడుగురు సభ్యులున్న ముఠా, అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేస్తు వినియోగదారులను మోసం చేస్తున్నారు
ఎలుక సాహస సేవలను మెచ్చిన కంబోడియా ప్రభుత్వం దానికి సైన్యంలో ఇచ్చే గోల్డ్ మెడల్ కూడా బహుకరించింది. వందల సంఖ్యలో ల్యాండ్ మైన్లను కనిపెట్టి అక్కడి సైనికుల ప్రాణాలు కాపాడిన "మగావా".
యవ్వనం అనేది వయసులోనే కాదని, హృదయంలోనూ యవ్వనాన్ని చూడాలని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం సంధర్భంగా ఆనంద్ మహీంద్రా ఒక ఆసక్తికర ట్వీట్
బీజేపీకి, మంత్రి పదవికి రాజీనామా సమర్పించిన 24 గంటల్లోనే స్వామిప్రసాద్ మౌర్యపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అది కూడా ఏడేళ్ల నాటి ఒక కేసుకు సంబంధించింది
జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో మంచు విపరీతంగా కురుస్తుంది. ఎటు చూసిన తెల్లటి తివాచీ పరిచినట్లు అడుగులోతు మంచుతో నిండిపోయింది
రష్యాకు చెందిన ఈ బాలిక పేరు ఎవ్నికా సాద్వాకాస్. ప్రపంచంలోనే బలమైన బాలికగా ఇప్పటికే రికార్డుకెక్కిన ఈ బాలికకు బాక్సింగ్ అంటే ఎంతో ఇష్టం.
భారత్ లో మారుతున్నా వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త వాహనాలను తీసుకురావాలని భావిస్తున్న టొయోటా అందులో మొదట ప్రాధాన్యంగా ఈ Hilux పికప్ ట్రక్ ను ప్రవేశపెట్టింది
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్..Surface Pro X స్మార్ట్ టాబ్లెట్ ను భారత విఫణిలోకి విడుదల చేసింది. 13 అంగుళాల స్మార్ట్ టాబ్లెట్ గా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
అమెరికాలోని ఇల్లినాయిస్ లో ఉన్న ప్రముఖ "మిల్లర్ పార్క్ జూ"లో "రైలూ" అనే మంచు చిరుత కరోనా కారణంగా మృతి చెందింది.
కాలువలో చిక్కుకుని, బయటకు రాలేకపోతున్న ఏనుగులను అటవీశాఖ అధికారులు రక్షించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు
రానున్న రోజుల్లో కరోనా ఓమిక్రాన్ వేరియంట్ అనుకున్నదానికంటే ఎక్కువగా.. రోగనిరోధకతను సంపాదిస్తుందని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డాడు
నిందితుడు కాశ్మీర్ కు చెందిన జావేద్ షా.. గత కొన్ని సంవత్సరాలుగా తమిళనాడులోని మామల్లాపురంలో "ఇండియన్ కాటేజ్ ఎంపోరియం" పేరుతో విగ్రహాల దుకాణం నిర్వహిస్తున్నాడు
ఎంతో కఠినంగా ఉన్న భర్త మొహం చూసి.. విడాకులు కావాలని అడుగుతాడేమోనని ఆ ఇల్లాలు భయపడింది. యూకేకి చెందిన జూడ్ ఎడ్గెల్, తన భర్త టెర్రీ గురించి అనుకున్న మాటలు అవి
తనను వదిలేసిన యజమానిని వెతుక్కుంటూ ఒక పిల్లి 15 రోజుల పాటు ప్రయాణించి తిరిగి అతని వద్దకే చేరుకుంది. ఈఘటన తమిళనాడులోని విల్లుపురంలో చోటుచేసుకుంది.
సభ్యసమాజం తలదించుకునేలా.. ఒక యావజ్జివ ఖైదీతో ఓ మహిళా జడ్జి ముద్దులాడింది. ఈఘటన దక్షిణ అమెరికా ఖండంలోని అర్జెంటీనా దేశంలో చోటుచేసుకుంది.