Home » Author »Bharath Reddy
కరోనా సోకిన కుమారుడిని.. కారులో తన పక్కన కూర్చోబెట్టుకోలేని ఓ తల్లి, అతన్ని కారు వెనుక డిక్కీలో కుక్కి.. కోవిడ్ టెస్ట్ సెంటర్ కు తీసుకెళ్లింది.
: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది
పావురాల ఆటను ఆధారంగా చేసుకుని తమిళనటుడు ధనుష్ హీరోగా "మారీ" అనే చిత్రం కూడా వచ్చింది. పావురాల రేసింగ్ గురించే సినిమా తీశారంటే ఈ ఆట గురించి తప్పక తెలుసుకోవాలి మరి.
ఉత్తరాది రాష్ట్రలో తీవ్ర మంచు కురుస్తుంది. గత మూడు రోజులుగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో తీవ్ర మంచు తుఫాను కురుస్తుంది
కొన్ని రోజులుగా నాగపూర్ లో "జైషే ఇ ముహమ్మద్" ఉగ్రవాదులు తిష్టవేశారన్న నిఘావర్గాల హెచ్చరికల మేరకు నాగపూర్ వ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించారు
జనవరి 10 నుంచి ప్రికాషనరీ డోసు పంపిణీ చేయనుండగా శనివారం నుంచి ముందస్తు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఆన్ లైన్ లో కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
సోనూసూద్ "పంజాబ్ రాష్ట్ర ఐకాన్- ఎన్నికల సంఘం ప్రచారకర్త" స్థానం నుంచి వైదొలిగారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం సోనూసూద్ ట్విట్టర్ ద్వారా వివరాలు వెల్లడించారు
ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు శుక్రవారం ఉదయం ప్రకటించిన జమ్మూకాశ్మీర్ పోలీసులు, ముందుగా వారి మూలలను గుర్తించేలేకపోయారు.
ఇటలీ నుంచి అమృత్సర్ వచ్చిన మరో విమానంలో 172 మంది ప్రయాణికులకు కరోనా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తుంది.
ఇటలీ నుంచి ఇండియాలోని అమృత్సర్ వచ్చిన విమానంలో 125 మంది ప్యాసింజర్లకు కరోనా నిర్ధారణ జరగడం దేశంలో ఒక్కసారిగా అలజడి రేగింది
కర్నూలు నగరంలోని రావేంద్ర, పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీల్లో 40 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. విషయంపై కళాశాల యాజమాన్యాలు గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తుంది.
భారత ప్రధాని నరేంద్రమోదీకి పంజాబ్ లో తలెత్తిన భద్రతా వైఫల్యంపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు ధర్మాసనం..విచారణను సోమవారానికి వాయిదా వేసింది
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ బేకరీ నిర్వాహకుడు తన వినియోగదారుల కోసం చాక్లెట్ పానీపూరి సిద్ధం చేశాడు
శ్రీశైల మండలంలో పలు ప్రాంతాల్లో ఎలుగుబంట్లు సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. గత మూడు రోజులుగా సున్నిపెంట దోమలపెంట ప్రాంతాల్లో ఎలుగులు సంచరిస్తున్నాయి.
భారత్ లో దాదాపు అన్ని ద్విచక్ర వాహన సంస్థలు అడ్వెంచర్ బైక్స్ ని తయారు చేస్తున్నాయి. బడ్జెట్ సెగ్మెంట్ లో అందుబాటులో ఉన్న అడ్వెంచర్ బైక్స్ ఏమిటో చూడండి
బుద్గామ్ లోని జోల్వా క్రాల్పోరా చదూరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతాదళాలు సోదాలు చేపట్టాయి. ఈక్రమంలో భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు
ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో జరిగిన సెమినార్ లో..ఒక మహిళకు కేశాలంకరణ చేస్తున్న జావేద్ హబీబ్, ఆమె జుట్టుపై ఉమ్మివేశాడు.
యజమానిని కిడ్నాప్ చేసేందుకు వచ్చిన కొందరు దుండగులపై కుక్క దాడి చేసి యజమానిని రక్షించింది. తన విశ్వాసాన్ని కుక్క నిరూపించుకున్న తీరు అందరిని ఆశ్చర్యపరుస్తుంది
రోజువారీ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిపోయింది. డిసెంబర్ చివరి వారం వరకు సరాసరి రోజువారీ కేసుల సంఖ్య 10,000 మార్క్ వద్ద ఉండగా.. కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో ఆ సంఖ్య లక్షకు చేరింది
దేశంలో కరోనా మూడో దశ వ్యాప్తిలో ఉన్నందున కరోనా చికిత్సలో వినియోగించే మోల్నుపిరవిర్ క్యాప్సూల్స్ ని పలు ఫార్మా సంస్థలు మార్కెట్లోకి విడుదల చేసాయి.