Home » Author »Bharath Reddy
భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా. భారత్ పై ఎప్పుడైనా యుద్ధానికి దిగొచ్చంటూ భారీగా సైన్యాన్ని రంగంలోకి దింపింది చైనా.
కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ కండువా కప్పుకున్న పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే తిరిగి సొంతగూటికి చేరుకున్నారు
ప్రసవానికి ఆసుపత్రికి వచ్చిన ఒక గర్భిణీ తన కవలల్లో ఒకరిని 2021లోనూ.. మరొకరిని 2022లోనూ ప్రసవించింది
కరోనాలో మరో కొత్త వేరియంట్ ను తాజాగా ఫ్రాన్స్ లో గుర్తించారు. ఈరకమైన వేరియంట్ కి 46 ఉత్పరివర్తనలు ఉన్నాట్లు సైంటిస్టులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ లో 2024లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ధీమా వ్యక్తం చేసారు.
ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా ఫ్రాన్స్ దేశంలో ప్రజలు తమ సాంప్రదాయంలో భాగంగా కార్లను దహనం చేసారు. అవును మీరు విన్నది నిజమే
ప్రపంచానికి మహమ్మారి నుంచి ఈఏడాది విముక్తి కలగాలంటే.. ముందు మనందరిలో "అసమానతలు" తొలగిపోవాలని టెడ్రోస్ వ్యాఖ్యానించారు
కడప జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక పీఠం శ్రీపోతులూరి వీరబ్రహ్మంగారి మఠ పీఠాధిపతి వ్యవహారం మళ్లీ మొదటికే వచ్చింది. పీఠాధిపతి విషయంపై ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకున్నాకొలిక్కి రాలేదు
ఢిల్లీలో ఓ స్మగ్లింగ్ ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన నార్కోటిక్స్ పోలీసు బృందంపై.. ముఠా సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఆ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖ ఆర్కే బీచ్ లో గల్లంతైన హైదరాబాద్ యువకుల కోసం రెండో రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
సూర్యాపేట మెడికల్ కళాశాల హాస్టల్ లో ఓ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది.
దేశంలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదావేయాలని అఖిల భారత బార్ అసోసియేషన్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది
అధిక రాబడి ఆశించి.. ఆన్ లైన్ యాప్ లో పెట్టుబడి పెట్టిన వ్యక్తి..ఆశించిన ఫలితంరాక.. అప్పులపాలై చివరకు బలవన్మరణానానికి పాల్పడ్డారు
ఓడలో పని చేసే సిబ్బంది ఒకరు కరోనా భారినపడగా.. ఓడను నిలిపివేసి అందులో ఉన్న మొత్తం 2000 మంది ప్రయాణికులకు 16 మంది సిబ్బందికి పరీక్షలు జరిపారు అధికారులు
అర్ధరాత్రి వేళ.. హోటల్ కు వచ్చిన తమకు ఫుడ్ సర్వ్ చేయలేదంటూ ఓ హోటల్ నిర్వాహకుడిని ఇద్దరు యువకులు కాల్చి చంపిన ఘటన గ్రేటర్ నోయిడా పరిధిలో చోటుచేసుకుంది
మధ్య, ఉత్తర భారతంలో చలి తీవ్రత పెరిగిపోతుండగా.. ఆ ప్రభావం తెలంగాణపై ఉండకపోవచ్చని వాహవరణశాఖ తెలిపింది
పవర్ ఫుల్ మ్యాక్సీ స్కూటర్లను ప్రజలు ఇష్టపడుతున్నారు. ఇప్పటికే యమహా, అప్రిలియా వంటి సంస్థలు ఈ మ్యాక్సీ స్కూటర్లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చాయి.
చైనాలో ప్రజల సోషల్ మీడియా ఖాతాలపై అక్కడి ప్రభుత్వం ద్రుష్టి పెట్టింది. దేశంపైన, దేశాధ్యక్షుడి పైనా ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే వారిని దారుణంగా శిక్షిస్తున్నారు.
బస్సును నిర్లక్ష్యంగా నడిపి.. 21 మంది ప్రయాణికుల మృతికి కారణమైన ఒక బస్సు డ్రైవర్ కు మధ్యప్రదేశ్ కు చెందిన స్పెషల్ జడ్జి 190 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు
త్రివిధదళాధిపది జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది మృతికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదంపై వాస్తవ నివేదిక దాదాపుగా సిద్ధమైంది