Home » Author »Bharath Reddy
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇకపై తనను తాను ఫకీర్ గా, ప్రధాన సేవకుడిగా ప్రజలకు పరిచయం చేసుకోవడం మానుకోవాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ హితవు పలికారు
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభుత్వానికీ, సినీ నిర్మాతల మధ్య కొనసాగుతున్న వివాదంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కేటీకే 5వ గనిలో పెను ప్రమాదం తప్పింది. బొగ్గుగని ఫస్ట్ షిఫ్ట్ లోని 11వ డీపీ వద్ద భారీగా నీరు చేరుకుంది
ఆదిలాబాద్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలంటూ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
చిత్తూరు జిల్లా తిరుమల ఘాట్ రోడ్డుపై ఆదివారం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రెండో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించడంతో.. ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి
కరోనా టీకా వేయిస్తామంటూ వ్యక్తిని తీసుకెళ్లి, కుటుంబ నియంత్రణ చికిత్స చేసిన దారుణ ఘటన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది
కడప జిల్లాలోని బాలుపల్లి, కుక్కల దొడ్డి సమీపంలో అన్నమయ్య మార్గం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అల్లూరి సీతారామరాజు కోసం ఏమిచేశావంటూ ప్రముఖ నటుడు మోహన్ బాబు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావును ప్రశ్నించారు
వంగవీటి రాధాను చంద్రబాబు కలవడం, రాధా రెక్కీ అంశంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదివారం స్పందించారు
భారత నావికాదళానికి సేవలు అందించనున్న ఐఎన్ఎస్ విక్రాంత్ వాహకనౌక పై.. సరిగ్గా ఇమిడిపోయే యుద్ధ విమానాలను(fighter jets) భారత నేవీ పరీక్షించనుంది.
"Boom Motors" ఇటీవల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఆవిష్కరించింది. "Boom Corbett"గా నామకరణం చేసిన ఈ ఈ-బైక్ మార్కెట్లోకి రాకముందే 36,000పైగా బుకింగ్ లతో అదరగొట్టింది.
2022 సంవత్సరంలో ఎటువంటి సంఘటనలు జరుగుతాయో ముందే తెలిస్తే ఎలా ఉంటుంది. ఆ వివరాలను ఫ్రాన్స్ కి చెందిన నోస్ట్రాడమస్ అనే కాలజ్ఞాని ఐదు వందల ఏళ్ల క్రితమే ఊహించాడట
కియా సంస్థ "కారెన్స్"(Carens) అనే కొత్త ఎస్యూవీని భారత విఫణిలోకి ప్రవేశపెట్టింది. 2021 డిసెంబర్ లోనే Carens కారును ఆవిష్కరించిన కియా సంస్థ
తనను హతమార్చేందుకు రెక్కీ నిర్వహించారంటూ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన వంగవీటి రాధాను తెలుగుదేశం అధినేత చంద్రబాబు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది
ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న యువ నటుడు సాయిధరమ్ తేజ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు.
కేరళ రాష్ట్రంలో విదేశీ పర్యాటకుడి మద్యాన్ని నేలపాలు చేసేలా ప్రవర్తించిన పోలీస్ ఇన్స్పెక్టర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసారు. ఏకంగా సీఎం కార్యాలయం ఈ ఘటనపై స్పందించడం విశేషం
పెళ్లి తంతు ముగియగానే పరుగెత్తికెళ్లి పానీపూరీ లాగించిన పెళ్లి కూతురు. నవ్వులు పూయిస్తున్న వీడియో
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం దిడిగి గ్రామం వద్ద కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో 8 నెలల చిన్నారి సహా నలుగురు మృతి చెందారు
నకిలీ వైద్య సెరిటిఫికేట్లు సృష్టించి.. 20 ఏళ్లుగా వైద్యుడిగా చలామణి అవుతున్న ఓ వ్యక్తిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసారు
భవిష్యత్ తరాలకు మంచి హైదరాబాద్ ను అందించే బాధ్యత మన అందరిపై ఉందని, హైదరాబాద్ కు గుర్తింపు వచ్చేలా కలిసి పనిచేద్దామని కేటీఆర్ అన్నారు