Home » Author »Bharath Reddy
కవాతు చేస్తున్న సైనికుడొకరు, తనకు అడ్డొచ్చిన చిన్నారి కాలు తొక్కుకుంటూ వెళ్లిపోయిన దారుణ ఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది.
పాకిస్తాన్ జాతిపితగా పిలువబడే మహమ్మద్ అలీ జిన్నా పేరు మీదుగా ఏర్పాటు చేసిన ఈ స్తూపం ఇక్కడ ఎందుకు ఉంది, దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి
కొందరు యువకులు స్థానిక వైఎస్ఆర్ కాలనీలో తిష్టవేసి గంజాయి, మద్యం సేవిస్తూ స్థానికులపై దాడులకు తెగబడుతున్నారు
ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాన్ని అందిపుచ్చుకుని కోట్లు సంపాదిస్తున్నాడు."మరిజువానా" సాగుతో కోట్లు సంపాదిస్తు, భవిష్యత్ కు దిశానిర్దేశం చేసుకున్నాడు
కేరళలోని తిరువనంతపురంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. దొంగగా భావించి కూతురు స్నేహితుడిని కొట్టి చంపాడు ఓ వ్యక్తి.
ఇటీవల పంజాబ్ లోని లూథియానా జిల్లా కోర్టులో జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి అసలు సూత్రధారి ఉగ్రవాది జస్వీందర్ సింగ్ ముల్తానీనీ జర్మనీ పోలీసులు అరెస్ట్ చేసారు.
ఆకాశంలో నుంచి చూసే వారికి, అచ్చం "బొటనవేలిముద్రలా" కనిపించే ఈ బుల్లి ద్విపం ఇప్పుడు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది.
మద్యానికి బానిసైన వారు దాన్ని మానేద్దామనుకున్నా తప్పించుకోలేని పరిస్థితి. అయితే కనీసం ఒక నెల పాటుగా మద్యాన్ని మానేయడం వలన అనేక లాభాలు ఉంటాయి
బజాజ్, కేటీఎం, యమహా, టీవీఎస్ వంటి కంపెనీలకు చెందిన స్పోర్ట్స్ బైక్స్ ఇండియాలో ఉన్నాయి. 2021లో లాంచ్ అయి.. మార్కెట్లో ఉన్న బెస్ట్ స్పోర్ట్స్ బైక్స్
మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. పోలీసుల తీరుపై విమర్శలు చేసారు. రాష్ట్రంలో గతంలో పోలిస్తే ఏపీ లో నక్సలిజం, టెర్రరిజం తగ్గిందిని.. లోకల్ మాఫియా మాత్రం పేట్రేగి పోతుందని అన్నారు
రోజుల వ్యవధిలో మారిపోతున్న ఉపకరణాల్లో స్మార్ట్ ఫోన్స్ ముందున్నాయి. రోజుకో కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తుండడంతో ప్రజలు కూడా వాటిని కొనేందుకు ఉత్సాహం కనబర్చుతున్నారు
"అత్రంగి రే" చిత్రాన్ని బహిష్కరించాలంటూ వేల సంఖ్యలో ట్వీట్లు వస్తున్నాయి. ట్విట్టర్లో "#Boycott_Atrangi_Re" హ్యాష్ ట్యాగ్ 70 వేలకు పైగా ట్యాగ్ లతో ట్రెండింగ్ లో ఉంది.
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కొట్టాలపల్లి సమీపంలోని పంటపొలాల్లో జింక మాంసం అమ్ముతున్నారంటూ స్థానికుల నుంచి సమాచారం అందింది.
ఉత్తరప్రదేశ్ లోని ఓ వ్యక్తికి మాత్రం సైకిల్ పై రోడ్ టాక్స్ కట్టాలంటూ రూ. లక్షన్నర బిల్లు పంపించారు అక్కడి ఆర్టీఓ అధికారులు
ఈశాన్య రాష్ట్రాలను సైతం చలి వొణికిస్తుంది. సిక్కిం, డార్జీలింగ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో గత రెండు రోజులుగా విపరీతమైన మంచు కురుస్తుంది
భూమిని కాదని వేరే గ్రాహం మీదకు వెళ్లేవారు.. ఆకలికి తాళ్లలేక ఒకరినొకరు చంపుకు తినటం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
మధ్యప్రదేశ్ లోని దేవాస్ లో మాస్క్ పెట్టుకోమన్నందుకు ఓ మహిళ పోలీసులతో వాగ్వివాదానికి దిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది
చైనా-భారత్ మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం, మన్మోహన్ సింగ్ హయాంలో జరిగి ఉంటే, ఆయన రాజీనామా చేసి ఉండేవారు
సెలబ్రిటీ కపుల్స్ కిమ్ కర్దాషియన్, కాన్యే వెస్ట్. హాలీవుడ్ టీవీ కార్యక్రమాలు, పాప్ సాంగ్స్ చూసే వారికి ఈపేర్లు సుపరిచితమే.
స్మార్ట్ ఫోన్ కొన్నాం కదాని బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కొంటే, ఇపుడు ఆ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కోసం వాషింగ్ మెషిన్ కొనాల్సి వస్తుంది.