Home » Author »Bharath Reddy
ఈ కామర్స్ సంస్థ అమెజాన్ 2021కి గానూ "year end sale" ను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై డిస్కౌంట్లు అందిస్తుంది అమెజాన్.
2021లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారత్ లో భేష్ అనిపించాయి. చిన్న బైక్ లతో పాటు రేటు ఎక్కువున్న బైక్ లు సైతం ఈఏడాది గణనీయమైన అమ్మకాలు అందుకున్నాయి.
సరైన విద్యా కోర్సులు నేర్చుకుని సాఫ్ట్ వేర్ రంగంలోకి వెళ్లాలనే వారికి ప్రస్తుతం అనేక అవకాశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఉద్యోగాలకు లక్షల రూపాయల జీతాలు ఉన్నాయి.
సోలార్ పవర్ ఉత్పత్తిలో ఇప్పటివరకు సాంప్రదాయ పద్ధతులు పాటిస్తుండగా, అవి ఖర్చు ఎక్కువగానూ, ఫలితం తక్కువగానూ ఉంటుంది.
విద్యుత్ స్కూటర్లు, వాహనాలను తయారు చేస్తున్న హీరో సంస్థ తన అనుబంధ సంస్థయిన "హీరో లేక్ట్రో" నుంచి F2i, F3i అనే రెండు ఈ-సైకిల్స్ ను మార్కెట్లోకి విడుదల చేసింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపిస్తున్న భారత ప్రధాని వ్యక్తిగత రక్షణ నిమిత్తం, అత్యంత శక్తివంతమైన, భారీ భద్రతతో కూడిన వాహనాన్ని భద్రతాధికారులు తీసుకువచ్చారు.
కొరియాకు చెందిన ఒక యువతి కూడా తనలోని డాన్స్ టాలెంట్ ను బయటపెట్టి, సరదా పడింది. ఆ యువతీ చేసిన నృత్యం తాలూకు డాన్స్ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అయింది
భారత దేశం అభివృద్ధి పధంలో దూసుకుపోతోందని, ఎకానమీ పరంగా 2022లో భారత్ ఫ్రాన్స్ ను అధిగమిస్తుందని బ్రిటిష్ కన్సల్టెన్సీ సెబర్ వెల్లడించింది.
కరోనా మహమ్మారి నుంచి ప్రజలు ఎక్కవ రక్షణ పొందేవిధంగా మరింత ప్రభావంతగా పనిచేసే ముక్కు ద్వారా తీసుకునే టీకాను అతి త్వరలో భారత్ లో పంపిణీ చేయనున్నారు
కరోనా వైరస్ పుట్టినిల్లుగా చెప్పుకుంటున్న చైనా దేశంలో దాదాపు 21 నెలల అనంతరం మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
డిసెంబర్ 26న "మన్ కీ బాత్" కార్యక్రమం ద్వారా పలు విషయాలపై ప్రసంగించిన ప్రధాని మోదీ, తన తదుపరి కార్యక్రమం "పరీక్ష పర్ చర్చ" కార్యక్రమం డిసెంబర్ 28 నుంచి ప్రారంభమౌతుందని తెలిపారు.
వినియోగదారుల చూపు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతుంది. ఇప్పటికే పలు రకాల ఎలక్ట్రిక్ వాహనాలు భారత ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలు
ప్రస్తుతం ఉన్న కార్లకు మెరుగులద్ది కొత్తగా మార్కెట్లోకి తీసుకురావడం సహా, మరికొన్ని కొత్త మోడల్స్ కు భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు మారుతీ సుజుకి సిద్ధమైంది
రోబో సినిమా, నిజమయ్యే రోజు దగ్గర్లోనే ఉందని, భవిష్యత్ లో రోబోలు మనుషులపై అప్రకటిత యుద్ధానికి సైతం దిగే అవకాశం లేకపోలేదని ఈ స్టోరీ చదివితే మీకే అర్ధం అవుతుంది.
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో, 2022 నూతన సంవత్సరాన్ని సరికొత్త స్మార్ట్ ఫోన్ తో స్వాగతం పలకనుంది. సరికొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ "వీ23"ని భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది వివో
దేశ భద్రతకు సంబంధించి భారత సైన్యం వద్దనున్న అంతర్గత సమాచారం శుత్రు దేశాలకు బహిర్గతమైన ఘటనలను దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం సరికొత్త సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసింది.
కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రాజీనామా చేసే అవకాశం ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ఊహాగానాలు వెలువడ్డాయి.
మూసివేసి ఉన్న గేటును సైతం అమాంతం దూకి, ఇంటిలో ఉన్న పెంపుడు కుక్కను.. చిరుత పులి నోటకరుచుకు వెళ్లిన దృశ్యం భయబ్రాంతులకు గురిచేస్తుంది.
సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా, తన స్కూటర్ల శ్రేణిలో ఉన్న రెండు వాహనాలకు సరికొత్త హంగులు జోడించి మార్కెట్లోకి విడుదల చేసింది.
నేరుగా జ్యూస్ మాత్రమే తాగితే ఏం లాభం, బాగా వర్కౌట్లు, వ్యాయామాలు చేసి... అప్పుడు జ్యూస్ లు ఇతర పౌష్ఠిక ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిదని కొందరు సలహాలిస్తుంటారు.