Home » Author »Bharath Reddy
రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తున్నా, కొంతమంది అడ్డుకుంటున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు
ఇటీవల వాట్సాప్ వినియోగదారులకు UPI పేమెంట్ విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. నగదు లావాదేవీలు, బ్యాంకు బాలన్స్ చెక్ చేసుకోవడం వంటి పనులు చక్కబెట్టుకోవచ్చు
2022 నూతన సంవత్సరం ఆరంభం నుంచే వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు.
ప్రస్తుతం సినీ ప్రేక్షకుల మధ్యనున్న ఈ వెబ్ సిరీస్ ల క్రేజ్ ను కొనసాగించేలా కొత్త వెబ్ సిరీస్, కొన్నిటికి కొనసాగింపు సిరీస్ లు త్వరలో ఓటీటీలలో విడుదల కానున్నాయి.
చైనా మొబైల్ కంపెనీలు షియోమీ, ఒప్పో భారత పన్ను చట్టాలను ఉల్లఘించాయి. దీంతో ఈ రెండు కంపెనీలపై ఆదాయపు పన్నుశాఖ రూ.1000 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది
భారత సైనికులను ఎదుర్కొనేందుకు మానవరహిత సాయుధ రోబోలను (Armed Robots) భారత సరిహద్దు వద్ద మోహరింప చేసేందుకు సిద్ధమైంది చైనా
ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టపడని వారుండరు. కరకరలాడే వేడివేడి ఫ్రైస్ ను అందరు ఇష్టంగా తింటారు. అయితే జపాన్ లో మాత్రం ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కి తీవ్ర కొరత వచ్చిపడింది
ఇప్పటికే ఒమిక్రాన్ రూపంలో ప్రపంచాన్ని వొణికిస్తున్న మహమ్మారి మరో కొత్త రూపంలో బయటపడింది. ఇజ్రాయిల్లో కొత్తరకం కరోనా వేరియంట్ గుర్తించారు
అయోధ్యలో రామ్ మందిర నిర్మాణాన్ని ఇక ఎవరు అడ్డుకోలేరని..మరికొన్ని రోజుల్లో వైభవమైన రామ్ మందిరాన్ని మనం చూడబోతున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు భారీగా మావోయిస్టు డంపు లభించింది. IED బాంబులు సహా పెద్ద సంఖ్యలో ఆయుధ సామగ్రి పట్టులబడింది.
గండిపేట్ మండల పరిధి మంచిరేవులలోని సర్వే నెంబర్ 391/1 నుంచి 391/20 వరకు ఉన్న142 ఎకరాల భూమి ప్రభుత్వానిదే
నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాలలో ఐటీ హబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి, అనంతరం ఎస్సి ఎస్టీ వసతి గృహాలను ప్రారంభించారు.
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిశారు. వైసీపీ కోవర్టులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఈసందర్భంగా రోజా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు
చారిత్రాత్మక ఘట్టంలో ఫిలిప్పీన్స్ దేశానికి "బ్రహ్మోస్" క్షిపణులను ఎగుమతి చేసేందుకు ఇరు దేశాల మధ్య కీలక ముందడుగు పడింది. ఈమేరకు ఇరుదేశాల మధ్య $55.5 మిలియన్ డాలర్ల ఒప్పదం కుదిరింది.
అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ ను రూ.50కే పంపిణీ చేస్తామంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీరాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించారు
ఒక బుల్లి ఉడత.. 18 మందిని గాయపరిచింది. నమ్మలేకున్నా ఇది నిజం.
త్రిదళాధిపతి బిపిన్ రావత్ మృతి సహా భారత మిలిటరీలో జరిగిన పలు ప్రమాదాలు 2021లో తీవ్ర విషాదాన్ని, అపార నష్టాన్ని మిగిల్చాయి.
భారత్ లో పెద్ద పులుల మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. 2021లో దేశ వ్యాప్తంగా ఉన్న అభయారణ్యాల్లో 126 పెద్ద పులులు మృత్యువాత పడ్డాయి.
ఆండ్రాయిడ్ 12 అప్డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్మార్ట్ ఫోన్ వినియోగదారుల నిరీక్షణకు తెరపడనుంది. శాంసంగ్, అసూస్ కంపెనీలు తమ ఫ్లాగ్ షిప్ ఫోన్ లకు ఆండ్రాయిడ్ 12 అప్డేట్
అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ఇండియాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. విడుదలైన అన్ని భాషల్లో మొదటి మూడురోజుల్లోనే 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది