Home » Author »Bharath Reddy
11i సిరీస్ లో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది షియోమి సంస్థ. షియోమి11i HyperCharge 5G ఫోన్ ను గురువారం భారత విఫణిలోకి ప్రవేశపెట్టింది.
20 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న పేరుమోసిన మాఫియా డాన్ ను, సాంకేతికత సహాయంతో పోలీసులు పట్టుకున్నారు.
పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, వారి దీక్షలు విరమింపజేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత నారా లోకేష్ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు
టీ-కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న వివాదంపై సీనియర్ నేతలు సర్దుబాటుచర్యలకు దిగారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం
ఇద్దరు వృద్ధుల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. క్షణికావేశంలో ఒక వృద్ధుడిని మరొక వృద్ధుడు గాజు ముక్కతో పొడిచి చంపిన ఘటన గురువారం చోటుచేసుకుంది
రాష్ట్ర రాజధానిని 29 గ్రామాల పరిధి నుంచి 19 గ్రామాలకు పరిమితం చేసేందుకే సీఎం జగన్ అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.
ఎక్జామ్స్ లో హైటెక్ మోసానికి పాల్పడుతున్న ఆరుగురు ముఠాసభ్యులను. ఢిల్లీపోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు
కరోనా కొత్త వేరియంట్ లు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంటే.. చైనాలో మాత్రం కరోనా తగ్గుముఖం పడుతుంది.
అగ్ర రాజ్యం అమెరికాలో "గ్రేట్ రిజైన్" కొనసాగుతుంది. కరోనా కారణంగా 2020 నుంచి లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు
అగ్ర రాజ్యం అమెరికాలో నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. యూరోప్ లోనూ..ఓమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపుతుంది.
జపాన్ లో ఒక చేప రేటు కేజీకి రూ.51000 పైగా ధర పలికింది. అంత రేటు పెట్టి కొనడానికి ఏంటి ఆ చేపలో ఉన్న ప్రత్యేకత అనుకుంటున్నారా?
దేశ, భాష బేధం లేకుండా వచ్చిన అన్ని చిత్రాలను ఆదరిస్తున్నారు భారతీయులు. ఓ వైపు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే థియేటర్ లకు వస్తున్నారు ప్రేక్షకులు
అఫ్ఘాన్లో తాలిబన్లు ఇటీవల దేశంలో ఉన్న విగ్రహాలను, ఇతర బొమ్మలను నాశనం చేయాలంటూ తాలిబన్లు హుకుం జారీ చేశారు.
సినిమా తారగా షారుఖ్ పై ఉన్న అభిమానం.. ఒక విదేశీయుడికి మన దేశంపై మరింత నమ్మకాన్ని పెంచింది. ఈజిప్టుకు చెందిన ఒక వ్యక్తి షారుఖ్ ఖాన్ కు వీరాభిమాని
FZ 2022 సిరీస్ లో భాగంగా FZ-FI V3.0, FZS-FI and FZS-FI Deluxe అనే మూడు మోడళ్లను భారత వినియోగదారులకు అందిబాటులోకి తెచ్చింది Yamaha.
తనను సవాలు చేసేందుకు ఏదైనా టాస్క్ ఇవ్వమంటూ "అలెక్సా"ను అడిగిన ఓ పదేళ్ల చిన్నారికి.. ప్రాణాపాయమైన సూచన చేసింది అలెక్సా.
మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ సమావేశమైయ్యారు. ఏపీలో రహదారుల నిర్మాణం,జాతీయ రహదారుల ఏర్పాటు పై కేంద్ర మంత్రితో గంట పాటు చర్చించారు.
అమెజాన్ సంస్థ వేసిన ఆర్బిట్రేషన్(మధ్యవర్తిత్వం) ప్రక్రియను చట్టవిరుద్ధమైందిగా ప్రకటించాలంటూ ఫ్యూచర్ రిటైల్ సంస్థ ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ వేసింది.
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులను మోసం చేసి వారి నుంచి డబ్బులు కాజేస్తున్న తెలుగు యువకుడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసారు