Home » Author »Bharath Reddy
ఇంటి నుంచి పనిచేసేందుకు ఆఫీస్ కుర్చీని ఇంటికి తీసుకెళ్తే.. దాన్ని తప్పుగా బావించలేమని, ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించేంత అతి తీవ్ర నేరంగా పరిగణించలేమన్న జర్మన్ లేబర్ కోర్ట్.
బ్యాంకు, క్రెడిట్ కార్డు ఆఫర్, ఎక్స్చేంజి ఆఫర్స్ కూడా కలుపుకుని బ్రాండ్, రేంజ్ ని బట్టి ఒక్కో స్మార్ట్ ఫోన్ పై 10 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
భారత్ లోకి భారీగా ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని తరలించేందుకు పాకిస్తాన్ భారీ డ్రోన్లను చైనా నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం.
గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే ఇంటికి డెలివరీ కానుంది. "ఇండియన్ ఆయిల్" తమ వినియోగదారులకు రెండు గంటల్లోనే సిలిండర్ డెలివరీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
భూమిపై ఇప్పటి వరకు గుర్తించిన వజ్రాలలో అత్యంత అరుదైనదిగా చెప్పబడుతున్న ఈ "బ్లాక్ డైమండ్" విశ్వంలోని సుదూర ప్రాంతం నుంచి భూమికి చేరినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో(సోమవారం) దేశంలో కొత్తగా 2,38,018 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం కంటే సోమవారం నాడు స్వల్పంగా తగ్గాయి.
భూమిపైనున్న అత్యంత ఎత్తైన భవనం "బుర్జ్ ఖలీఫా" కంటే రెండు రేట్లు పెద్దదిగా ఉన్న ఆ ఆ గ్రహశకలం మంగళవారం నాడు భూమికి చేరువగా.. భూ కక్ష్యను దాటనుంది.
తేలికపాటి, మధ్యస్థ, తీవ్రమైన లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారికి అందించాల్సిన వైద్యం, మందులపై కేంద్ర ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది.
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న యువకుడిని గుర్తు తెలియని దుండగులు అడ్డగించి ఆపై కత్తులతో దాడి చేశారు
ఇటీవల సీఎం జగన్ చర్చించిన అనంతరం జనవరి రెండో వారంలో వేతనాలు అందుతాయని ఆశగా ఎదురు చేస్తున్న ఉద్యోగులకు, ప్రభుత్వం హెచ్ఆర్ఏలో కోత విధించడం భంగపాటు కలిగించింది.
తన కుక్కపై ప్రేమను చాటేందుకు ఇవేవి సరిపోవని భావించిన అయాజ్ ఆరోజు సాయంత్రం 150 మందికి బిర్యానీ దానం చేశాడు. హృదయాకారంలో కేక్ తయారు చేయించి పుట్టినరోజు నిర్వహించాడు.
విదేశాల్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ల పై స్థానికంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న బెట్టింగ్ ముఠాను హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పదవి నుంచి తప్పిస్తే తప్ప పాకిస్తాన్ కు మంచి రోజులు రావని ఆదేశ జాతీయ పార్టీ జమాత్-ఈ-ఇస్లామీ నేత సిరాజ్ ఉల్-హక్ వ్యాఖ్యానించారు.
ఒక జింక ఏకంగా పది అడుగుల మేర గాల్లోకి ఎగిరిన దృశ్యం ఇప్పుడు అందరిని అబ్బురపరుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోని 76 వేల మంది వీక్షించారు
400 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈటెలు చోరీకి గురికావడంపై నాథం పోలీసులు కేసు నమోదు చేశారు. నాథం పెరుమాళ్ ఆలయ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు
317 జీఓను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయులు సోమవారం విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించారు. మంత్రి ఇంటి ముట్టడికి వచ్చిన లెక్చరర్లు, ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు
మూడవ దశలోనూ కరోనా విజృంభిస్తుండడంతో ఇప్పుడు విధులు నిర్వహించాలంటే పోలీసు సిబ్బంది భయపడుతున్నారు.
గరంలోని పలు ప్రాంతాల్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేశారు.
ఇటీవల నగీనా ప్రాంతంలోని తన ఇంటిని, ఆస్తులను గప్ చుప్ గా అమ్మేసిన మొహమ్మద్ ఫైజీ.. అనంతరం డిపాజిటర్ల డబ్బుతో దుబాయ్ పారిపోయినట్లు పోలీసులు తేల్చారు.
దేశ రక్షణకోసం పాటుపడుతున్న 1,455,550 మంది సైనికులకు ఈ సరికొత్త "కంబాట్ యూనిఫామ్" అతిత్వరలో అందుబాటులోకి రానుంది