Home » Author »Bharath Reddy
భారత పర్యటనకు వచ్చిన జర్మనీ నేవీచీఫ్ కే-అచిమ్ స్కోన్బాచ్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను సమర్దించడంపై యూరోప్ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. దీంతో నేవీచీఫ్ బాధ్యతల నుంచి వైదొలిగారు
కరోనా వాక్సినేషన్ పై కేంద్ర వైద్యారోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా సోకిన బాధితులు..మహమ్మారి నుంచి కోలుకున్న మూడు నెలల తరువాతే కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలని స్పష్టం.
"ఓమిక్రాన్ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలకు కట్టుబడి మరో మారు పెళ్లిని వాయిదా వేసుకుంటున్నాం" అంటూ జసిండా ఆర్డెర్న్ ఆదివారం ప్రకటించారు
జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఫీవర్ సర్వే ఆదివారం నాడూ కొనసాగింది. వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.
చిన్న విభేదాలు.. కత్తుల దాడి వరకు వెళ్తున్నాయి. నగరంలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనలో ఇద్దరు యువకులపై కొందరు కత్తులతో దాడికి పాల్పడ్డారు
నీటి ప్రవాహంలో చిక్కుకున్న చిన్న జింక పిల్లను ఓ పెంపుడు కుక్క రక్షించిన తీరు అందరిని అబ్బురపరుస్తుంది. ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువను ఈదుకుంటూ ఆ శునకం, జింక పిల్లను నోట కరుచుకుని..
భారత్ లోనే అత్యంత పొడగరిగా(ఎత్తు) గుర్తింపు పొందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ తాజాగా సమాజ్ వాదీ పార్టీలో చేరారు. 8 అడుగుల 2 అంగుళాల ఎత్తుతో భారత్ లోనే అత్యంత పొడగరిగా గిన్నిస్ బుక్
ప్రస్తుతం కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో మరోసారి మంకీ ఫీవర్ కేసు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. కర్ణాటకలో ఒకరికి మంకీ ఫీవర్ నిర్ధరణ.
తెలంగాణ రాష్ట్రంలో జనవరి 24 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభం అవుతాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శనివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు
ఆరోగ్యంగా ఉండి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. ప్రతి మహిళా అమ్మతనాన్ని ఆస్వాదించాలిగానీ..ఇలా డబ్బుతో ఆ కమ్మదనానికి దూరం కాకూడదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా ఆక్రమించుకోవాలని చూస్తుందంటూ వచ్చిన వార్తలపై జర్మన్ నేవీ చీఫ్ కే-అచిమ్ షాన్బాచ్ స్పందిస్తూ.. అవి అర్ధంలేని మాటలుగా కొట్టిపారేశారు.
భారత్ పర్యటనలో ఉన్న కే-అచిమ్ షాన్బాచ్ చైనా గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా చర్చినీయాంశం అయింది. చైనాకు ధీటుగా బదులిచ్చేందుకు భారత్ తో కలిసి పనిచేస్తామన్న షాన్బాచ్.
ఆఫ్ఘన్ చేరాల్సిన భారత సహాయాన్ని తమ భూభాగం మీదుగా తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు భారత్ కోరే ఏ సహాయాన్నైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాక్ విదేశాంగ కార్యదర్శి తెలిపారు
తెలంగాణ నుంచి తీసుకురానున్న "నల్లపచ్చ ఏక శిల"ను తీసుకువచ్చి సుభాష్ బోస్ విగ్రహ తయారీ ఏర్పాట్లు చేయనున్నట్లు గడనాయక్ తెలిపారు. వరంగల్, ఖమ్మం ఏరియాల్లో ఈ గ్రానైట్ లభిస్తుంది.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అదృశ్యమైన ఒక విమానం దాదాపు 80 ఏళ్ల తరువాత భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న హిమాలయ పర్వతాల్లో బయటపడింది.
అక్రమంగా సరిహద్దులు దాటుతూ అతిశీతల వాతావరణానికి నెలల వయసున్న పసికందు సహా ముగ్గురు భారతీయులు మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
ఫ్ట్ లో ఇరుక్కుని పనిమనిషి అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన షేక్పేట్ లక్ష్మినగర్ లో చోటుచేసుకుంది. ఇంటిలోని మూడో అంతస్తులో లిఫ్ట్ లో ఇరుక్కుని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది
ఆదివారం నాడు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
వికెట్లు ఎదురెదురుగా ఉన్నపుడు బంతిని విసిరితే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడం సాధారణం, కానీ పక్కనుంచి వచ్చిన బంతి ఒకేసారి స్ట్రైకర్, నాన్ స్ట్రైకర్ వికెట్లను తాకడం అరుదు.