Home » Author »Bharath Reddy
ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న విమానం ఒకటి.. కుదుపులకు గురై..ప్రమాద అంచుల దాకా వెళ్ళింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో తృటిలో పెనుప్రమాదం తప్పింది.
జనావాసాల మధ్య నుంచి వెళుతున్న ఒక లారీలో ఉన్నట్టుండి మంటలు చెలరేగగా.. సాహసంతో ముందుకు వచ్చిన ఒక వ్యక్తి .. తగలబడుతున్న ఆ లారీని.. అమాంతం సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లాడు
జనవరి 18న అపహరణకు గురైన మిరమ్.. దాదాపు ఎనిమిది రోజుల పాటు చైనా సైనికుల వద్ద బందీగా ఉన్నాడు. చైనా సైనికులు.. కళ్లకు గంతలు కట్టి కరెంటు షాక్ ఇచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఉద్యోగ సంఘాల ర్యాలీని అడ్డుకునేందుకు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విజయవాడ బీఆర్టీయస్ రోడ్డులో వాహనాలను నిషేధించిన పోలీసులు.
విజయసాయిరెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతూ ఎఫ్సిఆర్ఎను పునరుద్ధరించక పోవడంతో టీటీడీ చేపడుతున్న అనేక స్వచ్చంద కార్యక్రమాలు, ఉచిత పధకాలు నిలిపివేయాల్సి వచ్చిందని వివరించారు
భారత్ లో కరోనా మరణాలు ఒక్కరోజులో వేయికి పైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఒక వైపు కరోనా కేసులు దిగొస్తుండగా.. మరణాల సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.
భారత్ భూభాగంలోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలను రంగులు మార్చి చూపించారు. పక్కనే ఉన్న పాకిస్తాన్, చైనా మ్యాప్ లను ముదురు నీలం, లేత నీలం రంగుల్లో చూపించగా.. భారత మ్యాప్ ను నీలం రంగులో
భారత్ లో వినియోగదారులకు చేరవలసిన 7 లక్షల కార్లకు సంబందించి ఆర్డర్లు పెండింగ్ లో ఉన్నాయని ఇటీవల విడుదల చేసిన ఆర్ధిక సర్వే ద్వారా వెల్లడైంది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సహా.. ఇతర భారతీయ ప్రముఖులు సైతం పీఎం జస్టిన్ ట్రూడోపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భారత నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
రెండేళ్లలో 13500లకు పైగా "టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ల"ను డెలివరీ చేసినట్లు సంస్థ ప్రకటించింది. 730 రోజుల్లో రోజుకి సరాసరి 18కి పైగా విద్యుత్ కార్లను వినియోగదారులు కొనుగోలు చేశార
గతంలో కాంగ్రెస్ నేతల అలసత్వంతోనే తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ రాలేదని.. ఇప్పుడు ఆ పార్టీతోనే కలిసి టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేపట్టడం సిగ్గుచేటని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు.
గర్భిణీ అయిన ఒక విదేశీ మహిళకు తాలిబన్లు ఆశ్రయం కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆశ్రయం ఇవ్వడం తమ ఆచారాలకు విరుద్ధమేనన్న తాలిబన్ అధికారులు.. బెల్లిస్ కు ఒక షరతు విధించారు.
రాష్ట్రపతి ప్రసంగ సమయంలో సెంట్రల్ హాల్లో కూర్చున్న కేంద్రమంత్రులు, ఎంపీలు కోవిడ్ నిబంధనలు పాటించలేదు. ఒక్కో సీటులో ఏడుగురు కూర్చొని మాస్కు లేకుండానే ఒకరితో మరొకరు ముచ్చటించుకున్నరు
డ్రగ్స్ దందాను కూకటివేళ్లతో సహా ఏరిపారేసేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. డీసీపీ కలమేశ్వర్ సోమవారం ప్రత్యేకంగా 10 టీవీ ప్రతినిధితో మాట్లాడారు
ఉద్యోగుల్ని బూచీగా చూపించాల్సిన అవసరం మాకు లేదన్న మంత్రి బొత్స.. ప్రభుత్వాన్ని దుర్భాషలాడిన వారిపై పర్యవసానాలు తప్పకుండా ఉంటాయంటూ హెచ్చరించారు.
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 2,09,918 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
థాయిలాండ్ సముద్రం తీరం గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ లో జనవరి 25న ఆయిల్ లీకైన ఘటనను విపత్తుగా ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి హరీష్ రావు ఆదివారం ప్రారంభించారు
దేశీయ ఫోన్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ నుంచి IN Note 2 పేరుతో వచ్చిన ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ అమ్మకాలు flipkartలో ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి.
ప్రభుత్వం విధించిన ఈ నిబంధనలు ప్రజల్లో ఆగ్రహావేశాలు రగిల్చాయి. దీంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కుటుంబంతో సహా రాజధానిని వదిలి అజ్ఞాతంలోకి జారుకున్నారు.