Home » Author »chvmurthy
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమం (బీటింగ్ రీట్రీట్) ఢిల్లీలోని విజయ్ చౌక్ లో ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ నేతల
గోవా: గోవా పర్యటనలో ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం సీఎం మనోహర్ పారికర్ ను పరామర్శించారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్న పారికర్ ను శాసనసభలో కలిసిన రాహుల్ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 5 నిమిషాలపాటు �
హైదరాబాద్ : జూబ్లీహిల్స్లోని వెంకటగిరి చౌరస్తాలోని అజయ్ బార్ వద్ద మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఒక వృధ్దుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్ధానికులు పోలీసులకు సమాచారమిచ్చి 108 అంబులెన్స్లో అతడ్ని ఆసుపత్రికి తరలించారు
కర్నూలు: 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేంద్ర మాజీమంత్రి సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరికకు రంగం సిధ్దం అయ్యింది. కోట్ల టీడీపీలో చేరుతూ చంద్రబాబు ముందు కొన్ని డిమాండ్స్ పెట్టారు. వాటిలో కర్నూల్ ఎంపీ స్దానాన్ని త�
ఢిల్లీ : ఏపీ కి కరువు సాయం కింద కేంద్రం రూ. 900.40 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ నేతృత్వంలోని ఉన్నత స్దాయి కమిటీ మంగళవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు పీయూష్ గోయల్,రాధా మోహన్ సింగ్ పాల్గ�
కర్నూలు: కర్నూలు కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం సోమవారం రాత్రి సీఎం చంద్రబాబుతో భేటీ అవటంపై ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కినుక వహించారు. కోట్ల వర్గం సీఎంతో భేటిపై ఆయన నర్మగర్భంగ�
ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విభజన చట్టం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యాన మాజీమంత్రి కొణతాల రామకృష్ణ కన్వీనర్ గా చేపట్టిన”ఆంధ్రుల జనఘోష యాత్ర ” ఢిల్లీ చేరుకుంది. ఉత్తరాంధ్ర వాసుల�
శ్రీకాకుళం: వారిద్దరి ఒకే సామాజిక వర్గం…..దగ్గరి బంధుత్వం కూడా ఉంది. ఒకే మండలంలోని పక్క పక్క గ్రామాలు. పాలిటిక్స్లో ఇద్దరికి సీనియారిటి ఉంది. ఆ ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ప్రకటించారు. ఆయా పార్టీలు కూడా వారి అభ్యర్థిత్వా�
అనంతపురం: సీఎం చంద్రబాబు 2019, జనవరి 29వ తేదీ మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. పెనుకొండ మండలం అమ్మవారిపల్లి దగ్గర ప్రతిష్టత్మకంగా ఏర్పాటైన కియా పరిశ్రమలో…తయారైన మొట్టమొదటి కారు ట్రయల్ రన్కు సిద్ధమైంది. కియా కారును చంద్రబాబు లాం
విజయవాడ: ఏపికి ప్రత్యేక హాదాతోపాటు విభజన హామీల అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆల్ పార్టీ మీటింగ్ ను నిర్వహిస్తున్నారు. “ఏపి హక్కుల కోసం పోరాటం” పేరుతో విజయవాడలో మంగళవారం ఉదయం ఈ సమావేశం జరుగ�
విజయవాడ: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పట్టుసాధించేందుకు కమలనాధులు యత్నాలు మొదలెట్టారు. అందులో భాగంగా ఏపీలో బస్సు యాత్ర చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. బస్సుయాత్రను ఫిబ్రవరి 4న శ్రీకాకుళం జిల్లా పలాసలో పార్టీ జాతీయ అధ్యక్ష�
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి ఉద్రిక్తంగా మారింది. ఈనెల31న కత్తిపూడిలో కాపు జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో పోలీసు బందోబస్త�
కర్నూలు: కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగలబోతోంది. పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ లో చేరతున్నారు. తన భార్య సుజాతమ్మ, కుమారుడు రాఘవేంద్ర రెడ్డితో కలిసి సోమవారం రాత్�
ఇప్పటికే కొన్ని సర్వీసుల్లో ఎంట్రీ ఇచ్చిన రియలయన్స్ జియో.. మరో కొత్త సర్వీసుతో మందుకొస్తోంది. అదే.. Jio Rail యాప్. ఇక నుంచి రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలంటే ఈ యాప్..
హైదరాబాద్: ఏపీలో బీసీ ఓట్లకు గాలం వేసేందుకు రాజకీయ పార్టీలు యత్నాలు మొదలెట్టాయి. తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాజమహేంద్రవరం లో బీసీ జయహో సభ నిర్వహించింది. ఈ సభలో సీఎం చంద్రబాబునాయుడు బీసీ లకు వరాల జల్లులు కురిపించిన విషయం తెలిసిం�
గుంటూరు: అధికారంకోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, అవినీతి రాజకీయాలతో విసిగి పోయి, రాజకీయప్రక్షాళన జరగాలనే ఉద్దేశ్యంతోనే జనసేన పార్టీ స్ధాపించానని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆదివారం గుంటూరులో జనసేన శంఖారావం పేరిట నిర్వహించిన
ఢిల్లీ: అయోధ్య రామజన్మభూమి వివాదంపై జనవరి 29 నుంచి జరగాల్సిన విచారణ మళ్ళీ వాయిదా పడింది. రామజన్మభూమి వివాదంపై దాఖలైన పిటీషన్లు విచారించడానికి సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కొత్త ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఇందులో ఇద్దరు న్యాయమూర
జోగుళాంబ గద్వాల: జనవరి 5 గద్వాలలోని వేణుగోపాల్ అపార్ట్మెంట్లో దొంగతనానికి ప్రయత్నించిన చెడ్డీగ్యాంగ్ ముఠాలోని సభ్యులను గద్వాల పోలీసులు గుజరాత్ లో అరెస్టు చేశారు. సీసీ కెమెరాలో లభించిన ఆధారాలతో, సైబరాబాద్ పోలీసుల సహకారంతో, వీరిని గుజరాత�
రాజమహేంద్రవరం: టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు గుర్తింపు వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా బీసీల కోసం కృషిచేసింది టీడీపీయేనని ఆయన అన్నారు. స్ధానిక ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చ�
హైదరాబాద్: రాష్ట్రంలో గత 2 రోజులుగా వాతావరణం మారిపోయింది. శనివారం సాయంత్రం నుంచి హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షానికి జనాలు ఇబ్బంది పడ్డారు. గత రాత్ర్రి నుంచి వాన కొన్ని ప్రాంతాల్లో జల్లులా పడుతూనే ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు వాన �