Home » Author »chvmurthy
సీఎం కేసీఆర్ చండీ యాగం చేస్తున్నారు. ఐదు రోజులు జరుగుతుంది. వేద పండితుల మంత్రోచ్ఛరణాలతో ఎర్రవల్లి క్షేత్రం మార్మోగుతోంది. సీఎం కేసీఆర్ ఎందుకు ఈ చండీయాగం చేస్తున్నారు. ఎలా నిర్వహిస్తున్నారు. ఈ యాగంతో వచ్చే ప్రయోజనాలు ఏంటీ అనేది చూద్దాం…
చండీఘడ్ : పంజాబ్ లోని చండీగఢ్ మున్సిపల్ కార్పేరేషన్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజేష్ కాలియా నగర మేయర్ గా ఎన్నికయ్యారు. 46 ఏళ్ల కాలియా వాల్మీకిసామాజిక వర్గానికి చెందిన వారు. ఒకప్పుడు పొట్టకూటి కోసం నగర వీధుల్లో చెత్త ఏరుకునే కాలియా నేడు అదే
తమిళనాడు సాహాసక్రీడ జల్లికట్టు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్ధానం సంపాదించింది. ఆదివారం పుదుక్కోటై జిల్లా విరాళిమలై లోజరిగిన జల్లికట్టులో 1,354 ఎద్దులు, 424 మంది యువకులు పాల్గోన్నారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నేటి నుంచి 5 రోజులపాటు చండీయాగం నిర్విహిస్తున్నారు. మెదక్ జిల్లా ఎర్రవెల్లి లోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 11 గంటలకు యాగం ప్రారంభమవుతుంది.
తిరువనంతపురం : కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఆదివారం మూసివేశారు. మకరవిళక్కు వార్షిక పూజల కోసం తెరిచిన ఆలయాన్ని 67 రోజుల తర్వాత ఆదివారం మూసివేశారు. ఆలయం మూసే ముందు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పందళరాజ వం�
హైదరాబాద్: సిమ్ స్వాపింగ్ ద్వారా బ్యాంకు ఎకౌంట్లో డబ్బులు కాజేసే నైజీరియన్ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఫిషింగ్ మెయిల్స్ చేసి, కంపెనీ వివరాలు, ఫోన్ నెంబరు తెలుసుకుని వాటి ద్వారా సిమ్ స్వాప్ చేసి కంపెనీల బ్యాంకు ఖాతాలను క
హైదరాబాద్: ఏ నటుడికైనా ఆత్మ విమర్శ చేసుకోవడం చాలా అవసరం. అఖిల్ అలా తనని తాను విమర్శించుకోగలడు. అదే తనని ఓ గొప్ప నటుడిగా మారుస్తుంది’’ ప్రముఖ యువకధానాయకుడు ఎన్టీఆర్. హైదరాబాద్ లో శనివారం జరిగిన ‘మిస్టర్ మజ్ను’ ప్రీ రిలీజ్ లో ఆయ
తమిళనాడు లో సాహాసక్రీడ జల్లికట్టు గిన్నీస్ రికార్డులోకి ఎక్కబోతోంది. ఒకే వేదికపై 2500 ఎద్దులు, వాటిని నిలువరించేందుకు 3 వేల మంది యువకులు పాల్గోనేందుకు తమిళనాడులోని పుదుక్కోటై జిల్లాలోని విరాళీమలై లో ఆదివారం జల్లికట్టు నిర్వహిస్తున్నారు. పో�
పాడి పంట చిన్నమ్మ బతికే ఉన్నారు.
జీవితంలో అనుకున్నది సాధించలేక పోయానన్న మనస్ధాపంతో హైదరాహాద్ లో ఓ వివాహిత సూసైడ్ చేసుకుది..
మొబైల్ టెలికం రంగంలో జియో తన హవా కొనసాగిస్తూనే ఉంది. గతేడాది నవంబర్ లో జియో లొ కొత్తగా 88.01 లక్షలమంది వినియోగదారులు చేరారు.
స్కూల్ పిల్లలకు ఫైనల్ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ వచ్చేసింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 8 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
వైసీపీ అధినేత జగన్ చెల్లెలు వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో అభ్యంతర కరమైన పోస్టులు, వీడియోలు షేర్ చేస్తూ ఆమె మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించిన 8 వెబ్ సైట్లకు పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటినా సీఎం మంత్రి వర్గాన్ని విస్తరించలేదు. పదవులుఆశించిన నాయకులు మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరిస్తారా అని. చేసే ప్రతి పనికి మం�
హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో పొత్తు వల్లే నష్టపోయామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సీఎల్పీ నేత ఎంపికలో రాహుల్ గాంధీ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తామని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబ�
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకధ ఆధారంగా నిర్మిస్తున్నయాత్ర సినిమా మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ శనివారం రిలీజ్ చేసింది.
పెళ్ళి చేసుకోటానికి నిరాకరించిందనే కోపంతో ప్రియురాలిపై ఓ ప్రియుడు యాసిడ్ దాడి చేశాడు.తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్ లో అక్రమంగా ఆయధాలు అమ్ముతున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.
1,254 సీసీ ఇంజిన్ సామర్ధ్యం కలిగిన రెండు ఆధునాతన బైక్ లను బీఎండబ్ల్యూ శుక్రవారం భారత మార్కెట్ లో విడుదల చేసింది.
జూన్ 3 తో పదవీ కాలం ముగిసే లోక్ సభ ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం,అరుణాచలప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘాం సమాయత్తమవుతోంది.