Home » Author »chvmurthy
విశాఖపట్నం: 2019 ఎన్నికలకు ముందు జగన్ అతి పెద్ద తప్పు చేశారని,మొదటి నుంచి సెల్ఫ్ గోల్స్ వేసుకోవడం జగన్ కు అలవాటు మారిందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జగన్ కేటీఆర్ భేటీ పై ఆయన మాట్లాడుతూ.. జగన్ సెల్ఫ్ గోల్ నుంచి బయటపడే అవకాశమే లేదన�
హైదరాబాద్: గురువారం నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్ననేపధ్యంలో రేపు ఉదయం సీఎల్పీ భేటీ జరగనుంది. రేపు జరిగే సీఎల్పీ భేటీలో ఎవరిని ఎన్నుకోవాలనే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ ఈరోజురాత్రి గోల్కోండ హోటల్ లో సమావేశం అయ్యింద�
హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం వైసీపీ అధినేత జగన్ ను కలవటం పై ఒక్కోరో ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈరోజు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. వీరి కలయికపై ఏపీ మంత్రులు తలో రీతిగా స్పందించగా సీ�
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, గత నెలరోజులుగా ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తున్న క్రైస్తవ మతబోధకుడు కేఏపాల్ తాజాగా బుధవారం విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్ లో బాబు, జగన్ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో
హైదరాబాద్: సోషల్ మిడియాలో తనపై అసభ్యకరమైన,అసత్య అరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్ సోదరి, షర్మిల చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలిసులు విచారణ చేపట్టారు. సీపీ ఆదేశాలతో సైబర్ క్రైం పోలీసులు ఈకేసు దర్యాప్తు కోసం ఓ ప్రత్యే�
హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి రేపు లండన్ వెళుతున్నారు. లండన్ లో వారు 5రోజులు ఉంటారు. జనవరి 22న తిరిగి జగన్ కుటుంబం హైదరాబాద్ చేరుకుంటుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకుంటున్న జగన్ కుమార్తెను చూసేందుకు కుట�
తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 11-30 కి ప్రోటెంస్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన ప్రారంభం కానున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నిర్మిస్తున్న సైరా నరసింహా రెడ్డి చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర .యూనిట్ టీజర్ రిలీజ్ చేసింది.
చత్తీస్ ఘడ్ లో రెచ్చిపోయిన మావోయిస్టులుస, పంచాయతీ సభ్యుడు లక్ష్మంగా కాల్పులు
పార్లమెంట్ లో ఇచ్చిన హామీలను విస్మరించి ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వటంలో కేంద్రం మోసం చేస్తోందని, రాష్ట్రాల హక్కులు కాపాడు కోవాలంటే ఎంపీల సంఖ్యాబలం పెరగాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
ప్రయాగ్ రాజ్: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. తొలి రోజు ఆమె గంగానదిలో పుణ్యస్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యస్నానమాచరించిన ఫోటోను ఆమె తన ట్విట్టర్ లో పోస్టు చేస�
తెలంగాణా అసెంబ్లీలో విశేషాలు
ముంబై: మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలో పడవ మునిగిపోయిన ఘటనలో 6 గురు మరణించారు. 36మందిని రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మకరసంక్రాంతి పండుగ సందర్భంగా నర్మాదా నదిలో నిర్వహించాల్సిన పూజలో పాల్గొనేందుకు 60 మందితో వెళ్తున్న ప
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో బీజేపీ నిర్వహించాలనుకున్న రథయాత్రకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. రథయాత్ర వల్ల పశ్చిమబెంగాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, మత ఘర్షణలు చోటుచేసుకునే సున్నితమైన ప్రాంతాల్లోనే రథయాత్ర మ్యాప్ ఉందన�
కేరళ: శబరిమల అంశంలో కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వ తీరు సిగ్గుచేటుగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కేరళలోని కొల్లాంలో జరిగిన కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ..ఎల్డీఎఫ్ ప్రభుత్వం ద్వంద వైఖరిని అవలంబిస్తోందని, సాంప్రదాయాలను కమ్యూనిస్టు
చిత్తూరు: కేంద్రంలో ఎన్డీయేకి ప్రత్యామ్నాయంగా కూటనిని సిధ్ధంచేస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. సంక్రాంతి పండుగకు స్వగ్రామం నారావారి పల్లెకు వచ్చిన ఆయన మంగళవారం జరిగిన విలేరుల సమావేశంలో మాట్లాడుతూ …వచ్చే ఎన్నికల్లో బీజీప
చిత్తూరు: ఏపీ పోలీసులపై నమ్మకం లేకపోతే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎందుకు పోటీ చేస్తోందని సీఎం చంద్రబాబు,వైసీపీ అధినేత జగన్ ను ప్రశ్నించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన స్వగ్రామం నారావారిపల్లెకు వచ్చిన ఆయన మంగళవారం సంక్రాంతి వే�
హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం కేసు నిందితుడు శ్రీనివాసరావును మంగళవారం NIA అధికారులు విచారిస్తున్నారు. జైల్లో ఉన్న రోజుల్లో అసలు జగన్ పై దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో అని 24 పేజీల లేఖ రాసుకున్నానని శ్రీనివాసరావు తెలిపాడు.  
ఓటమి భయంతో మాగుంట
హైదరాబాద్: పాతబస్తీలోని కాలాపత్తర్ పోలీసు స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో నాలుగో నిందితుడు విజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈకేసులో ప్రధాననిందితుడు విజయ్ ను పోలీసులు ప్రత్యక్ష సాక్షిగా చూపటంపై బాధితురాలి కుటుంబీకులు