Home » Author »chvmurthy
హైదరాబాద్: వైసీపీ చీఫ్ జగన్పై దాడి కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. 7రోజుల పాటు నిందితుడు శ్రీనివాస్రావును కస్టడీలోకి తీసుకున్న అధికారులు మాదాపూర్లోని NIA కార్యాలయంలో కోర్టు ఆదేశాల మేరకు న్యాయవాదుల సమక్షంలో జనవరి 13వ తేదీ ఆదివారం వ�
ఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో స్వీప్ చేస్తామని, ఎస్పీ, బీఎస్పీకి పరాభవం తప్పదని కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. గతంలో గెలిచిన 72 స్ధానాలను తిరిగి గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు ఎన్ని కూటము�
మూడో పెళ్లికి సిధ్దమైన భర్త, ఒప్పుకోని భార్యలు,భర్తపై కేసు
శబరిమల: కేరళ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయ్యప్ప స్వామి కొలువై ఉన్న శబరిమలలోని శబరిగిరుల్లో మకర జ్యోతి ఈసాయంత్రం దర్శనమిచ్చింది. మకర జ్యోతి కనపడగానే శబరిగిరులు అయ్యప్ప శరణు ఘోషతో మారు మోగిపోయాయి. లక్షలాది మంది భక్తులు జ్యోతి దర్శనం చేసుకు�
హైదరాబాద్: ప్రభుత్వ వైద్యుల నిర్వాకంవల్ల ఒక మహిళ బస్టాండ్ లోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ కు చెందిన చెంచు మణెమ్మ(33) అనే మహిళ నిండు గర్భిణి. ప్రసవం కోసం తన తల్లి సాయంతో ఆదివారం హైదరాబాద్ లోని ఓ ప్రభుత్వాసుపత్రికి �
స్వలింగ సంపర్క నేరం కాదన్నసుప్రీం తీర్పు వాళ్లపాలిట వరం అయ్యింది.వివాహబంధంతో ఒక్కటైన ఒడిషా యువతులు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా..? పాతమిత్రులు మరోసారి కలవబోతున్నారా..? అంటే రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం, ఆరా తీసిన హోం మంత్రి. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశం
జల్లికట్టుకు సిధ్దమైన తమిళ తంబీలు
కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన సెంట్రల్ డ్రగ్స్ భవనంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
సికింద్రాబాద్: తెలంగాణ టూరిజంశాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న పతంగులు,స్వీట్ ఫెస్టివల్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈఉత్సవాలలో 20 దేశాల నుంచి 42 మంది అంతర్జాతీయ �
బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీపై లైంగిక వేధింపుల ఆరోపణలు
మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్, నాలుగేళ్లుగా జరుగుతున్న అత్యాచారం
జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా తెరపైకి వస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కు కొత్త జోష్ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆరెండు పార్టీలకు దూరంగా ఉండేందుకు ఉత్తరాదిన ఉన్న ప్రధాన పార్టీలు నిర�
హైదరాబాద్ : గంగిరెద్దులను ఎక్కువగా గ్రామాలలో చూసేవాళ్ళమని, ఇప్పుడు రాజకీయాలలో కనపడుతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని స్వర్ణ భారతి ట్రస్ట్ లో జరిగిన 2వ వార్షికోత్�
హైదరాబాద్: పల్లెల్లో పండగ సీజన్ మొదలైంది. డూడూ బసవన్నలు, హరిదాసులు ఊరూరూ తిరిగి సందడి చేస్తున్నారు. ఇంటిముందు తీర్చిదిద్దిన రంగ వల్లులతో ప్రతి పల్లె కలర్ ఫుల్ గా కనపడుతోంది. సంక్రాంతి పండుగ స్పెషల్ కోడి పందాలు కూడా పల్లెల్లో జోరందుకున్నాయి.
KCR Review for Fifteenth Finance Commission visit in telangana
సికింద్రాబాద్: గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాస్పోర్ట్ కార్యాలయం ముందు 2019, జనవరి 13వ తేదీ శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవటంతో ఢివైడర్ను తాకి అటుగా వెళ్తున్న జనం పైకి బస్సుకు దూసుకెళ్లింది. ఈ ఘట�
Encounter in Kulgam, two millitants killed
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. సంక్రాంతి పండుగసందర్భంగా వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు నగర వాసులు రైల్వే స్టేషన్, బస్టాండ్లకు చేరుకోటానికి మెట్రో రైలును ఆశ్రయించారు. శుక్రవారం అత్యధికంగా రెండు లక్ష�