Home » Author »chvmurthy
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగియటంతో గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో మొక్కు తీర్చుకున్నారు.
శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఏపీ ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆఖరి రోజుకు చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని కొజ్జీరియా నుంచి బుధవారం చివరిరోజు �
బెంగుళూరు: ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ లో సీనియర్ స్ధాయి అధికారులు తమ పదవులకు రాజీనామాలు చేసి సంస్ధను వీడుతూనే ఉన్నారు. గతేడాది సంస్ధలోని సీనియర్ అధికారులు ఇద్దరు సంస్ధ నుంచి వెళ్లిపోగా లేటెస్ట్గ్ గా సంస్ధ గ్లోబల్ హెడ్(ఎనర్జీ,యుటి
పచ్చిమిర్చి కొరికితే కారంగా ఉంటుంది, కారం తిన్నా నోరు మండి పోతుంది. కానీ వాటిలో ఉండే కాప్సినాయిడ్ రసాయనాల వల్ల బోలెడన్నీ ఉపయోగాలున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. పచ్చి మిరపకాయలో కారం పుట్టించే కాప్సినాయిడ్ బ్రెయిన్ లోని హైపోదాలమస�
హైదరాబాద్: నగరంలో రిషభ్ చిట్ ఫండ్ మోసం మర్చిపోక ముందే మరో చిట్ ఫండ్ కంపెనీ ఖాతాదారులను 100కోట్లకు ముంచింది. శుభాంజలి చిట్ ఫండ్ పేరుతో ఆంధ్ర, తెలంగాణాలలో వందలాదిమందిని రూ.100 కోట్ల మేర ముంచాడు సంస్ధ యజమాని తోట హనుమంతరావు. గతంలో చిట్ ఫండ్ క
సంక్రాంతి పండుగంటే ముందుగా గుర్తుకొచ్చేది హరిదాసులే
ఐటీ రాజధాని బెంగుళూరు ఎయిర్ పోర్టులో మంగళవారం నుంచి మహిళా ట్యాక్సీ క్యాబ్ సర్వీసులు అందుబాటు లోకి వచ్చాయి.
ఫ్యాషన్ ప్రపంచంలో మహిళలకు డిజైన్ చేసినన్నివెరైటీలు పురుషులకు కూడా ఉండవు. మహిళల కోసం ఎప్పటి కప్పుడు కొత్త కొత్త వెరైటీలు, డిజైన్లు మార్కెట్ ని ముంచెత్తుతుంటాయి. మహిళలు అందరికంటే భిన్నంగా ఉండాలనే మోజుతో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ �
లోక్ సభ ఎన్నికలవేళ యూనివర్సిటీ అధ్యాపకుల రిటైర్మెంట్ వయస్సు పెంచిన మమత
గాంధీ, ఉస్మానియాల్లో పెరుగుతున్న స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య..గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు చేరిన వారు 104 మంది
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లోస్పోర్ట్స్ కోటాకింది 63 ఉద్యోగాల భర్తీకిల నోటిఫికేషన్ జారీ చేశారు. 18నుంచి 23 ఏళ్ళ మధ్యవయసున్న పురుష అభ్యర్ధులు 10వ తరగతి పాసైన వారు అర్హులు. ఆర్చరీ,ఆక్వాటెక్,అధ్లెటిక్స బాస
ఇండియన్ నేవీలో ఎగ్జిక్యూటివ్/టెక్నికల్ బ్రాంచ్ ల్లో ఖాళీగా ఉన్న 102 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయటానికి ప్రకటన జారీ చేశారు. దరఖాస్తులు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 1 లోపు పంపిచాలి. అభ్యర్ధులు జనవరి 2,1995 నుంచి జులై 1, 2000 మధ్య పుట్టినవారై ఉండ�
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న అఖిల భారత పారశ్రామిక ప్రదర్శన మంగళవారం నాడు ప్రత్యేకంగా మహిళలకోసం నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: రాగల 48 గంటల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు చెప్పారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్ధాయికి చేరుకున్నాయని, సోమవారం అత్యల్పంగా మెదక్ లో 12, ఆదిలాబాద్ , రామగుండంలో 14,హైదరాబాద్లో 16 డిగ్�
చంద్రబాబుతో ప్రాణభయం ఉందంటూ కేసు పెట్టిన బీజేపీ మహిళా నేత
మిలియన్ వ్యూస్ సాధించిన రాదు వీడియో
ధైర్యంతో దొంగను పట్టుకున్న మహిళ
ఇంజనీరింగ్ కాలేజీల్లో బీఏ కోర్సులకు అనుమతి
రేపట్నించి నాలుగురోజులపాటు జేఈఈ మెయిన్స్ పరీక్షలు
జగన్ సంచలన నిర్ణయం ..బాబు అవినీతిపై విచారణ జరిపిస్తా