Home » Author »chvmurthy
ఢిల్లీ: విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రెండురోజులక్రితం పార్లమెంట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమ�
ఇబ్రహీంపట్నం: ఆంధ్రప్రదేశ్ లో మరో అధ్బుత కట్టడానికి నేడు శంకుస్ధాపన జరిగింది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుండి గుంటూరు జిల్లాలోని ఏపీ రాజధాని అమరావతికి వెళ్లేందుకు పవిత్ర సంగమం వద్ద నిర్మించే ఐకానిక్ బ్రిడ్జికి సీఎం చంద్రబాబు నాయు
సంక్రాంతి పండుగ జర్నీ చేసే వారికి స్వీట్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. మూడు రోజులు టోల్ ట్యాక్స్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జాం, గంటలకొద్దీ సమయం పడుతుంటంతో ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ తోపాటు చెన�
గుంటూరు: గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో భూ ప్రకంపనలు వచ్చాయి. జనవరి 12వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భూమి కంపించింది. పండుగ హడావిడి, సంబురాల్లో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రోడ్లపైకి వచ్చి చర్చ�
దేశమంతా సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతుంటే తిత్లీ ధాటికి కోలుకోని సిక్కోలులో మాత్రం పండగ కళ తప్పింది.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీలో యువనాయకులు పోటికి సై అంటున్నారు. తండ్రుల వారసత్వం ఆసరాగా ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా సరే అసెంబ్లీలో అడుగుపెట్టాలని తెగ ఆరాటపడుతున్నారు. వీలైతే తండ్రులతో పాటు తమకి ఒక టిక�
జగన్ పై హత్యాయత్నం కేసు నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నఎన్ఐఏ
పండుగ రద్దీతో కిటకిట లాడిన రైల్వే స్టేషన్, బస్టాండ్లు
ఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నాయకుడు లేని రాజకీయ పక్షాలతో మోడీ తల పడుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. రాంలీలా మైదానంలో 2 రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన శుక్రవారం మాట్లాడుతూ �
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పెత్తనానికి వైఎస్ జగన్ చెక్ పెట్టబోతున్నారా ?…… జిల్లాల్లో అలాంటి వారి హవా తగ్గించేందుకు ఇప్పటి నుంచే సంకేతాలు పంపుతున్నారా?…. కుటుంబానికి రెండుకి మించి సీట్లు ఇవ్వనని ఖచ్చితంగా ఆయన చెప్పేస్తున్నా
జర్నలిస్టు హత్య కేసులో దోషిగా తేలిన డేరాబాబా, 17 న శిక్షలు ఖారారు.
రామాలయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అమిత్ షా
నెల్లూరు: ఏపీలోని వృధ్దులు,వితంతువులు,ఒంటరి మహిళలు, చేనేత కార్నికులు,గీత కార్మికులు, వికలాంగులకు ప్రభుత్వం నెల,నెలా, ఇచ్చే పించనును 2వేల రూపాయలకు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలో 200 ఉండే పించన్ను వెయ్యి చేశామని, అది ఇ�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆఖరి సమావేశాలు జనవరి 30 నుంచి జరగునున్నాయి. ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉన్నందున ఫిబ్రవరి5న బడ్జెట్ ప్రవేశ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆరు పని�
సీబీఐ చీఫ్ గా తప్పించటంపై మనస్తాపానికి గురైన అలోక్ వర్మ, బాధ్యతలు చేపట్టకుండానే ఉద్యోగానికి రాజీనామా
వివాదాల్లో సీబీఐ..అలోక్ వర్మ చేసిన ట్రాన్సఫర్ లను రద్దుచేసిన నాగేశ్వరరావు.
తెలుగు ఫిల్మ్ ఇండ్రస్ట్రీలో బాలకృష్ణ,నాగబాబు మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారి పెద్దదవుతోంది.
ఢిల్లీ:ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి విద్యా ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం బుధవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. కేంద్రమంత్రి థావర్ చంద్ గెహ్లాట్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడుతూ &n
ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీ వచ్చి బిజీ బిజీ గా గడిపారు ఉన్న4 గంటలలోనే ఆయన పలువురు నేతలతో సమావేశమై బీజేపీయేతర కూటమి ఏర్పాట్లపై చర్చించారు. జనవరి19న తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే ర్యాలీలో బీజేపీయేతర కూటమ�
హైదరాబాద్: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జనవరి 13నుంచి 15వరకు సికింద్రాబాద్, పేరేడ్ గ్రౌండ్స్ లో 4వ అంతర్జాతీయ పతంగుల పండుగ, స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి చెప్పారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన మం�