Home » Author »chvmurthy
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ లోని ఒక బంగారు గనిలో ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. బదక్షన్ ప్రావిన్సులోని కోహిస్తాన్ జిల్లాలో ఉన్న ఓ బంగారు గనిలోగోడ కూలి 30 మంది కార్మికులు మరణించారు. మరో 7గురికి గాయాలయ్యాయి. ఇక్కడి గ్రామస్తులు నదీ తీరంలోని �
నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో రూ.6.17 లక్షల కోట్ల రూపాయలమేర అవినీతి జరిగింది
కుంభమేళా వివరాలతో యాప్ రిలీజ్ చేసిన రైల్వేశాఖ
ఆటోల్లో ప్రయాణం ఇక భద్రం
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగించని వారు బహు అరుదుగాకనిపిస్తుంటారు. అలాగే ల్యాప్ టాప్ లు కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు ప్రజలు. ప్రయాణంలోఉన్నప్పుడు సాధారణంగా ఒకోసారి ఫోన్ చార్జింగ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడేం చేస్తాం, దగ్గర్లో ఉన్న ఏ షాపి�
తగ్గుతున్న చమురు ధరలు.. సామాన్యులకు ఊరట
ఆధార్ లేకపోయినా బ్యాంకు ఖాతా తెరవవచ్చు..మొబైల్ కనెక్షన్ పొందవచ్చు
నయీం ఆస్తుల విలువ రూ.1200 కోట్లు..... నయీం ఆస్తుల అటాచ్ మెంట్ కు పిటీషన్ దాఖలు చేసిన ఆదాయపన్ను శాఖ
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగరేసే గాలిపటాల కోసం చైనా మాంజాను ఉపయోగించినా,అమ్మినా, నిల్వ చేసినా వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ప్రశాంత్ ఝూ చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత చైనా మంజా
సంక్రాంతి పండక్కి బస్సులు రెడీ
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి 80 చలానాలు ఒకే సారి చెల్లించిన వాహనదారుడు
దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన పబుక్ తుఫాన్ థాయ్లాండ్ ను వణికిస్తోంది
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రఫేల్ దోషులపై చర్యలు తీసుకుంటాం: రాహుల్
బోఫోర్స్ కుంభకోణం...రఫేల్ దేశ రక్షణ...మోడీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తుంది
జనవరి నెలాఖరులోగా 1500 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ 14 నోటిఫికేషన్లు విడదల చేస్తుందని చైర్మన్ ఉదయభాస్కర్ తెలిపారు.
ఢిల్లీ: బీజేపీకి జాతీయ భద్రతే ముఖ్యమని కేంద్ర రక్షణమంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. దేశభద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటామని ఆమె తేల్చి చెప్పారు. పొరుగుదేశాలు ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతుంటే చూస్తూకూర్చోమని ఆ�
హైదరాబాద్: 2019-20 ఆర్ధిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్ తయారుచేసే పనిలో ఆర్ధికశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నెల 11 వ తేదీలోగా ప్రతిపాదనలు పంపించాలని అన్నిశాఖల అధికారులను ఆదేశించారు. 2018-19 కి సవరణ బడ్జెట్, 2019-20 కి బడ్జెట్ అంచనాలు పంపాలని ఆర్ధికశ
హైదరాబాద్: శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చి 3వారాలు దాటినా ఇంకా రాష్ట మంత్రివర్గ విస్తరణ జరగలేదు. సీఎంగా కేసీఆర్, హోం మినిష్టర్ గా మహమ్ముద్ ఆలీ ప్రమాణ స్వీకారం చేశారు. మంచిరోజులు లేవు అని విస్తరణను కేసీఆర్ వాయిదా వేసుకుంటూ వెళుతున్నారు. ఈలోపు �
ఢిల్లీ: ఏఐసీసీ వార్ రూమ్ లో కాంగ్రెస్ కీలక నేతలు బుధవారం సమావేశం అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ కోర్ కమిటీ చర్చిస్తోంది. ఏకే ఆంటోనీ నేతృత్వంలో జరుగుతున్న ఈసమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, అహ్మద్ పటేల్,మల్లిఖా
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి బుధవారంనాడు 50 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు మహిళలు వెళ్ళి దర్శనం చేసుకోవటాన్ని నిరసిస్తూ గురువారం కేరళ లో బంద్ పాటిస్తున్నారు. ఇద్దరు మహిళలు అయ్యప్ప దేవాలయంలో ప్రవేశించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ