Home » Author »chvmurthy
ఢిల్లీ: సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తున్నారనే కారణంతో 26 మంది అన్నా డీఎంకే ఎంపీలను లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ఐదు రోజులపాటు సస్పెండ్ చేశారు. కావేరీ నదిపై కర్ణాటకలో మేకదాటు ఆనకట్టను నిర్మించాలని ప్రతిపాదించడంపై అన్నా డీఎంకే ఎంపీలు త�
ఢిల్లీ:దేశంలో మరోసారి బ్యాంకుల విలీనానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది.ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదు అనుబంధ బ్యాంకులను విలీనం చేసిన తర్వాత కేంద్రం, దేనా బ్యాంకు,విజయా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాల విలీనాన్నిబుధవారం ఆమోదించింది. కే�
విజయవాడ: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంపై దాడికి కొత్త కుట్రకు తెర దీశారని సినీ హీరో శివాజీ ఆరోపించారు. దీనిలో కొందరు ఉన్నత స్ధాయి అధికారుల పాత్ర ఉందని ఆయన చెప్పారు. చుక్కల భూముల వ్యవహారంలో మంత్రులను సైతం అధికారులు లెక్కచేయటంలేదని ఆయన ఆ
విజయవాడ: వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ లో నేను ప్రత్యక్షసాక్షినే అని హీరో శివాజీ అన్నారు. ఆనాడు చంద్రబాబు చేసింది వెన్నుపోటుకాదు, పార్టీకి వెన్నుదన్ను అని ఆయన అన్నారు. ఆరోజు చంద్రబాబు లేకపోతే వాజ్ పేయి 2వ సారి పీఎం అయ్యేవారుకాదని,దాంతోనే ఈరోజు బ�
ఉద్యోగులకు శుభవార్త. ఈపీఎఫ్ అకౌంట్ వడ్డీరేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదేగాని జరిగితే దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు లబ్ది చేకూరనుంది.
అమరావతి: టీడీపీ-జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే జగన్ కువచ్చిన నొప్పి ఏంటని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం 10వ శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ…పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు వస్తాడనే జగన్ ఇటీవల పవన్ని తిడుతున్నారని అ�
జగిత్యాల: సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా బుధవారం జగిత్యాలజిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని రాజేశ్వరరావు పేట రివర్స్ పంప్ హౌస్ నిర్మాణం పనులను పరిశీలిస్తారు. ముఖ్యమంత్రిగా రెండవసారి గెలిచిన తర్వాత కేసీఆర్ మొదటిసారి ఇక్కడ�
ఢిల్లీ: రైతు రుణమాఫీపై గత శనివారం కాంగ్రెస్ పార్టీని లాలీపాప్ కంపెనీ అని వ్యాఖ్యానించిన ప్రధాని మోడీ కొత్త సంవత్సరం ప్రారంభం రోజున అదొక పెద్ద ఎన్నికల స్టంట్ అని కొట్టి పారేశారు. దేవీలాల్ దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ వరకు దేశంలో అనేక సార్లు
హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను3 విడతల్లో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలివిడత ఎన్నికల ప్రక్రియ జనవరి 7న ప్రారంభమై 21 తో ముగుస్తుంది. 2వ విడత జనవర
కర్నూలు: రాయలసీమలో నూతనంగా నిర్మించిన నాలుగో ఎయిర్ పోర్టును సీఎం చంద్రబాబు నాయుడు జనవరి 7న ప్రారంభించనున్నారు.కర్నూలు సమీపంలోని ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్ పోర్టులో డిసెంబర్ 31న ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. బేగంపేట ఎయిర్ పోర్టులో �
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయల మొదలైన ఆయన పాదయాత్ర 2019 జనవరి 9 న ముగుస్తుంది. ప్రస్తుతం ఆయన 335వరోజు శ్రీకాకుళంజిల్లా పలా�
హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పంచాయతీ రాజ్ శాఖ నుంచి రిజర్వేషన్ల జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘంకు చేరడంతో ఇక నోటిఫికేషన్ విడుదలకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చ�
విజయనగరం:ఏపీ ని బిజెపి అభివృద్ధి చేసిందో, టిడిపి అభివృద్ధి చేసిందో తేల్చేందుకు సిఎం చంద్రబాబునాయుడు చర్చకు రావాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమువీర్రాజు సవాల్ విసిరారు. వంద ధృత రాష్ట్రులతో సమానమైన చంద్రబాబునాయుడికి రాజకీయాల్లో క
అమరావతి: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుక అందచేసింది. దాదాపు 1.389 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ 2018, డిసెంబర్ 31 సోమవారం నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో 169 గ్రూప్ 1, 446 గ్రూప్ 2 ఉద్యోగాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగ�
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు నూతన సంవత్సర కానుక అందచేసింది. వంటగ్యాస్ ధరలను తగ్గిస్తు నిర్ణయం తీసుకుంది. రాయితీ లేని సిలిండర్ పై రూ.120-50 పైసలు తగ్గించింది. రాయితీగల సిలిండర్ పై రూ.5.91 పైసలు తగ్గించింది. తగ్గించిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అ
హైదరాబాద్: నగరంలో ప్రజలంతా నూతన సంవత్సర వేడుకల సంబరాల్లో మునిగితేలే వేళ నగర పోలీసులు డ్రగ్స్ రాకెట్ ను అరెస్టు చేశారు. నూతన సంవత్సర వేడుకల్లోడ్రగ్స్ వినియోగిస్తారనే సమాచారంతో నిఘా పెంచిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జోసెఫ్ అలమేధ,శంక