Home » Author »chvmurthy
శబరిమల ఆలయంలోకి ఇప్పటి వరకు 51 మంది మహిళలు ప్రవేశించినట్లు కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చింది.
వైసీపీ అధినేత జగన్ సోదరిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర మైన వార్తలు పోస్టు చేసిన కేసులో 5గురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం సాయంత్రం వేళల్లో పొగమంచు ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
కొల్ కత్తా లో జరిగిన ఒక కార్యక్రమంలో డెబ్బై ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ గారు హీరోయిన్ రవీనా టాండన్ తో హుషారుగా స్టెప్పులేశారు
ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం ఆవిష్కరించారు.
పెళ్లి ఖర్చు భరించుకోలేని గిరిజన యువత ఏళ్ల తరబడి సహజీవనం చేస్తున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో ఇలా సహజీవనం చేస్తున్న 132 మందికి నిమిట్ స్వఛ్చంద సంస్ధ ఇటీవల సామూహిక వివాహాలు జరిపించింది.
కోడి పందేల నిర్వహణకు అనుమతి లేదని కోర్టు చెప్పినా, సాంప్రదాయ క్రీడను వదిలేది లేదంటూ సంక్రాంతి పండగకి ఏపీ లో కోడి పందాలు జోరుగా నడిచాయి.సంక్రాంతి 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా.
హై కోర్టు ఆదేశాల మేరకు ఆయేషా మీరా మర్డర్ కేసును సీబీఐ అధికారులు తిరిగి విచారిస్తున్నారు.
స్వైన్ ఫ్లూ తో బాధ పడుతున్న అమిత్ షా జ్వరాన్ని, కర్ణాటక రాజకీయాలకు ముడి పెడుతూ కాంగ్రెస్ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
దేశంలో రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో గతేడాది బీజేపీ అత్యధికంగా 93 శాతం వాటా కలిగి ఉండి ప్రధమ స్ధానంలో ఉంది.
మొన్నటి దాకా త్గగుముఖం పట్టిన పెట్రో ధరలు గత 20 రోజులుగా పెరుగతూ వస్తున్నాయి. గడచిన 20 రోజుల్లో పెట్రోధరలు 2 రూపాయలుపైగా పెరగటంతో వాటి ప్రభావం నిత్యావసర వస్తువుల పై పడి వినియోగదారులకు భారం అవుతోంది.
ఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో కేంద్ర ఎన్నికలసంఘం రాష్ట్రాలకు లేఖ రాసింది. ఒకే చోట మూడేళ్ళనుంచి పని చేస్తున్నఉన్నతాధికారులను బదిలీ చేయాలని ఆదేశిస్తూ లేఖ సారాంశం. గత సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన అధికారులు ఇంక
కేసీఆర్ రాజకీయ ఎత్తు గడలకు ఎంతటి నేతలైనా చిత్తు అవ్వాల్సిందే . తనను తిట్టిన వాళ్ళతోనే పొగిడించుకోవటం ఆయనకున్న నైజం.ఆయన రాజకీయ జీవితంలో తనను తిట్టిన వాళ్లనే పార్టీలోకి తీసుకుని వాళ్ళకు పదవులిచ్చి గౌరవించటం కూడా ఆయనకే చెల్లింది.
భారత క్రికెటర్ రిషభ్ పంత్ ప్రేమలో పడ్డాడు తన ప్రేయసి ఇషానేగి తో కలిసి దిగిన ఫోటోను బుధవారం ‘ఇన్స్టాగ్రామ్’లో పోస్ట్ చేశాడు.
శబరిమల లో అయ్యప్పను దర్శించుకున్న ఇద్దరు మహిళలు తమకు రక్షణ కల్పించమని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ ను శుక్రవారం సుప్రీం కోర్టు విచారించనుంది
రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి కారెక్కనున్నారు.
అమరావతి: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం, అధికారులను బదిలీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రఎన్నికల ప్రధానాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీ సిసోడియాను బదిలీచేస్తూ ఆయన స్ధానంలో గోపాలకృష్ణ ద్వివేదిని ఎన్నిక�
టీఆర్ ఎస్ వర్కింగ్ ఫ్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఏపీ ప్రతిపక్షనేత జగన్ ను హైదరాబాద్ లో కలిసి ఫెడరల్ ఫ్రంట్ లోకి ఆహ్వానించటం, ఏపీలో కేసీఆర్ పర్యటనలతో ఏపీలో మారుతున్న రాజకీయాలతో ఈ ఏడు తన దావోస్ పర్యటన చంద్రబాబు రద్దు చేసుకున్నారు.
హైదరాబాద్: కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని చర్లపల్లిలోని IOC/BPC పెట్రోలు కంపెనీల పైప్ లైన్ లనుంచి డీజిల్ దొంగతనం చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పెట్రోలో, డీజిల్ దొంగతనం చేస్తూ కోట్ల రూపాయల వ్యాపారంచేస్తున్
నాగపూర్ ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విడాకుల కోసం అప్లై చేసుకున్న కేసులో, కోర్టుకు హాజరు కాలేకపోయిన భార్యను వాట్సప్ వీడియో కాల్ ద్వారా విచారించి విడాకులు మంజూరు చేశారు న్యాయమూర్తి.