Home » Author »chvmurthy
ఢిల్లీ: మాకేం తక్కువ, మేంఎందులో పనికి రాకుండా పోయాం, మాకూ జాతీయ పురస్కారాలు అందించాలని డిమాండ్ చేశారు యోగాగురువు బాబా రాందేవ్. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం లభించటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 70 ఏళ్ళుగా భారతదేశంలో �
మహబూబ్ నగర్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకలు తీరిన రాజకీయ నాయకులే పరాజయం పాలయ్యారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించాల�
పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలలో తమ పట్టు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకొనేందుకు తెలుగుదేశం భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజమహేంద్రవరం వేదికగా “జయహో బీసీ” పేరిట ఆదివారం నిర్వహించే ఈ�
విశాఖపట్నం: విశాఖపట్నంలో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల లక్షలాది రూపాయల పైపుల అగ్నికి ఆహుతి అయ్యాయి. విశాఖ లోని ఆరిలోవ సెంట్రల్ జైల్ దగ్గర కృష్ణాపురంలో రోడ్డు పక్కన ఉన్న పైపులు తగలబడటంతో భారీ అ
లక్నో: అయోధ్యలోని రామజన్మభూమి అంశంపై ప్రజలలో ఓపిక బాగా నశిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈవివాదంపై సుప్రీంకోర్టు సాధ్యమైనంత త్వరగా తీర్పు చెప్పాలని, లేనిపక్షంలో దానిని తమకు అప్పగిస్తే, 24 గంటల్లోనే అంశాన్ని ప
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందులో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్నాయి… ఇరు రాష్ట్రాల రాజకీయ నేతలకు రాజ్ భవన్ వేదికైంది… అన్ని రాజకీయ పార్టీల నేతలు తమ అభిప్రాయభేదాలను పక�
హైదరాబాద్ : రాష్ట్రంలో అడవులు కాపాడే విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, కలప స్మగ్లర్లపై పి.డి. యాక్టు నమోదు చేసి శిక్షిస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. శనివారం ఆయన అటవీశాఖపై ప్రగతి భవన్లో పోలీస్, అటవీశాఖ అధికారుల�
హైదరాబాద్: రాష్ట్రంలో మైనర్ మినరల్స్ ద్వారా వచ్చే ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదయింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానాలతో గత ఐదేళ్ళలో గనుల శాఖ ఆదాయం రెట్టింపు అయ్యింది. ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయం ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతోంద
బ్రెజిల్ :ఆగ్నేయ బ్రెజిల్ లో ఆనకట్ట కూలిన ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 300 మంది గల్లంతయ్యారు. బ్రెజిల్ లోని ప్రముఖ ఐరన్ ఓర్ మైనింగ్ కంపెనీ “వాలే” వ్యర్ధ పదార్ధాలను వేరు చేసేందుకు నిర్మించిన ఆనకట్ట కూలిపోవటంతో ఈ దుర్ఘటన జరిగింది. భారత
నల్గొండ : మిర్యాలగూడ లోని రాజీవ్ నగర్ లో 2 ఏళ్ళ బాలుడు కార్తీక్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మృతికి పక్కింటివారే కారణమని ఆరోపిస్తూ మృతిపై విచారణ జరపాలని, అనుమానితుల ఇంటిముందు బాలుడి బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో పట్టణంలో ఉద్రిక్
విజయవాడ: ఈ ఏడాది రిపబ్లిక్ డే, బ్లాక్ డే అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కె.ఏ.పాల్ అన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇవ్వటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం తీసుకునే అర్హత లేదని, గతం
ఢిల్లీ: అయోధ్య రామ జన్మభూమి వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన నూతన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అయోధ్య వివాదంపై ఇంతకు ముందు ఏర్పాటు చేసిన రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూ�
నిజామాబాద్: నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వెలుగు చూసిన కలప అక్రమ రవాణా కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. అటవీశాఖ అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులు చేతులు కలిపి యథేచ్చగా కలప స్మగ్లింగ్ చేస్తున్న వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారుల చ�
హైదరాబాద్: మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇన్నాళ్లు స్తబ్దతగా ఉన్న మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ లో అసమ్మతి ఒక్కటోక్కటిగా బయట పడుతోంది. ఇటీవలే విజయవాడలో వంగవీటి రాధా పార్టీని వీడి అధ్యక్షుడు జగన్ పై సంచలన ఆరోపణలు చేయటం చర్చనీయాంశం కాగా…. మరోవైపు రాయలసీమలోని అనంతపురం జిల్లా వైసీపీల�
తెలంగాణాలో ప్రైవేటు స్కూల్ ఫీజుల దోపిడిపై మరో ఉద్యమం ఆరంభం అయ్యింది. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు తీరు మార్చుకోకపోతే చట్ట పరంగా పోరాటానికి సిద్ధమంటోంది ఫోరం అగైనెస్ట్ కరప్షన్. రాష్ట్రంలో ప్రయివేటు స్కూళ్లలో ఫీజుల రెగ్యులేషన్ కోసం అ
హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమపై గెలిచిన అభ్యర్ధులను అనర్హులుగా ప్రకటించాలని కోరూతూ కాంగ్రెస్ పార్టీ కి చెందిన 12 మంది సీనియర్ నాయకులు శుక్రవారం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఈసీకి ఫిర్య
తిరువనంతపురం : ప్రముఖ మలయాళ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రియనందన్ పై శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఆవుపేడతో దాడి చేసి పిడిగుద్దులు గుద్ది గాయ పరిచారు. శుక్రవారం ఉదయం ఆయన ఇంటి నుండి పాలు తీసుకురావటానికి బయటకు రావటంతో , ఇంటి �
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇటు కేసీఆర్, వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోను కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతత్వంలో బీజేపీ యేతర పక్షాలతో మరో కూ
హైదరాబాద్ మహా నగరంలో పాతబస్తీ కేంద్రంగా తిరుగులేని రాజకీయ శక్తిగా వున్న ఎంఐఎం పార్టీ దేశంలోని వివిధ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో తన బలాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు రూపోందిస్తోంది. అందులో భాగంగా త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో �