Home » Author »chvmurthy
ఢిల్లీ : వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయం అని ఏపీ సీఎం చంద్రబాబు స్పృష్టం చేశారు. జాతీయ స్ధాయిలో దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్తాం అని ఆయన అన్నారు. దేశాన్ని రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్య పీడిస్తున్నాయన
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు సమ్మాన్ నిధి పథకాన్ని గులాబి పార్టీ స్వాగతిస్తూనే….. చురకలు అంటించింది. ఇది ఓటాన్ బడ్జెట్ గా లేదని ఓటర్ల బడ్జెట్ గా ఉందని ఎద్దేవా చేసింది. రైతు సమస్యలపై కేసిఆర్ కు ఉన్న ముందు చూపు &
ఢిల్లీ: దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ కు 2018 డిసెంబర్ నెలలో ఊహించని షాక్ తగిలింది. డిసెంబర్ లో 5.7 కోట్ల మంది వినియోగదారులు ఎయిర్ టెల్ నుంచి ఇతర నెట్ వర్క్ లకు మారారు. నవంబర్ లో 34.1 కోట్ల మంది వినియోగదారులున్న ఎయిర్ టెల్, డిసెంబర్ నాటికి
ఢిల్లీ : ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నఈఎస్ఐ పరిమితి 15 వేల రూపాయల నుంచి 21 వేలకు పెంచారు. ఇప్పటి వరకు 15 వేల రూపాయల లోపు నెలజీతం ఉన్న ఉద్యోగులకు మాత్రమే లభించే ఈఎస్ఐ వైద్య సేవలు ఇక నుంచి 21 వేల రూపాయల వరకు జీతం పొందే ఉద్యోగులు కూడా పొందవచ్చ�
హైదరాబాద్ : శంషాబాద్లోని ఓ కూలర్ల తయారీ కంపెనీలో 2019, ఫిబ్రవరి 1వ తేదీ శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. నాంపల్లి ఎగ్జిబిషన్లో అగ్నిప్రమాద ఘటన మరువక ముందే శంషాబాద్లోని సాతన్రాయిలో అగ్ని ప్రమాదం జరగడం ఆందోళనకు గురి చేసింది. వరుస అగ్ని
అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడుకు కోపం వచ్చింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై చర్చ జరుగుతున్న సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సీఎం చంద్రబాబు మధ్య హాట్హాట్గా డిబేట్ జరిగింది. సీరియస్గా చర్చ జరు�
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బుధవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మోజాంజాహీ మార్కెట్ వైపు నుంచి ఇటు నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను ఇతర మార్గ�
తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో అవకతవకలు, అక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్ల ఫై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఇబ్రహీంపట్నం అభ్యర్ధి మల్రెడ్డి రంగారెడ్డి వేసిన పిటిషన్ తో పాటు కాంగ్రెస్ నేతలు అ�
హైదరాబాద్: ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. రాష్ట్రంలోని 175 స్ధానాల్లో పోటీ చేస్తామని, 100 సీట్లు కచ్చితంగా తామే గెలుస్తామని, 175 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం ల�
ఢిల్లీ: నరేంద్ర మోడీ, అమిత్ షాల ఏపీ పర్యటన ఖరారు అయ్యింది. ప్రధానమంత్రి మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా ఫిబ్రవరిలో ఏపీలో పర్యటించనున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఫిబ్రవరి 10న గుంటూరు, 16న విశాఖపట్నంలో మ�
ఢిల్లీ: ఉపాధిహామీ పధకంలో భాగంగా ఏపీకి రావాల్సిన వేతనాలు,మెటీరియల్ బకాయిలు వెంటనే విడుదల చెయ్యాలని ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తోమర్ ని కోరారు. రాష్ట్రంలో 346 మండలాలను ప్రభుత్�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వెంకన్న ఆలయ నిర్మాణానికి సీఎం చంద్రబాబు జనవరి 31 గురువారం శంఖుస్థాపన చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. ఇందుకోసం టిటిడి అన్ని ఏర్పాట్లను చేస్తోంది. తిరుమల స్థాయిలో ఆలయ నిర�
ప్రయాగ్ రాజ్: ఫిబ్రవరి 21 న అయోధ్యలో రామాలయ నిర్మాణం చేపడుతున్నట్లు ధర్మ సంసద్ ప్రకటించింది. కుంభమేళా సందర్భంగా బుధవారం ఇక్కడ సమావేశమైన సాధు సంతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వామి స్వరూపానంద సరస్వతి ఆధ్వర్యంలో సమావేశమైన 500 మందిసాధు సంతుల�
శ్రీకాకుళం: జిల్లాలో దారుణం జరిగింది. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం శ్రీహరిపురంలో సజీవంగా ఉన్నవృద్ధురాలిని కుక్కులు ఈడ్చుకువెళ్లి పీక్కు తిన్నాయి. శ్రీహరిపురానికి చెందిన అంపిల్లి రాముడమ్మ (65)అనే వృద్ధురాలు మంగళవారం రాత్రి ఇంటి ఆరుబయట అరుగ
విజయవాడ: వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం కేసు, ఏపీ హై కోర్టులో బుధవారం విచారణ జరిగింది. జగన్ పై దాడి కేసులో ఏ మెటీరియల్ ఆధారంగా ఎన్ఐఏ విచారణకు అంగీకరించిందో తెలపాలని గతంలో హై కోర్టు ఆదేశించడంతో ఎన్ఐఏ అధికారులు బుధవారం కౌంటర్ దాఖలు చేశారు. తమ
విజయవాడ: గవర్నర్ ప్రసంగంలో ఒక్క కొత్త అంశం లేదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఆయన ఈరోజు విజుయవాడలో గవర్నర్ ప్రసంగంపై స్పందిస్తూ “చంద్రబాబు ఆరు నెలలుగా పదేపదే చెబుతున్నదే గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారు,రాష్ట్ర�
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో తన ఛాంబర్ లో సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం కేఈ విలేకరులతో మాట్లాడుతూ… కోట్ల ఫ్యామిలీ చేరిక విషయం సీఎం తనతో చర్చించలేదని, శ్రీశైలం ట్రస్టు బోర్డు ఏర్పాటు అంశం మాత్రమే చర�
ఢిల్లీ : ఓటుకు నోటు కేసులో వాదనలు వినిపించుకునే అవకాశం కల్పించాలంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాసారు జెరూసలేం మత్తయ్య. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు కేసును ఎన్ఐఏ తో కానీ,సీబీఐతో కానీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 
హైదరాబాద్: హిందూ మహాసముద్రం, అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఆవరించి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర దిశ, ఈశాన్య దిశల నుంచి ఈదురు గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందన
తిరుపతి : రేణిగుంట విమానాశ్రయ రన్ వే స్వల్పంగా దెబ్బతినటంతో మంగళవారం సాయంత్రం నుంచి ఎయిర్ పోర్టును అధికారులు అత్యవసరంగా మూసి వేశారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరుపతి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం లాండింగ్ సమయంలో రన్ వే పై స్వల్పంగా పగుళ్