Home » Author »chvmurthy
హైదరాబాద్: బర్కత్ పురాలో మధులిక అనే మైనర్ బాలిక పై ప్రేమ పేరుతో దాడి చేసిన ప్రేమోన్మాది భరత్ ను పోలీసులు అరెస్టు చేసారు. ఈ సాయంత్రం అతడ్ని మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. భరత్ చేసిన దాడిలో మొత్తం 15 చోట్ల బాలిక శరీరం పై గాయాలయ్యాయని
సిద్దిపేట : సిద్దిపేటలో రూ. 20 కోట్ల వ్యయంతో 6.10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన సమీకృత మార్కెట్ను మాజీ మంత్రి, స్ధానిక ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం ప్రారంభించారు. వినియోగదారుడికి అన్ని సరుకులు ఒకే చోట లభించేందుకు వీలుగా సమీకృత వెజ్ అండ్ నా�
విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు.. ఇటు ప్రజలు, అటు నాయకులు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. దైవశక్తి ద్వారా ఏపీకి కాబోయే సీఎంని ప్రకటిస్తానంటూ విశాఖకు చెందిన ఆధ్యాత్మికవేత్త ట్వింకిల్ శ్యామ్ అంటున్నారు. ఇప్పటిక�
హైదరాబాద్ : చిగురుపాటి జయరాం హత్య కేసులో శిఖా చౌదరి పాత్రపై సమగ్రంగా విచారణ జరపాలని కోరుతూ జయరాం భార్య పద్మశ్రీ మంగళవారం జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జయరాం హత్య కేసులో ఏపీ పోలీసులు శిఖా చౌదరిని తప్పించారని, శిఖ
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార సారథిగా భాధ్యతలు భూజానికి ఎత్తుకున్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేరుస్తారా? స్టార్ క్యాంపెయినర్గా అసెంబ్లీ ఎన్నికల్లో ఫెయిల్యూర్ స్టోరీని మూటకట్టుకున్న రాములమ్మ.. ఇప్పు�
విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీ లో మంగళవారం అర్ధరాత్రి నుంచి జరపతలపెట్టిన సమ్మెను కార్మిక సంఘాలు విరమించుకున్నాయి. వివిధ సమస్యలు పరిష్కారంతో పాటు వివిధ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈరోజు అర్దరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్త
హైదరాబాద్: రాష్ట్రంలోని రెండవ శ్రేణి భాషా పండితులు, పిఇటిల పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భ�
అమరావతి: ఏపీలో త్వరలో ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు వైసీపీ అధినేత జగన్ బూత్ కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే దిశగా ఆయన చర్యలు తీసుకుంటున్న
హైదరాబాద్: సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అటవీశాఖలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. 200 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిబద్ధత, అంకితభావం కలిగిన అధికారులను నియమించాలని కేసీఆర�
ఢిల్లీ : త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో వ్యూహాలు రూపోందించుకునేందుకు తెలుగు రాష్ట్రాలలోని కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయ్యారు. రాహుల్ తో ఏ
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు పడింది. ఎన్ఆర్ఐ, ఎక్స్ ప్రెస్ న్యూస్ ఛానల్ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసుతో సంబంధం ఉన్న రాకేష్ రెడ్డి తో ఏసీపీ ఫోన్ లో మాట్లాడినట్లు తేలింది. అతనితో మల్లారెడ్డికి
హైదరాబాద్: నకిలీ 2000 మరియు 500 రూపాయల నోట్లు తయారు చేస్తున్న ముఠా సభ్యులలో 10 మందిని ఎల్ బి నగర్ జోన్ SOT పోలీసులు అరెస్ట్ చేసారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. రాచకొండ సిపి మహేష్ భగవత్ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివర�
ప్రయాగ్ రాజ్ : ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈప్రమాదంలో 2 గుడారాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. భారీగా నగదు కాలి పోయింది. ప్రమాదం గమనించిన అగ్నిమాప�
అమరావతి : ఏపీ పోలీసు శాఖలో ప్రమోషన్ల విషయంపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్చకు సిధ్ధంగా ఉందని ఏపీ హోం మంత్రి చిన రాజప్ప చెప్పారు. సీఎం తీసుకున్న నిర్ణయాలు అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవని ఆయన �
విజయవాడ :కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం రామన్న పేట వద్ద కృష్ణానదిలో మంగళవారం బల్లకట్టు మునిగింది. గుంటూరు జిల్లా పుట్లగూడెం నుంచి కృష్ణా జిల్లా రామన్నపేటకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కొద్ది సేపట్లో ఒడ్డుకు చేరుకునే సమయంలో ఈ ఘటన �
పణజి: పాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యం అస్సలు బాగోలేదని, ఆయన వ్యాధి ఇంకా నయం కాలేదని, దేవుడి దయవల్లే ఆయన ఇంకా సీఎం గా విధులు నిర్వహిస్తున్నారని, డిప్యూటీ స్పీకర్, బీజేపీ సీనియర్ లీడర్ మైఖ�
ఖమ్మం: స్వతంత్ర భారత దేశంలో ఇంకా ఆకలితో అలమటించే ప్రజలున్నారు. ప్రభుత్వాలు ఎన్ని పధకాలు అమలు చేసినా కడుపు నిండా తినడానికి తిండిలేక ఆకులు, అలములు.. ఆఖరికి చీమలు కూడా తింటున్నారు. పిడికెడు చీమలను తిని.. నీళ్లు తాగి నిద్రిస్తున్�
ఢిల్లీ: సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారికే ఏపీ పోలీసు శాఖలో సీఐలుగా డీఎస్పీ లుగా ప్రమోషన్లు ఇచ్చారని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చుపెట్టటం సరికాదని చంద్రబాబు అన్నారు. సామా
హైదరాబాద్ : సినీహీరో రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ పై హుజూరాబాద్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి దాడిచేశాడని జీవిత రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబరు 45లో సినీ హీరో రాజశేఖర్ సోదరుడు గుణ శేఖర్ కు చెంద�
10టీవీ ఎఫెక్ట్ : బాక్సర్ అరుణకు సాయంఅందిస్తాం.. మంత్రి జవహర్ హైదరాబాద్ : బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సంపాదించి, పేదరికంలోఉండి సహాయం కోసం ఎదురు చూస్తున్న విశాఖపట్నంకు చెందిన అరుణకు ఏపీ ప్రభుత్వం నుంచి ఆమెరు అవసరమైన పూర్తి సహాయ సహకారాల�